నేటి నుంచి ఈఏపిసెట్ పరీక్షలు

నేటి నుంచి ఈఏపిసెట్ పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు ఏపీలో 120, తెలంగాణలో 2 కేంద్రాలు నిమిషం నిబంధన అమలు -: అమరావతి జూలై 4 (సదా మీకోసం) :- ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఈఏపీసెట్‌-2022 పరీక్షలు సోమవారం ప్రారంభం కానున్నాయి.  ఈనెల 8వ తేదీ వరకు ఇంజినీరింగ్‌, 11, 12 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సులకు పరీక్షలు జరుగుతాయి.  ఏపీలో 120, తెలంగాణలో రెండు […]

రేపు ప్ర‌మాణం చేయ‌నున్న కొత్త మంత్రి వ‌ర్గం….. అంసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న ప‌లువురు ఆశావ‌హులు…!

The new cabinet will be sworn in tomorrow రేపు ప్ర‌మాణం చేయ‌నున్న కొత్త మంత్రి వ‌ర్గం అంసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న ప‌లువురు ఆశావ‌హులు అమ‌రావ‌తి, ఏప్రిల్ 20 (స‌దా మీకోసం) : ఆంధ్ర‌ప్ర‌దేశ్ నూత‌న మంత్రులు ఎవ‌ర‌నేది ఎట్ట‌కేల‌కు నిర్ణ‌యం బ‌య‌ట‌కొచ్చింది. గ‌త కొన్ని రోజులుగు ఏర్ప‌డిన ఉత్కంఠ‌కు తెర‌దీస్తు నేటి సాయంత్రానికి తుది జాబితా విడుద‌లైంది. ఉద‌యం నుండి సాయంత్రం వ‌ర‌కు లీకైన వివ‌రాల మేర‌కు […]

వెంకటాచలంలో అమరావతి రైతుల కృతజ్ఞత పాదయాత్రకు ఘన స్వాగతం

వెంకటాచలంలో అమరావతి రైతుల కృతజ్ఞత పాదయాత్రకు ఘన స్వాగతం -: వెంకటాచలం, మార్చి 26 సదా మీకోసం) :- అమరావతి రైతుల కృతజ్ఞత పాదయాత్ర శనివారం వెంకటాచలానికి చేరుకుంది. ఈ సందర్భంగా వెంకటాచలంలో అమరావతి రైతుల కృతజ్ఞత పాదయాత్రకు టీడీపీ మండల అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఆంధ్ర ప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్ కొలికిపూడి శ్రీనివాసరావుతోపాటు పాదయాత్ర […]

వ‌రుస క‌ల‌యిక‌ల‌తో గిరిధ‌ర్ రెడ్డి బిజి బిజి

వ‌రుస క‌ల‌యిక‌ల‌తో గిరిధ‌ర్ రెడ్డి బిజి బిజి నిన్న సజ్జల రామకృష్ణా రెడ్డి, లేళ్ల అప్పి రెడ్డి నేడు మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి తాడేప‌ల్లి, మార్చి 22 (స‌దా మీకోసం) : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఎన్నికైన అనంత‌రం నెల్లూరులోని రూర‌ల్ ఎమ్మెల్యే కార్యాల‌యం కార్య‌క‌ర్త‌ల‌తో బిజి బిజి కాగా నేడు పార్టీ రాష్ట్ర నాయ‌కుల‌తో బేటితో గిరిధ‌ర్ రెడ్డి బిజి […]

సొంత ఆదాయం కోసమే కల్తీమద్యం అమ్మిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి : సోమిరెడ్డి

సొంత ఆదాయం కోసమే కల్తీమద్యం అమ్మిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఏటా రూ.5 వేల కోట్ల సంపాదన కోసం అమాయకులను కల్తీ మద్యానికి బలి చేస్తున్నారు ప్రభుత్వం విక్రయిస్తున్న స్లోపాయిజన్ (విషపూరిత మద్యం) కారణంగానే జంగారెడ్డి గూడెం లాంటి ఘటనలు ఏపీలో విక్రయిస్తున్న నాసిరకం మద్యం మొత్తం వైసీపీ నేతల కంపెనీల్లో తయారవుతున్నదే బహుశ జాతీయ కంపెనీలైతే తనకు లంచాలు ఇవ్వవనే ప్రముఖ బ్రాండ్లను ఏపీలోలోనే లేకుండా చేశారు దశలవారీ […]

ఆరోగ్య రంగ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండి : వైద్య ఆరోగ్య శాఖా మంత్రికి పంపిన ప్ర‌జారోగ్య‌వేదిక‌

ఆరోగ్య రంగ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండి వైద్య ఆరోగ్య శాఖా మంత్రికి పంపిన ప్ర‌జారోగ్య‌వేదిక‌ విశాఖ‌ప‌ట్నం, ఫిబ్ర‌వ‌రి 28 (స‌దా మీకోసం) : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జారోగ్య‌వేధిక అధ్య‌క్ష కార్య‌ద‌ర్శులు డాక్టర్ ఎం.వి. రమణయ్య, కామేశ్వరరావులు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానికి వైద్య ఆరోగ్య శాఖ ప‌రిధిలోని స‌మ‌స్య‌లపై లేఖ పంపారు. ఈ లేఖ‌లో “ప్రజలందరికీ ఆరోగ్యం అందాలంటే ముఖ్యమైనది ఆర్థిక వనరులు ఏర్పాటని జాతీయ స్థూల ఆదాయంలో ఆరు […]

అలుపెరుగని అమరావతి ఉద్యమం

అలుపెరుగని అమరావతి ఉద్యమం – 23 వ రోజు ఉప్పెనలా సాగుతున్నా మహా పాదయాత్ర… – మహా పాదయాత్రకు భారీ స్పందన..ప్రభంజనంలా జన సందోహం కావలి, న‌వంబ‌ర్ 23 (స‌దా మీకోసం) : నేడు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం కొండ బిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి సన్నిధి నుండి పాదయాత్ర ప్రారంభ‌మైంది. జై అమరావతి… జయహో అమరావతి…ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని, అమరావతిని నిలుపుకుందాం.. అంటూ నినాదాలు మార్మోగాయి. […]

ఒక్క ఛాన్స్‌ అంటూ సీఎం ఆంధ్రప్రదేశ్‌ను అఫ్గనిస్తాన్‌లా మార్చారు : లోకేష్‌

ఒక్క ఛాన్స్‌ అంటూ సీఎం ఆంధ్రప్రదేశ్‌ను అఫ్గనిస్తాన్‌లా మార్చారు : లోకేష్‌ -: అమ‌రావ‌తి, సెప్టెంబ‌ర్ 15 (స‌దా మీకోసం) :- ఏపీ సీఎం జగన్‌ తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ధ్వజమెత్తారు.. ఒక్క ఛాన్స్‌ అంటూ ఏపీని ఆఫ్గనిస్థాన్‌లా మార్చారంటూ ఫైరయ్యారు. ఏపీ సీఎం జగన్‌ తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ధ్వజమెత్తారు.. ఒక్క ఛాన్స్‌ అంటూ ఏపీని ఆఫ్గనిస్థాన్‌లా […]

ఏపీలో మూతపడిన వ్యవసాయ శాఖ : మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

ఏపీలో మూతపడిన వ్యవసాయ శాఖ రైతులకు వెన్నుపోటు పొడిచిన జగన్మోహన్ రెడ్డి ఈ రెండున్నరేళ్లలో వ్యవసాయంలో ఫలనాదానికి ఇంత ఖర్చు పెట్టామని చెప్పే ధైర్యం సీఎంకి ఉందా అమరావతిలో మీడియాతో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి -: అమరావతి, సెప్టెంబర్ 12 (సదా మీకోసం) :-  వ్యవసాయరంగానికి, రైతులకు సంబంధించిన ఏ పథకంలోనైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దేశంలో ముందంజలో ఉందా?  టీడీపీ […]

మృగాళ్ల దాడి లో బలైన ఆడబిడ్డల కుటుంబాల పరామర్శకు లోకేశ్ వెళుతుంటే, వైసీపీ ప్రభుత్వానికి వణుకు ఎందుకు ? – తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర

మృగాళ్ల దాడి లో బలైన ఆడబిడ్డల కుటుంబాల పరామర్శకు లోకేశ్ వెళుతుంటే, వైసీపీ ప్రభుత్వానికి వణుకు ఎందుకు ? – తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర – అమరావతి లో మీడియాతో మాట్లాడుతూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర  నరసరావుపేటలో అనూష అనే యువతిని దారుణంగా చంపేసిన వ్యక్తి దర్జాగా బయట తిరుగుతుంటే వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తోంది ? అమల్లో లేని దిశాచట్టం […]

error: Content is protected !!