నెల్లూరులో ఘనంగా భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమాలు నెల్లూరు ప్రతినిధి, మార్చి 23 (సదా మీకోసం) : బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, దేశ స్వాతంత్య్రం కోసం ఉరికంబం ఎక్కిన భగత్ సింగ్, రాజ్ గురు సుఖ దేవుల 91వ వర్ధతి కార్యక్రమాలు నెల్లూరులో ఘనంగా జరిగాయి. నెల్లూరు రూరల్ డై క్రాస్ రోడ్డు సెంటర్లో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ ,రాజ్ గురు, సుఖ దేవుల 91 వర్ధంతి సభ […]
Day: 23 March 2022
స్వాతంత్ర పోరాటంలో అమరవీరుల త్యాగాలు మరువలేనివి : జేడీ లక్ష్మీనారాయణ
స్వాతంత్ర పోరాటంలో అమరవీరుల త్యాగాలు మరువలేనివి -: జేడీ లక్ష్మీనారాయణ :- నెల్లూరు, మార్చి 23 (సదా మీకోసం) : పౌరుషానికి, త్యాగానికి, స్వతంత్ర స్వేచ్చకు ప్రతీకగా ప్రజల గుండెల్లో నిలిచిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ నిజమైన అమరులని మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ వి.వి.లక్ష్మీ నారాయణ పేర్కొన్నారు. జె.డి.ఫౌండేషన్, పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఉదయం నెల్లూరు జాకీర్ హుస్సేన్ […]
మంత్రి అనీల్ జన్మదినం సందర్భంగా చీరల పంపిణీ
మంత్రి అనీల్ జన్మదినం సందర్భంగా చీరల పంపిణీ 11వ డివిజన్ కార్పొరేటర్ గోతం.అరుణ బాలకృష్ణ నెల్లూరు నగరం, మార్చి 23 (సదా మీకోసం) : నగరంలోని 11వ డివిజన్ ఎన్టీఆర్ నగర్లో జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జన్మదినం సందర్భంగా ఆ డివిజన్ కార్పొరేటర్ గోతం అరుణ బాలకృష్ణ కేక్ కట్ చేసి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం డివిజన్లో […]
మూడు పూటలా అన్నం పెట్టే రైతు నోట్లో, జగన్ రెడ్డి మట్టి కొడుతున్నారు
మూడు పూటలా అన్నం పెట్టే రైతు నోట్లో, జగన్ రెడ్డి మట్టి కొడుతున్నారు లాభ నష్టాలను లెక్క చేయకుండా, రైతులు పంటలు పండించి మనకు అన్నం పెడుతున్నారు జగన్ రెడ్డి రైతులను ఆదుకోవాల్సింది పోయి, అబద్ధపు కరపత్రాలు విడుదల చేస్తున్నారు రైతుల ఆత్మహత్య లో ఆంధ్ర రాష్ట్రం రెండో స్థానంలో ఉంది రైతు పండించిన ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు పోరాడుతాం జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు […]
సింహపురి గడ్డ అదిరింది…. రైతులు తమ సత్తా చాటారు…!
సింహపురి గడ్డ అదిరింది రైతులు తమ సత్తా చాటారు అన్నం పెట్టే అన్నదాత గిట్టుబాటు ధర కోసం అల్లాడుతుంటే ప్రజాప్రతినిధులున్నది ఫిడేలు వాయించుకునేందుకా కనీస మద్దతు ధర పొందడం రైతు హక్కు..ఆ హక్కును జగన్ రెడ్డి ప్రభుత్వం కాలరాస్తోంది ధాన్యం కొనుగోలు చేయలేమని చెప్పిన చోట రైతు భరోసా కేంద్రాలకు తాళం వేయండి రైతన్న రోడ్డెక్కితే ఎంతటి మొండి ప్రభుత్వమైనా దిగిరావల్సిందే.. కేంద్రంలో వ్యవసాయ బిల్లులు, రాష్ట్రంలో మూడు రాజధానుల […]
నెల్లూరుపల్లి కొత్తపాళెం లో ధార్మిక కార్యక్రమాలు
నెల్లూరుపల్లి కొత్తపాళెం లో ధార్మిక కార్యక్రమాలు కోట, మార్చి 23 (సదా మీకోసం) : కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం హరిజన వాడలో వెలసియున్న శ్రీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థానం లో తిరుమల తిరుపతి దేవస్థానములు – హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నాలుగు రోజుల ధార్మిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి… ఈ కార్యక్రమాలను హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉపన్యాసకులు దీవి అనంతబాబు ధార్మిక ప్రవచనం తో […]
Sadha Meekosam Daily 23-03-2022 E-Paper Issue
Sadha Meekosam Daily 23-03-2022 E-Paper Issue దినపత్రికల జర్నలిస్టులపై చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరోధించండి Old Issues / More E Papers ఇవి కూడా చదవండి

