కార్పొరేషన్ అధికారులు చేస్తున్న దౌర్జన్యాలు, దాడులను తక్షణమే ఆపాలి…. సిపిఎం నెల్లూరు నగర కమిటీ డిమాండ్

కార్పొరేషన్ అధికారులు చేస్తున్న దౌర్జన్యాలు, దాడులను తక్షణమే ఆపాలి సిపిఎం నెల్లూరు నగర కమిటీ డిమాండ్ నెల్లూరు కార్పొరేష‌న్‌, మార్చి 22 (స‌దా మీకోసం) : నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ఇంటి పన్నుల వసూళ్ల పేరుతో కార్పొరేషన్ అధికారులు చేస్తున్న దౌర్జన్యాలు, దాడులను తక్షణమే ఆపాలని సిపిఎం నెల్లూరు నగర కమిటీ డిమాండ్ చేసింది. ఈ విషయమై మంగళవారం బాలాజీ నగర్ లోని సిపిఎం కార్యాలయంలో విలేకరుల సమావేశం […]

ఏపీకి 266 ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఇచ్చాం

ఏపీకి 266 ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఇచ్చాం ఎంపీ ఆదాలకు బదులిచ్చిన కేంద్ర మంత్రి ఢిల్లీ, మార్చి 22 (స‌దా మీకోసం) : ఫేమ్ ఇండియా పథకం కింద దేశవ్యాప్తంగా 520 ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను, ఆంధ్రప్రదేశ్కు 266 ఛార్జింగ్ స్టేషన్లను మంజూరు చేసినట్లు భారీ పరిశ్రమల శాఖ కేంద్ర మంత్రి క్రిషన్ పాల్ గుర్జార్ నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కి పార్లమెంట్లో మంగళవారం రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. […]

స్ట‌డీ స‌ర్కిల్ ల‌ను ఏర్పాటు చేయండి

స్ట‌డీ స‌ర్కిల్ ల‌ను ఏర్పాటు చేయండి నెల్లూరు జిల్లా భారతీయ జనతా యువమోర్చా అధ్య‌క్షులు య‌శ్వంత్ సింగ్ నెల్లూరు విద్య‌, మార్చి 22 (స‌దా మీకోసం) : ప్రభుత్వ ఉద్యోగుల పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడ‌బ్ల్యుఎస్ యువతకు అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక స్టడీ సర్కిల్, ఇతర ఏర్పాటు గురించి, గడిచిన రెండేళ్లుగా ఉద్యోగాల నియామకాలకు కోసం ఎదురుచూస్తున్న యువతీ యువకులకు ఇటీవల ప్రభుత్వం చేసిన ప్రకటన, […]

పార్టీల‌క‌తీంతంగా రైతుల నిర‌స‌న కార్య‌క్ర‌మంలో పాల్గొనండి… గూడూరులో పిలుపునిచ్చిన పాశిం సునీల్‌

పార్టీల‌క‌తీంతంగా రైతుల నిర‌స‌న కార్య‌క్ర‌మంలో పాల్గొనండి గూడూరులో పిలుపునిచ్చిన పాశిం సునీల్‌ గూడూరు, మార్చి 22 (స‌దా మీకోసం) : తెలుగుదేశం పార్టీ పాలిట్ భ్యూరో స‌భ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ధాన్యం గిట్టుబాటు ధర పై బుధ‌వారం నెల్లూరు నందు జరిగే నిరసన కార్యక్రమంలో పార్టీల కతీతముగా నియోజకవర్గంలోని రైతులందరూ పాల్గొనాలని గూడూరు మాజీ శాసన సభ్యులు పాశిం సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. గూడూరు […]

మంత్రిగా అనీల్ వెయ్యి రోజుల పాల‌న‌లో ఏం చేశారు ? శ్వేత‌ప‌త్రం విడుద‌ల చెయ్యాలని డిమాండ్ చేసిన టిడిపి సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి

మంత్రిగా అనీల్ వెయ్యి రోజుల పాల‌న‌లో ఏం చేశారు ? శ్వేత‌ప‌త్రం విడుద‌ల చెయ్యాలని డిమాండ్ చేసిన టిడిపి సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి నెల్లూరు న‌గ‌రం, మార్చి 22 (స‌దా మీకోసం) : మంత్రి అనీల్ కు ద‌మ్ము, దైర్య‌ముంటే.. ఈ వెయ్యిరోజుల్లో మంత్రిగా ఏం అభివృద్ది చేశారో శ్వేత‌ప‌త్రం విడుద‌ల చెయ్యాల‌ని టీడీపీ నెల్లూరు సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసుల‌రెడ్డి డిమాండ్ చేశారు. గ‌త ప్ర‌భుత్వంలో అనేక అభివృద్ది […]

సకల మానవాళి మనుగడకు పరిశుద్ధమైన నీరు అందించాలి

సకల మానవాళి మనుగడకు పరిశుద్ధమైన నీరు అందించాలి బద్దెపూడి నరసింహ గిరి నెల్లూరు, మార్చి 22 (స‌దా మీకోసం) : ప్రపంచంలో సకల జీవరాశికి నీరు హక్కు, అదే జీవితం. సకల మానవాళికి పరిశుద్ధమైన నీరు అందించేందుకు ఐక్యరాజ్య సమితి మార్చి ఇరవై రెండువ తేదీని ప్రపంచ జల దినోత్సవంగా నిర్ణయించారని 25 వ డివిజన్ కార్పొరేటర్ బద్దెపూడి నరసింహ గిరి అన్నారు. మంగళవారం ప్రపంచ జల దినోత్సవం (వరల్డ్ […]

ధాన్యం న‌గ‌దు రైతుల ఖాతాల్లొ జ‌మ చేయాలని.. ఆర్బీకేల‌పై త‌హ‌సిల్దార్‌కు మిడ‌త‌ల ర‌మేస్ విజ్ఞ‌ప్తి

ధాన్యం న‌గ‌దు రైతుల ఖాతాల్లొ జ‌మ చేయాలి ఆర్బీకేల‌పై త‌హ‌సిల్దార్‌కు మిడ‌త‌ల ర‌మేస్ విజ్ఞ‌ప్తి కొడవలూరు, మార్చి 22 (స‌దా మీకోసం) : ఆర్ బి కె లు కొనుగోలు చేసిన ధాన్యానికి రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని అలాగే మండలంలో మద్దతు ధరకే ధాన్యం విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కొడవలూరు తహసిల్దారు కు బిజెపి నమామి గంగే రాష్ట్ర ప్రముక్ మిడతల రమేష్ విజ్ఞప్తి చేశారు. […]

తల్లిదండ్రులను గౌరవించండి : తోటపల్లిగూడూరు సబ్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి

తల్లిదండ్రులను గౌరవించండి తోటపల్లిగూడూరు సబ్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి తోట‌ప‌ల్లి గూడూరు, మార్చి 22 (స‌దా మీకోసం) : విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగి, ఉపాధ్యాయులు చెప్పే నైతిక విలువలు పాటించి మంచి పౌరసమాజాన్ని నిర్మించాలని తోటపల్లిగూడూరు సబ్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి కోరారు. చిన్న పల్లిపాలెం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్సై గారు విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహణలో భాగంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మనల్ని కన్న తల్లిదండ్రులను గౌరవించి వారి […]

ప్రజలను రక్షించేందుకు… దేశాన్ని కాపాడేందుకు సార్వత్రిక సమ్మెను జయప్రదం చేద్దాం : కె. అజయ్ కుమార్

ప్రజలను రక్షించేందుకు – దేశాన్ని కాపాడేందుకు సార్వత్రిక సమ్మెను జయప్రదం చేద్దాం : కె అజయ్ కుమార్   ప్రజలను రక్షించేందుకు, దేశాన్ని కాపాడుకునేందుకు ఈ నెల 28, 29 తేదీలలో భారత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగనున్న సార్వత్రిక సమ్మెను కార్మికులు, కర్షకులు, వ్యాపారులు, ప్రజలు ఐక్యమై జయప్రదం చేయాలని సి.ఐ.టి.యు జిల్లా కార్యదర్శి పి. అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ రెండు రోజుల […]

జింకల పార్కును సందర్శించిన జిల్లా అటవీశాఖ అధికారి

జింకల పార్కును సందర్శించిన జిల్లా అటవీశాఖ అధికారి వన్యప్రాణులకు నీటి కొరత లేకుండా చూడాలి జింకలకు మేత వేసే విధానాన్ని పరిశీలించిన జిల్లా అటవీశాఖ అధికారి వైవీకె షణ్ముక్ కుమార్ రాపూరు, మార్చి 22 (స‌దా మీకోసం) : వేసవి కాలం సమీపిస్తున్న తరుణంలో జింకలకు నీటి కొరత లేకుండా చూడాలని జిల్లా అటవీశాఖ అధికారి వైవీకె షణ్ముక్ కుమార్ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం రాపూరు మండలంలోని కండలేరు జింకల […]

You cannot copy content of this page