జిల్లాను ప్రగతి పథంలో నడిపించాలి జెడ్పి చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ నెల్లూరు జడ్పీ, మార్చి 26 (సదా మీకోసం) : ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసి, జిల్లాను ప్రగతి పథంలో నడిపించాలని జెడ్పి చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ పిలుపునిచ్చారు. శనివారం నెల్లూరు జడ్పీ సమావేశ మందిరంలో చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన జిల్లా ప్రజా […]
Month: March 2022
వెంకటాచలంలో అమరావతి రైతుల కృతజ్ఞత పాదయాత్రకు ఘన స్వాగతం
వెంకటాచలంలో అమరావతి రైతుల కృతజ్ఞత పాదయాత్రకు ఘన స్వాగతం -: వెంకటాచలం, మార్చి 26 సదా మీకోసం) :- అమరావతి రైతుల కృతజ్ఞత పాదయాత్ర శనివారం వెంకటాచలానికి చేరుకుంది. ఈ సందర్భంగా వెంకటాచలంలో అమరావతి రైతుల కృతజ్ఞత పాదయాత్రకు టీడీపీ మండల అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఆంధ్ర ప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్ కొలికిపూడి శ్రీనివాసరావుతోపాటు పాదయాత్ర […]
Sadha Meekosam Daily 26-03-2022 E-Paper Issue
Sadha Meekosam Daily 26-03-2022 E-Paper Issue దినపత్రికల జర్నలిస్టులపై చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరోధించండి Old Issues / More E Papers ఇవి కూడా చదవండి
Sadha Meekosam Daily 25-03-2022 E-Paper Issue
Sadha Meekosam Daily 25-03-2022 E-Paper Issue దినపత్రికల జర్నలిస్టులపై చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరోధించండి Old Issues / More E Papers ఇవి కూడా చదవండి
టిబి రాదని అలక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండాలి : హెచ్చరించిన మెడికవర్ హాస్పిటల్ వైద్యులు
టిబి రాదని అలక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండాలి : హెచ్చరించిన మెడికవర్ హాస్పిటల్ వైద్యులు ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ రోజూ టిబి వ్యాధి కారణంగా 4వేల మంది చనిపోతున్నారని, ఆ వ్యాధి తమకు రాదని అలక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండాలని నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు డాక్టర్ సుస్మితా రెడ్డి హెచ్చరించారు. ప్రపంచ టిబి దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్ లో అవగాహన కార్యక్రమం […]
మార్చి 31న ముస్లింల దీక్ష… ముస్లింలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాట దీక్ష
మార్చి 31న ముస్లింల దీక్ష ముస్లింలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాట దీక్ష ముస్లింలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది ముస్లింల హక్కుల కోసం తెలుగుదేశం పార్టీ పోరాడుతోంది నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ నెల్లూరు రూరల్, మార్చి 24 (సదా మీకోసం) : మార్చి 31న జరగబోవు ముస్లింల దీక్ష లో భాగంగా నగరంలోని చెరుకుపల్లి పిచ్చి రెడ్డి కళ్యాణ మండపాన్ని […]
Sadha Meekosam Daily 24-03-2022 E-Paper Issue
Sadha Meekosam Daily 24-03-2022 E-Paper Issue దినపత్రికల జర్నలిస్టులపై చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరోధించండి Old Issues / More E Papers ఇవి కూడా చదవండి
నెల్లూరులో ఘనంగా భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమాలు
నెల్లూరులో ఘనంగా భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమాలు నెల్లూరు ప్రతినిధి, మార్చి 23 (సదా మీకోసం) : బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, దేశ స్వాతంత్య్రం కోసం ఉరికంబం ఎక్కిన భగత్ సింగ్, రాజ్ గురు సుఖ దేవుల 91వ వర్ధతి కార్యక్రమాలు నెల్లూరులో ఘనంగా జరిగాయి. నెల్లూరు రూరల్ డై క్రాస్ రోడ్డు సెంటర్లో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ ,రాజ్ గురు, సుఖ దేవుల 91 వర్ధంతి సభ […]
స్వాతంత్ర పోరాటంలో అమరవీరుల త్యాగాలు మరువలేనివి : జేడీ లక్ష్మీనారాయణ
స్వాతంత్ర పోరాటంలో అమరవీరుల త్యాగాలు మరువలేనివి -: జేడీ లక్ష్మీనారాయణ :- నెల్లూరు, మార్చి 23 (సదా మీకోసం) : పౌరుషానికి, త్యాగానికి, స్వతంత్ర స్వేచ్చకు ప్రతీకగా ప్రజల గుండెల్లో నిలిచిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ నిజమైన అమరులని మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ వి.వి.లక్ష్మీ నారాయణ పేర్కొన్నారు. జె.డి.ఫౌండేషన్, పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఉదయం నెల్లూరు జాకీర్ హుస్సేన్ […]
మంత్రి అనీల్ జన్మదినం సందర్భంగా చీరల పంపిణీ
మంత్రి అనీల్ జన్మదినం సందర్భంగా చీరల పంపిణీ 11వ డివిజన్ కార్పొరేటర్ గోతం.అరుణ బాలకృష్ణ నెల్లూరు నగరం, మార్చి 23 (సదా మీకోసం) : నగరంలోని 11వ డివిజన్ ఎన్టీఆర్ నగర్లో జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జన్మదినం సందర్భంగా ఆ డివిజన్ కార్పొరేటర్ గోతం అరుణ బాలకృష్ణ కేక్ కట్ చేసి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం డివిజన్లో […]

