కలసి పనిచేద్దాం… వామపక్షాల నేతలతో టీడీపీ నేతలు భేటీ నెల్లూరు ప్రతినిధి, ఆగస్టు 6 (సదా మీకోసం): నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి పొలిటి బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టిడిపి నెల్లూరు పార్లమెంటు అధ్యక్షుడు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన వామపక్ష నేతలతో భేటీ అయ్యారు. కృష్ణపట్నం థర్మల్ ప్రాజెక్టుతోపాటు ప్రజా సమస్యలపై చర్చించారు. జిల్లాలోని రైతాంగ సమస్యలు, […]
సిపిఐ
ప్రజలను రక్షించేందుకు… దేశాన్ని కాపాడేందుకు సార్వత్రిక సమ్మెను జయప్రదం చేద్దాం : కె. అజయ్ కుమార్
ప్రజలను రక్షించేందుకు – దేశాన్ని కాపాడేందుకు సార్వత్రిక సమ్మెను జయప్రదం చేద్దాం : కె అజయ్ కుమార్ ప్రజలను రక్షించేందుకు, దేశాన్ని కాపాడుకునేందుకు ఈ నెల 28, 29 తేదీలలో భారత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగనున్న సార్వత్రిక సమ్మెను కార్మికులు, కర్షకులు, వ్యాపారులు, ప్రజలు ఐక్యమై జయప్రదం చేయాలని సి.ఐ.టి.యు జిల్లా కార్యదర్శి పి. అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ రెండు రోజుల […]
అఖిల పక్షాల ర్యాలీ విజయవంతం
అఖిల పక్షాల ర్యాలీ విజయవంతం జెన్కొ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిల పక్షాల పిలుపు ప్రజల హక్కులకు భవిష్యత్తుకు ఆటంకం కలిగించవద్దు సోమిరెడ్డికి స్వల్ప అస్వస్థత నెల్లూరు ప్రతినిధి, మార్చి 17 (సదా మీకోసం) : ఎన్ని ఆటంకాలు కలిగించిన కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్రాజెక్టును అదాని కంపెనీకు అప్పగించే రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ నిర్ణయంపై నెల్లూరు జిల్లా ప్రజానీకంతో పాటు కార్మికులు తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా కాసేపు […]
గూడూరు బంద్కు సహకరించండి
గూడూరు బంద్కు సహకరించండి శ్రీ బాలాజీ జిల్లాలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ గూడూరు సాధన సమితి పిలుపు నెల్లూరు, మార్చి 1 (సదా మీకోసం) : గూడూరు పట్టణ సిపిఎం కార్యాలయంలో గూడూరు సాధన సమితి అఖిలపక్షం ఆధ్వర్యంలో, గూడూరు సాధన సమితి కన్వీనర్ సిపిఐ నాయకులు ఎస్.కె. కాలేషా అధ్యక్షతన జరిగిన విలేఖరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ, మార్చి 2వ తేదీన జరిగే గూడూరు బంద్ ను గూడూరు పట్టణ […]
అలుపెరుగని అమరావతి ఉద్యమం
అలుపెరుగని అమరావతి ఉద్యమం – 23 వ రోజు ఉప్పెనలా సాగుతున్నా మహా పాదయాత్ర… – మహా పాదయాత్రకు భారీ స్పందన..ప్రభంజనంలా జన సందోహం కావలి, నవంబర్ 23 (సదా మీకోసం) : నేడు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం కొండ బిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి సన్నిధి నుండి పాదయాత్ర ప్రారంభమైంది. జై అమరావతి… జయహో అమరావతి…ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని, అమరావతిని నిలుపుకుందాం.. అంటూ నినాదాలు మార్మోగాయి. […]
రైతుల మహాపాద యాత్రకు నెల్లూరు జిల్లా అఖిల పక్ష నేతల ఘన స్వాగతం
రైతుల మహాపాద యాత్రకు నెల్లూరు జిల్లా అఖిల పక్ష నేతల ఘన స్వాగతం కావలి, నవంబర్ 20 (సదా మీకోసం) : “న్యాయస్థానం టు దేవస్థానం” పేరుతో అమరావతి రైతులు నిర్వహిస్తున్న మహా పాదయాత్రకు నెల్లూరు జిల్లాకు చెందిన అఖిల పక్ష నేతలు స్వాగతం పలికారు. రాజధాని అమరావతి రైతులకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర బీద రవిచంద్ర, నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, మాజీ […]