జోరువానలో గిరిజనుల వద్దకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి వెంకటాచలం మండలంలోని కసుమూరు కొండ కింద కాలనీలో గిరిజనుల దుస్థితి చూసి చలించిపోయిన సోమిరెడ్డి 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రూర్బన్ పనులు తప్ప గత ఐదేళ్లలో కాలనీలో జరిగిన పనులు శూన్యం ఉరుస్తున్న ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్న గిరిజనులు తాత్కాలికంగా ప్రతి ఇంటికి కప్పేందుకు టార్పాలిన్ పట్టలు తెప్పించడంతో పాటు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేసిన […]
సర్వేపల్లి
పరదాల చాటున తిరిగిన జగన్మోహన్ రెడ్డికి ప్రజల కష్టాలెలా తెలుస్తాయ్ : ఎమ్మెల్యే సోమిరెడ్డి
పరదాల చాటున తిరిగిన జగన్మోహన్ రెడ్డికి ప్రజల కష్టాలెలా తెలుస్తాయ్ కష్టకాలంలో చంద్రబాబు నాయుడు ప్రజల మధ్యలో ఉండటాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది ఊహించని విపత్తుతో ఇబ్బందుల్లో ఉన్న ప్రజల వద్దకెళ్లి ప్రభుత్వంపై విమర్శలు చేయడం దురదృష్టకరం లక్షల కోట్లు ప్రజల సొత్తును దోచేసిన జగన్మోహన్ రెడ్డి విరాళంగా రూ.కోటి మాత్రమే ఇవ్వడం బాధాకరం ఎన్ని వేషాలు వేసినా దోచుకున్న ప్రజాసొత్తు ప్రతి రూపాయినీ కక్కిస్తాం వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతి […]
రక్తదానం చేసి ప్రాణదాతలు కండి : అదాని కృష్ణపట్నం పోర్ట్ సీఈఓ జిజే రావు
రక్తదానం చేసి ప్రాణదాతలు కండి రెడ్ క్రాస్ సహకారంతో మెగా వైద్య శిబిరం నేడు 154 మంది రక్తదానం అదాని కృష్ణపట్నం పోర్ట్ సీఈఓ జిజే రావు ముత్తుకూరు, సదా మీకోసం : రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని అ దాని కృష్ణపట్నం పోర్టు సీఈఓ జి జె రావు పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం అదాని కృష్ణపట్నం పోర్టు ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సహకారంతో నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి […]
మడమనూరులో మెడికల్ క్యాంపు
మడమనూరులో మెడికల్ క్యాంపు కార్యక్రమంలో పాల్గొన్న మలేరియా అధికారి ఈ. హుస్సేన మ్మ మనుబోలు, అక్టోబర్ 31 (సదా మీకోసం): మండలంలోని మడమనూరు గ్రామపంచాయతీలో జ్వరంతో ఎక్కువ మంది ఇబ్బందులు పడుతుండటంతో తగిన చర్యలు తీసుకోవడంలో భాగంగా జిల్లా మలేరియా అధికారి డా. ఈ. హుస్సేనమ్మ, మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ నాగరాజు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రాజయ్య ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపు లో […]
అదానీ కృష్ణపట్నం పోర్టులో మెగా వైద్య శిబిరం
అదానీ కృష్ణపట్నం పోర్టులో మెగా వైద్య శిబిరం ముత్తుకూరు, ఏప్రిల్ 7 (సదా మీకోసం) : అదానీ కృష్ణపట్నం పోర్టు, అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం పోర్ట్ పునరావాస కాలనీ అదానీ చికిత్సాలయం వద్ద అదానీ కృష్ణపట్నం పోర్ట్ సీఈఓ అవినాష్ చంద్ రాయ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ ఆరోగ్య దినోత్సవం రోజున వైద్య […]
మండలం లో పర్యటించిన మందల వెంకట శేషయ్య
మండలం లో పర్యటించిన మందల వెంకట శేషయ్య వెంకటాచలం, ఏప్రిల్ 03 (సదా మీ కోసం) : వెంకటాచలం మండలం లోని పలు గ్రామాలలో వైయస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. మం దల వెంకట శేషయ్య పర్యటించారు. రైతులతో మాట్లాడి. ధాన్యం అమ్మకాలను సమీక్షించిన అనంతరం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు.. ఏరోజైనా రైతులు దాన్యం రాశుల దగ్గరికి వచ్చావా అని ప్రశ్నించారు. […]
సమరసత ఆధ్వర్యంలో భజన బృందానికి యూనిఫాం పంపిణీ
సమరసత ఆధ్వర్యంలో భజన బృందానికి యూనిఫాం పంపిణీ తోటపల్లి గూడూరు ఏప్రిల్ 02 (సదా మీకోసం) మండలంలోని మల్లిఖార్జునపురం యస్.సి. కాలనీ నందు వున్న శ్రీ చెన్నకేశవస్వామి దేవస్థానం భజన బృందం సభ్యులకు మండపం గ్రామ నివాసి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మోహన్ చేతుల మీదుగా యూనిఫారం వస్త్రాలను పంపిణీ చేయడం జరిగింది. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అఖిల భారత హిందూ మహాసభ నెల్లూరు […]
రైతులను దోచుకోవడం మాని అన్నదాతను ఆదుకోండి : మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
రైతులను దోచుకోవడం మాని అన్నదాతను ఆదుకోండి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి -: వెంకటాచలం, ఏప్రిల్ 02 (సదా మీ కోసం) :- వెంకటాచలం మండలం ఈదగాలి పంచాయితీ పరిధిలో రైతులను శనివారం మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పలుకరించి వారి కష్ట నష్టాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం లో భూదందాలు . గ్రావెల్ మైనింగ్ మాఫియా. టోల్గేట్ల పేరుతో దోపిడి […]
వెంకటాచలంలో అమరావతి రైతుల కృతజ్ఞత పాదయాత్రకు ఘన స్వాగతం
వెంకటాచలంలో అమరావతి రైతుల కృతజ్ఞత పాదయాత్రకు ఘన స్వాగతం -: వెంకటాచలం, మార్చి 26 సదా మీకోసం) :- అమరావతి రైతుల కృతజ్ఞత పాదయాత్ర శనివారం వెంకటాచలానికి చేరుకుంది. ఈ సందర్భంగా వెంకటాచలంలో అమరావతి రైతుల కృతజ్ఞత పాదయాత్రకు టీడీపీ మండల అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఆంధ్ర ప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్ కొలికిపూడి శ్రీనివాసరావుతోపాటు పాదయాత్ర […]
తల్లిదండ్రులను గౌరవించండి : తోటపల్లిగూడూరు సబ్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి
తల్లిదండ్రులను గౌరవించండి తోటపల్లిగూడూరు సబ్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి తోటపల్లి గూడూరు, మార్చి 22 (సదా మీకోసం) : విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగి, ఉపాధ్యాయులు చెప్పే నైతిక విలువలు పాటించి మంచి పౌరసమాజాన్ని నిర్మించాలని తోటపల్లిగూడూరు సబ్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి కోరారు. చిన్న పల్లిపాలెం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్సై గారు విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహణలో భాగంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మనల్ని కన్న తల్లిదండ్రులను గౌరవించి వారి […]