అఖిల పక్షాల ర్యాలీ విజయవంతం జెన్కొ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిల పక్షాల పిలుపు ప్రజల హక్కులకు భవిష్యత్తుకు ఆటంకం కలిగించవద్దు సోమిరెడ్డికి స్వల్ప అస్వస్థత నెల్లూరు ప్రతినిధి, మార్చి 17 (సదా మీకోసం) : ఎన్ని ఆటంకాలు కలిగించిన కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్రాజెక్టును అదాని కంపెనీకు అప్పగించే రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ నిర్ణయంపై నెల్లూరు జిల్లా ప్రజానీకంతో పాటు కార్మికులు తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా కాసేపు […]
Day: 17 March 2022
ఒంటి పూట బడులు, వేసవి సెలవలు మంజూరు చేయండి : భారతీయ యువమోర్చా జిల్లా అధ్యక్షలు యశ్వంత్ సింగ్
ఒంటి పూట బడులు, వేసవి సెలవలు మంజూరు చేయండి భారతీయ యువమోర్చా జిల్లా అధ్యక్షలు యశ్వంత్ సింగ్ నెల్లూరు నగరం, మార్చి 17 (సదా మీకోసం) : ఒంటి పూట బడులు, వేసవి సెలవల మంజూరులో జాప్యం గురించి కలెక్టర్ కార్యాలయంలో ఏవో సుబ్రహ్మణ్యంని భారతీయ యువమోర్చా జిల్లా అధ్యక్షలు యశ్వంత్ సింగ్ ఆధ్వర్యంలో కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాతావరణం లోని మార్పులు, […]
కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కి కీలక బాధ్యతలు
కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కి కీలక బాధ్యతలు వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా నియామకం నెల్లూరు రూరల్ లో కీలకంగా పనిచేస్తున్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అమరావతి, మార్చి 17 (సదా మీకోసం) : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. గత మూడు సంవత్సరాలుగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నెల్లూరు రూరల్ […]
పంటకు గిట్టుబాటు ధరలు అందించాలి : ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ శాసన సభ్యులు పాసిం సునీల్ కుమార్
పంటకు గిట్టుబాటు ధరలు అందించాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ శాసన సభ్యులు పాసిం సునీల్ కుమార్ గూడూరు , మార్చి 17 (సదా మీకోసం) : గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ సమన్వయ కమిటీ సభ్యులతో మాజీ శాసన సభ్యులు పాసిం సునీల్ కుమార్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతులు పండించిన పంటకు ప్రభుత్వం గిట్టుబాటు […]
Sadha Meekosam Daily 17-03-2022 E-Paper Issue
Sadha Meekosam Daily 17-03-2022 E-Paper Issue దినపత్రికల జర్నలిస్టులపై చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరోధించండి Old Issues / More E Papers ఇవి కూడా చదవండి

