రాజకీయం

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ నెల్లూరు క్రైం, న‌వంబ‌ర్ 30 (సదా మీకోసం) : ఫెంగల్ తుఫాన్ తీరం దాటుతున్న...

రూ.20 ల‌క్ష‌ల‌తో షాదీమంజిల్‌లో మౌళిక స‌దుపాయాలు

రూ.20 ల‌క్ష‌ల‌తో షాదీమంజిల్‌లో మౌళిక స‌దుపాయాలు నెల్లూరు 43వ డివిజ‌న్‌లోని షాదీమంజిల్‌లో ముస్లీంసోద‌ర‌సోద‌రీల‌తో స‌మీక్ష నిర్వ‌హించిన మంత్రి పొంగూరు నారాయ‌ణ‌ ఎన్నికల స‌మ‌యంలో ఇచ్చిన హామీ మేర‌కు...

జోరువానలో గిరిజనుల వద్దకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి

జోరువానలో గిరిజనుల వద్దకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి వెంకటాచలం మండలంలోని కసుమూరు కొండ కింద కాలనీలో గిరిజనుల దుస్థితి చూసి చలించిపోయిన సోమిరెడ్డి 2014-19 మధ్య టీడీపీ...

ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నాం : నెల్లూరులో మంత్రి నారాయణ

ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నాం నెల్లూరులో మంత్రి నారాయణ నెల్లూరు, ఆక్టోబ‌ర్ 14 (స‌దా మీకోసం) : జిల్లాలో మూడురోజులపాటు భారీ వర్షాలు ఉన్న...

వ్య‌వ‌సాయానికే అధిక ప్రాధాన్యం : మంత్రి పొంగూరు నారాయ‌ణ‌

వ్య‌వ‌సాయానికే అధిక ప్రాధాన్యం పంటల విషయంలో ప్రత్యేక దృష్టి పెడతాం ప్రజలకు సుపరిపాలన అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యం సోమశిల వద్ద పనులు పూర్తి చేస్తాం జిల్లా...

ఆ సంస్కృతి వీడాలి: సీఎం చంద్రబాబు

ఆ సంస్కృతి వీడాలి: సీఎం చంద్రబాబు అమరావతి, జూలై 13 (స‌దా మీకోసం) : కాళ్లకు దండం పెట్టే సంస్కృతి వీడాలని సీఎం చంద్రబాబు కోరారు. మంగ‌ళ‌గిరిలోని...

రాజమహేంద్రవరంలో భువనేశ్వరి, దిల్లీలో నారా లోకేశ్ నిరశన దీక్షలు

రాజమహేంద్రవరంలో భువనేశ్వరి, దిల్లీలో నారా లోకేశ్ నిరశన దీక్షలు ఢిల్లీ, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం, అక్టోబ‌ర్ 02 (స‌దా మీకోసం) : తెదేపా అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్‌ చేశారంటూ...

ప్రాణాలు బలిగొంటున్న వైసిపి నాయకులు.. ! : టిడిపి నేత సుధాకర్ రెడ్డి ఆరోపణ

ప్రాణాలు బలిగొంటున్న వైసిపి నాయకులు.. ! టిడిపి నేత సుధాకర్ రెడ్డి ఆరోపణ చౌడేపల్లి, ఏప్రిల్ 18 (సదా మీకోసం) : పుంగనూరు నియోజక వర్గం చౌడేపల్లి...

అక్రమ మైనింగ్ అరికట్టండి : కమీషనర్ ను కోరిన జనసేన పార్టీ నాయకులు

అక్రమ మైనింగ్ అరికట్టండి కమీషనర్ ను కోరిన జనసేన పార్టీ నాయకులు కోవూరు, ఏప్రిల్ 18 (సదా మీకోసం) : కోవూరు అక్రమ గ్రావెల్ మైనింగ్ అరికట్టాల్సిందిగా...

రాష్ట్రంలో బీసీలపై జరుగుతున్న దాడులను ఎండ కట్టడానికే రౌండ్ టేబుల్ సమావేశం : తెలుగుదేశం పార్టీ నాయకులు

రాష్ట్రంలో బీసీలపై జరుగుతున్న దాడులను ఎండ కట్టడానికే రౌండ్ టేబుల్ సమావేశం తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరు, ఏప్రిల్ 18 (సదా మీకోసం) : జిల్లా తెలుగుదేశం...

You may have missed

error: Content is protected !!