కూలిన చెట్లు.. స్తంభించిన రాకపోకలు

కూలిన చెట్లు.. స్తంభించిన రాకపోకలు గాలివాన దుమారంతో నగరవ్యాప్తంగా ట్రాఫిక్‌ సమస్య హైదరాబాద్‌, ఏప్రిల్ 19 (స‌దా మీకోసం) వర్షం దెబ్బకి నగరం వణికిపోయింది. శుక్రవారం సాయంత్రం కుండపోత వాన, బలమైన గాలులు నగరంపై విరుచుకుపడ్డాయి. చెట్లు నేలకొరిగాయి. విద్యుత్తు స్తంభాలు దెబ్బతిన్నాయి. ఓ ట్రాన్స్‌ఫార్మర్‌ పేలిపోయింది. పాతబస్తీలో అధిక వర్షపాతం నమోదవగా, ప్రధాన నగరంలోనూ ఓ మోస్తారు వాన కురిసింది. విద్యుత్తు సరఫరాలో అంతరాయంతో కాలనీల్లో చీకట్లు అలముకున్నాయి. […]

వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత దూషణలు సమాజానికి మంచిది కాదు ఎన్టీఆర్

వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత దూషణలు సమాజానికి మంచిది కాదు ఎన్టీఆర్ హైద‌రాబాద్‌, న‌వంబ‌ర్ 20 (స‌దా మీకోసం) : ఏపీ రాజకీయాల్లో తాజాగా చోటు చేసుకున్న ఓ హేయమైన ఘటనపై ఇప్పుడు రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఏపీలో అధికార పార్టీ నేతలు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబుపై వ్యక్తిగతంగా చేసిన కామెంట్స్ ఆయన్ను తీవ్ర భావోద్వేగానికి గురి చేయడంతో ఆయన […]

ఖైరతాబాద్‌ గణేషుడునిమ్మ‌జ్జ‌నం అప్ప‌ట్లో ఎలా జ‌రిగేదో తెలుసా?

ఖైరతాబాద్‌ గణేషుడునిమ్మ‌జ్జ‌నం అప్ప‌ట్లో ఎలా జ‌రిగేదో తెలుసా? -: హైద‌రాబాద్‌, సెప్టెంబ‌ర్ 15 (స‌దా మీకోసం) :- ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో తయారు చేసిన విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌ తో పాటుగా చెరువులలో నిమజ్జనం చేయకూడదని తెలంగాణ హైకోర్టు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో తయారు చేసిన విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌ తో పాటుగా చెరువులలో నిమజ్జనం చేయకూడదని తెలంగాణ హైకోర్టు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ […]

చిరంజీవికి చంద్రబాబు ఫోన్…!

చిరంజీవికి చంద్రబాబు ఫోన్…! సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా..!! హైదరాబాద్ (స‌దా మీకోసం) : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రముఖ సినీనటుడు మెగాస్టార్ చిరంజీవికి సోమవారం ఫోన్ చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి, అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువ సినీనటుడు సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని […]

జ్వరం ఉన్న అందరికీ కరోనా టెస్టులు చేయండి: ఈటల

SM News

వైద్య సిబ్బంది ప్రజల ప్రాణాలు కాపాడ‌టానికి చాలా శ్రమిస్తున్నారని ఊపిరితిత్తులు, శ్వాసకోస సంబంధిత సమస్యలు ఉన్నవారికి కరోనా ఎక్కువ ప్రమాదకరంగా మారిందని ఈటల అన్నారు. క‌రోనా వ్యాప్తి కట్టడి చర్యలపై ఆరోగ్యశాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ వైద్యాధికారుల‌తో సమావేశం అయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారుల‌తో మాట్లాడారు. జ్వరం వ‌చ్చిన ప్రతిఒక్కరిని వీలైనంత త్వరగా గుర్తించి పరీక్షలు చేయాల‌ని సూచించారు. దీని ద్వారా వైర‌స్ ఉన్నట్లు నిర్ధార‌ణ అయినా ప్రాణ‌న‌ష్టం […]

error: Content is protected !!