“ఫిన్లాండ్” దేశం లో, ఓ ఖాళీ రోడ్, మన వాడు ఒకడు అలవాటుగా, సిగ్నల్ లేకుండా దాటబోయాడు… ఇంతలో పక్కనే వున్న ఆ దేశంవ్యక్తి “రోడ్డు దాటవద్దు” అన్నాడు… మనవాడు “రోడ్డు ఖాళీనే కదా దాటితే యేం” అన్నాడు… అప్పుడా వ్యక్తి, “పిల్లలు ఎవరైనా చూస్తారేమో” అన్నాడు.మనవాడికి అర్ధం కాలేదు. “పోలీసులు చూస్తే సమస్య గానీ…. పిల్లలు చూస్తే సమస్య ఏంటి” అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి ఇలా […]
విద్య
ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యత : రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్ పి.వి.రమేష్
ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యత ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయడం ప్రభుత్వ బాధ్యతా రాహిత్యం ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ పూర్వ కార్యదర్శి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్ పి.వి.రమేష్ విజయవాడ, ఏప్రిల్ 20 (సదా మీకోసం) : ఆరోగ్యం అనేది పౌరుని ప్రాథమిక హక్కుగా మారాలని, ప్రజలకు ఆరోగ్యాన్ని అందించడం ప్రభుత్వ బాధ్యతగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పూర్వ […]
నాణ్యతా ప్రమాణాల్లో అగ్రగామిగా వి ఏస్ యూ
నాణ్యతా ప్రమాణాల్లో అగ్రగామిగా వి ఏస్ యూ వెంకటాచలం, డిసెంబర్ 28(సదా మీకోసం): విక్రమ సింహపురి యూనివర్సిటీలో డిసెంబరు 27, 28 తేదీలలో ఐఎస్ఓ (ఐ ఏస్ ఓ 9001, ఐ ఏస్ ఓ14001) మొదటి సంవత్సరం సర్వేలన్స్ ఆడిట్ నిమిత్తం ఐ ఏస్ ఓ వాన్ టీమ్ సందర్శించింది. ఈ రెండు రోజులపాటు, డైరెక్టర్. ఆచార్య అందే ప్రసాద్ గారు ఆధ్వర్యంలో టీమ్ అధిపతి, లీడ్ ఆడిటర్ అయిన […]
ఢిల్లీలో జరుగు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు వి.ఎస్.యూ ఎన్ఎస్ఎస్ (NSS) వాలంటీర్లు
ఢిల్లీలో జరుగు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు వి.ఎస్.యూ ఎన్ఎస్ఎస్ (NSS) వాలంటీర్లు -: వెంకటాచలం, ఆగష్టు 11 (సదా మీకోసం) :- ఢిల్లీలో జరుగు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు జిల్లాలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం (VSU) నుంచి ఇద్దరు ఎన్ఎస్ఎస్ (NSS) వాలంటీర్లు ఎంపికైనట్లు సమన్వయకర్త డాక్టర్ ఉదయ్ శంకర అల్లం తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన ఎన్ఎస్ఎస్ (NSS) వాలంటీర్లను ఉపకులపతి (Vice Chancellor) ఇంచార్జ్ […]
సమాజానికి, చిన్నారులకు దశ దిశ నిర్దేశించేది గురువులే : బోనబోయిన ఆదిశేషు
సమాజానికి, చిన్నారులకు దశ దిశ నిర్దేశించేది గురువులే : బోనబోయిన ఆదిశేషు నెల్లూరు, జూలై 13 (సదా మీకోసం) : సమాజానికి, చిన్నారులకు దశ, దిశ నిర్దేశించేది గురువులేనని శేషు హైస్కూల్ కరస్పాండెంట్ ఆదిశేషు అన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా పిఎంపీ అసోసియేషన్, నెల్లూరు జిల్లా రచయితల సంఘం, రూడ్స్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం శేషు హైస్కూల్లో నిర్వహించిన గురువులకు సత్కారం కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. […]
నేటి నుంచి ఈఏపిసెట్ పరీక్షలు
నేటి నుంచి ఈఏపిసెట్ పరీక్షలు ఆన్లైన్ విధానంలో పరీక్షలు ఏపీలో 120, తెలంగాణలో 2 కేంద్రాలు నిమిషం నిబంధన అమలు -: అమరావతి జూలై 4 (సదా మీకోసం) :- ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఈఏపీసెట్-2022 పరీక్షలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఈనెల 8వ తేదీ వరకు ఇంజినీరింగ్, 11, 12 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు పరీక్షలు జరుగుతాయి. ఏపీలో 120, తెలంగాణలో రెండు […]
రత్నం మోడల్ స్కూల్ లో ఘనంగా “మ్యాథ్స్ ఎగ్జిబిషన్”
రత్నం మోడల్ స్కూల్ లో ఘనంగా “మ్యాథ్స్ ఎగ్జిబిషన్” నెల్లూరు విద్య మార్చి 28 (సదా మీకోసం) : నగరంలోని డైకసరోడ్ లో గల డా. కిషోర్స్ రత్నం మోడల్ స్కూల్ లో ప్రైమరీ స్కూల్ విద్యార్థులు “మ్యాథ్స్ ఎగ్జిబిషన్” ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా రత్నం స్కూల్స్ జనరల్ మేనేజర్ రాముర్తి నాయుడు పాల్గొని పిల్లలు చేసిన మ్యాథ్స్ మోడల్స్ ను, ప్రాబ్లమ్స్ ను […]
రత్నంలో ఘనంగా ” సైన్స్ ఎపిటోమ్”
రత్నంలో ఘనంగా ” సైన్స్ ఎపిటోమ్” నెల్లూరు విద్య, మార్చి 11 (సదా మీకోసం) : నగరంలోని డైకస్ రోడ్ లోని డా. కిషోర్స్ రత్నం మోడల్ స్కూల్ లో శుక్రవారం ప్రైమరీ స్కూల్ విద్యార్థులు ” సైన్స్ ఎపిటోమ్” అనే సైన్స్ ఎగ్జిబిషన్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా డా. కిషోర్స్ రత్నం స్కూల్స్ జనరల్ మేనేజర్ రామూర్తి నాయుడు పాల్గొని పిల్లలు […]
వి.ఎస్.యూలో నైపుణ్యాభివృద్ది సంస్ధ ఉద్యోగమేళ
వి.ఎస్.యూలో నైపుణ్యాభివృద్ది సంస్ధ ఉద్యోగమేళ వెంకటాచలం, ఫిబ్రవరి 16 (సదా మీకోసం) : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ సహకారంతో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఉద్యోగ మేళా నిర్వహించారు. రిలయన్స్ నిప్పాన్, శ్రీ రామ్ సిటి యూనియన్ ఫైనాన్స్, భారత్ ఎఫ్.ఐ.హెచ్ ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఈ సందర్భంగా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం సర్ సి.వి. రామన్ సెమినార్ హాల్ నందు ఇంటర్వులు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా విశ్వవిద్యాలయ […]
మహాత్మా గాంధీ ఈనాటి విద్యార్థులకు ఎంతో స్ఫూర్తిదాయకం : ఉపకులతి ఆచార్య జి.యం. సుందరవల్లి
వి.ఎస్.యూ లో మహాత్మా గాంధీ వర్థంతి మహాత్మా గాంధీ ఈనాటి విద్యార్థులకు ఎంతో స్ఫూర్తిదాయకం : ఉపకులతి ఆచార్య జి.యం. సుందరవల్లి వెంకటాచలం, జనవరి 30 (సదా మీకోసం) : విక్రమ సింహపురి యూనివర్సిటీ ప్రగణంలోని శ్రీపొట్టిశ్రీరాముల భవనంలో మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఉపకులతి ఆచార్య జి.యం. సుందరవల్లి, రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్ విజయ కృష్ణ రెడ్డి గారు మహాత్మాగాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా […]

