ధాన్యం నగదు రైతుల ఖాతాల్లొ జమ చేయాలి ఆర్బీకేలపై తహసిల్దార్కు మిడతల రమేస్ విజ్ఞప్తి కొడవలూరు, మార్చి 22 (సదా మీకోసం) : ఆర్ బి కె లు కొనుగోలు చేసిన ధాన్యానికి రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని అలాగే మండలంలో మద్దతు ధరకే ధాన్యం విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కొడవలూరు తహసిల్దారు కు బిజెపి నమామి గంగే రాష్ట్ర ప్రముక్ మిడతల రమేష్ విజ్ఞప్తి చేశారు. […]
Month: March 2022
తల్లిదండ్రులను గౌరవించండి : తోటపల్లిగూడూరు సబ్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి
తల్లిదండ్రులను గౌరవించండి తోటపల్లిగూడూరు సబ్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి తోటపల్లి గూడూరు, మార్చి 22 (సదా మీకోసం) : విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగి, ఉపాధ్యాయులు చెప్పే నైతిక విలువలు పాటించి మంచి పౌరసమాజాన్ని నిర్మించాలని తోటపల్లిగూడూరు సబ్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి కోరారు. చిన్న పల్లిపాలెం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్సై గారు విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహణలో భాగంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మనల్ని కన్న తల్లిదండ్రులను గౌరవించి వారి […]
ప్రజలను రక్షించేందుకు… దేశాన్ని కాపాడేందుకు సార్వత్రిక సమ్మెను జయప్రదం చేద్దాం : కె. అజయ్ కుమార్
ప్రజలను రక్షించేందుకు – దేశాన్ని కాపాడేందుకు సార్వత్రిక సమ్మెను జయప్రదం చేద్దాం : కె అజయ్ కుమార్ ప్రజలను రక్షించేందుకు, దేశాన్ని కాపాడుకునేందుకు ఈ నెల 28, 29 తేదీలలో భారత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగనున్న సార్వత్రిక సమ్మెను కార్మికులు, కర్షకులు, వ్యాపారులు, ప్రజలు ఐక్యమై జయప్రదం చేయాలని సి.ఐ.టి.యు జిల్లా కార్యదర్శి పి. అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ రెండు రోజుల […]
జింకల పార్కును సందర్శించిన జిల్లా అటవీశాఖ అధికారి
జింకల పార్కును సందర్శించిన జిల్లా అటవీశాఖ అధికారి వన్యప్రాణులకు నీటి కొరత లేకుండా చూడాలి జింకలకు మేత వేసే విధానాన్ని పరిశీలించిన జిల్లా అటవీశాఖ అధికారి వైవీకె షణ్ముక్ కుమార్ రాపూరు, మార్చి 22 (సదా మీకోసం) : వేసవి కాలం సమీపిస్తున్న తరుణంలో జింకలకు నీటి కొరత లేకుండా చూడాలని జిల్లా అటవీశాఖ అధికారి వైవీకె షణ్ముక్ కుమార్ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం రాపూరు మండలంలోని కండలేరు జింకల […]
జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా బాధ్యతలు స్వీకరించిన వెంకట్ నాయక్
జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా బాధ్యతలు స్వీకరించిన వెంకట్ నాయక్ రాపూరు, మార్చి 22 (సదా మీకోసం) : రాపూరు సివికె ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ (ఎఫ్ఏసీ) గా వెంకట్ నాయక్ బాధ్యతలు స్వీకరించారు. వెంకటాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హిందీ అధ్యాపకులగా పని చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు రాపూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కళాశాల అధ్యాపకులు వెంకట్ నాయక్ […]
వరుస కలయికలతో గిరిధర్ రెడ్డి బిజి బిజి
వరుస కలయికలతో గిరిధర్ రెడ్డి బిజి బిజి నిన్న సజ్జల రామకృష్ణా రెడ్డి, లేళ్ల అప్పి రెడ్డి నేడు మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి తాడేపల్లి, మార్చి 22 (సదా మీకోసం) : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఎన్నికైన అనంతరం నెల్లూరులోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం కార్యకర్తలతో బిజి బిజి కాగా నేడు పార్టీ రాష్ట్ర నాయకులతో బేటితో గిరిధర్ రెడ్డి బిజి […]
Sadha Meekosam Daily 22-03-2022 E-Paper Issue
Sadha Meekosam Daily 22-03-2022 E-Paper Issue దినపత్రికల జర్నలిస్టులపై చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరోధించండి Old Issues / More E Papers ఇవి కూడా చదవండి
నాడు చక్కెర ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని….. నేడు అమ్మడానికి ప్రయత్నాలు చేస్తున్నారు
నాడు చక్కెర ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని నేడు అమ్మడానికి ప్రయత్నాలు చేస్తున్నారు మాట తప్పని,మడమ తిప్పని ముఖ్యమంత్రి…. కోవూరు సహకార చక్కెర ఫ్యాక్టరీని పునరుద్దరిస్తానని పాదయాత్ర సాక్షిగా బుచ్చి లో చెప్పి నేడు మాట ఎందుకు తప్పారు ? సహకార చక్కెర ఫ్యాక్టరీల పునరుద్ధరణ కోసం రూ.100 కోట్ల నిధులు కేటాయిస్తున్నామని తొలి బడ్జెట్ లో ప్రకటించి దానిని అమలు చేయకుండా ఎందుకు మడమ తిప్పారు ? కోవూరు తో సహా […]
ముందస్తు నగదు చెల్లింపులు చేసి ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు
ముందస్తు నగదు చెల్లింపులు చేసి ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు నెల్లూరు కలెక్టరేట్, మార్చి 21 (సదా మీకోసం) : జిల్లాలోని అన్ని జగనన్న లేఅవుట్లలో లబ్ధిదారులకు ముందస్తు నగదు చెల్లింపులు చేసి ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ఎస్.ఆర్. శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ […]
ముంగమూరు శ్రీధర్ అన్నా.. నా కుటుంబ సభ్యుడు : టిడిపి సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి
ముంగమూరు శ్రీధర్ అన్నా.. నా కుటుంబ సభ్యుడు టిడిపి సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి నెల్లూరు నగరం, మార్చి 21 (సదా మీకోసం) : గత రెండువారాలుగా నెల్లూరులోని విఆర్సీ మైదానంలో జరుగుతున్న ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి మెమోరియల్ క్రికెట్ పోటీలు ముగిశాయి. తొలిరోజు తెలుగుదేశం పార్టీ సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, జిల్లా అధ్యక్షులు అబ్దులు అజీజ్ ఈ టోర్నమెంట్ ను ప్రారంచారు. సోమవారం ముగింపు కార్యక్రమంలో కోటంరెడ్డి […]

