సామాన్య భక్తులకే వైకుంఠ ద్వార దర్శనం

సామాన్య భక్తులకే వైకుంఠ ద్వార దర్శనం మొదటి మూడు రోజులు ఈ-డిప్ ద్వారా టోకెన్లు చివరి ఏడు రోజులు వైకుంఠం-2 ద్వారా దర్శనం ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలు రద్దు పరకామణి కేసులో నిష్పక్షపాత విచారణకు బోర్డు నిర్ణయం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు నిర్వహించనున్న పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకే […]

ఎంపి వేమిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ మేయర్ రూప్

ఎంపి వేమిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ మేయర్ రూప్ ఘనంగా నిర్వహించిన ఎంపీ వేమిరెడ్డి జన్మదిన వేడుకలు తిరుపతి, ఏప్రిల్ 19 (సదా మీకోసం) : నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన సందర్భంగా నెల్లూరు నుండి తిరుపతికి భారీ కాన్వాయ్ తో ర్యాలీ గా వచ్చి తిరుపతి లోని తాజ్ హోటల్ లో ఉన్న నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నగర డిప్యూటీ […]

మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు

మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు -: తిరుమల, ఆగ‌ష్టు 11 (స‌దా మీకోసం) :- మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు ఆగ‌ష్టు 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పవిత్రోత్సవాలు కార‌ణంగా పలు సేవలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తెలిపింది. ఆగస్టు 14వ తేదీన అంకురార్పణ కారణంగా సహస్రదీపాలంకార సేవ, 15వ తేదీన తిరుప్పావడ, 15వ తేదీ నుంచి […]

Sadha Meekosam Daily Tirupathi 07-12-2023 E-Paper Issue

Sadha Meekosam Daily Tirupathi 07-12-2023 E-Paper Issue       విలేకరులు కావలెను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల నుండి ప్రచురితం అవుతున్న సదా మీకోసం దిన పత్రికలో పని చేయుటకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా స్టాఫ్ రిపోర్టర్ లు, మండలాల వారీగా విలేకరులు కావలెను. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఆసక్తి ఉన్న వారు 7981849603 నెంబర్ […]

Sadha Meekosam Daily Tirupathi 06-12-2023 E-Paper Issue

Sadha Meekosam Daily Tirupathi 06-12-2023 E-Paper Issue       విలేకరులు కావలెను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల నుండి ప్రచురితం అవుతున్న సదా మీకోసం దిన పత్రికలో పని చేయుటకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా స్టాఫ్ రిపోర్టర్ లు, మండలాల వారీగా విలేకరులు కావలెను. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఆసక్తి ఉన్న వారు 7981849603 నెంబర్ […]

Sadha Meekosam Daily Tirupathi 04-12-2023 E-Paper Issue

Sadha Meekosam Daily Tirupathi 04-12-2023 E-Paper Issue       విలేకరులు కావలెను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల నుండి ప్రచురితం అవుతున్న సదా మీకోసం దిన పత్రికలో పని చేయుటకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా స్టాఫ్ రిపోర్టర్ లు, మండలాల వారీగా విలేకరులు కావలెను. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఆసక్తి ఉన్న వారు 7981849603 నెంబర్ […]

Sadha Meekosam Daily Tirupathi 03-12-2023 E-Paper Issue

Sadha Meekosam Daily Tirupathi 03-12-2023 E-Paper Issue     విలేకరులు కావలెను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల నుండి ప్రచురితం అవుతున్న సదా మీకోసం దిన పత్రికలో పని చేయుటకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా స్టాఫ్ రిపోర్టర్ లు, మండలాల వారీగా విలేకరులు కావలెను. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఆసక్తి ఉన్న వారు 7981849603 నెంబర్ కు […]

ఇవిఎంల ఎఫ్.ఎల్.సి ప్రక్రియ పరిశీలించిన జిల్లా కలెక్టర్

ఇవిఎంల ఎఫ్.ఎల్.సి ప్రక్రియ పరిశీలించిన జిల్లా కలెక్టర్ రేణిగుంట,తిరుపతి.అక్టోబర్ 18 (సదా మీకోసం): ఎన్నికల కమిషన్ సూచించిన నియమ నిబంధనలు మేరకు బి యు,సియులు, వివి ప్యాట్స్ ల ఫస్ట్ లెవెల్ చెకింగ్ జరుగుతున్న కార్యక్రమం బెల్ ఇంజనీర్లు అప్రమత్తతో పూర్తీ చేయాలని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణా రెడ్డి ఆదేశించారు.బుధవారం ఉదయం రేణిగుంట వద్ద వేర్ హౌసింగ్ కార్పోరేషన్ లో వున్న ఇవిఎం ల గోడౌన్ లో ఎఫ్.ఎల్.సి. […]

ప్రాణాలు బలిగొంటున్న వైసిపి నాయకులు.. ! : టిడిపి నేత సుధాకర్ రెడ్డి ఆరోపణ

ప్రాణాలు బలిగొంటున్న వైసిపి నాయకులు.. ! టిడిపి నేత సుధాకర్ రెడ్డి ఆరోపణ చౌడేపల్లి, ఏప్రిల్ 18 (సదా మీకోసం) : పుంగనూరు నియోజక వర్గం చౌడేపల్లి మండలంలో కొందరు వైసిపి నాయకులు వన్య మృగాలు, అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పుంగనూరు పరిశీలకుడు డాక్టర్ ఎన్ బి సుధాకర్ ఆరోపించారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ నాయకులు అడ్డు అదుపు లేకుండా […]

ఐదు రోజుల పాటు శ్రీరామ నవమి బ్రహ్మోత్సవములు

ఐదు రోజుల పాటు శ్రీరామ నవమి బ్రహ్మోత్సవములు వాకాడు, , ఏప్రిల్ 8 (సదా మీకోసం) : వాకాడు మండలం బాలిరెడ్డిపాళెం గ్రామంలో వెలసిన శ్రీ పట్టాభి రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు పంచాహ్నిక దీక్షతో ఐదు రోజుల పాటు జరుగనున్నట్లు ఆలయ అర్చకులు దీవి అనంతాచార్యులు తెలియజేశారు. తొలి రోజున హనుమత్సేవలో భాగంగా స్వామివారికి మేలుకొలుపు, సుప్రభాత సేవ, ప్రాతః కాలార్చన, పంచామృత స్నపనలు జరిపి శ్రీసీతారాములకు అష్టోత్తర […]

error: Content is protected !!