పోతిరెడ్డిపాలెం దుర్ఘటన అత్యంత విషాదకరం : ఎంపీ వేమిరెడ్డి

పోతిరెడ్డిపాలెం దుర్ఘటన అత్యంత విషాదకరం : ఎంపీ వేమిరెడ్డి కోవూరు, ఏప్రిల్ 30 (సదా మీకోసం) : కోవూరు నియోజకవర్గం పోతిరెడ్డిపాలెం వద్ద జరిగిన కారు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం అత్యంత విషాదకరమని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. కారు ఓ ఇంట్లోకి దూసుకెళ్లడంతో ఇంటి యజమాని రమణయ్యతో పాటు నారాయణ మెడికల్‌ కాలేజీ విద్యార్థులు యగ్నేష్, జీవన్ నారాయణ, నరేష్, అభిసాయి, అభిషేక్ మృతి […]

అలుపెరగని పోరాట యోధుడు,నిత్య శ్రామికుడు చంద్రబాబు : చేజర్ల వెంకటేశ్వర రెడ్డి

అలుపెరగని పోరాట యోధుడు,నిత్య శ్రామికుడు చంద్రబాబు తెలుగు వారి మేథస్సు ను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి చంద్రబాబు రాజకీయంగా నష్టపోయినా పర్లేదు కానీ,రాష్ట్రం మాత్రం నష్టపోకూడదనేదే అయన ఆలోచన భవిష్యత్తు అవసరాలపై అవగాహనతో,ముందుచూపుతో నిర్ణయాలు తీసుకొని,వాటిని అమలుపరిచిన పాలనాధ్యక్షుడు చంద్రబాబు నెల్లూరు పార్లమెంట్ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి కోవూరు, ఏప్రిల్ 20 (సదా మీకోసం) : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా […]

ఎమ్మెల్యే వేమిరెడ్డి ఇంట కొడవలూరు జెడ్పిటిసి పసుపులేటి సరోజనమ్మ

ఎమ్మెల్యే వేమిరెడ్డి ఇంట కొడవలూరు జెడ్పిటిసి పసుపులేటి సరోజనమ్మ (సదా మీకోసం) కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారితో కొడవలూరు జెడ్పిటిసి పసుపులేటి సరోజనమ్మ కుటుంబ సమేతంగా వచ్చి కలిశారు. జెడ్పిటిసి సరోజనమ్మతో పాటు ఆమె భర్త శ్రీనివాసులు కొడవలూరు మండలంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల గురించి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డితో చర్చించారు. కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గా ప్రశాంతి రెడ్డి చేస్తున్న ప్రజాహిత కార్యక్రమాలను వారు […]

అక్రమ మైనింగ్ అరికట్టండి : కమీషనర్ ను కోరిన జనసేన పార్టీ నాయకులు

అక్రమ మైనింగ్ అరికట్టండి కమీషనర్ ను కోరిన జనసేన పార్టీ నాయకులు కోవూరు, ఏప్రిల్ 18 (సదా మీకోసం) : కోవూరు అక్రమ గ్రావెల్ మైనింగ్ అరికట్టాల్సిందిగా ఎమ్మార్వో, కమిషనర్ లకు జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, సుదీర్ బద్దెపూడి, జనసైనికులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అనుమతులు లేకుండా పరిమితులు మించి అక్రమంగా కోట్ల రూపాయల గ్రావెల్ నియోజకవర్గం తరలిపోతుందని అన్నారు. […]

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రసన్న

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రసన్న  ఇందుకూరుపేట: అక్టోబరు 02 (సదా మీకోసం) మండలంలోని డేవిస్ పేట గ్రామాన ఈ రోజు జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా తొలుత డేవిస్ పేట సచివాలయంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డేవిస్ పేట గ్రామంలో ఇంటింటికి వెళ్లి […]

ఎంతో ఘన చరిత్ర కలిగిన చేనేత రంగం నేడు సంక్షోభం లో ఉంది : చేజర్ల

ఎంతో ఘన చరిత్ర కలిగిన చేనేత రంగం నేడు సంక్షోభం లో ఉంది : చేజర్ల జి ఎస్ టి, కరోనా కారణంగా చేనేత రంగం కుదేలు అయ్యింది.కావున చేనేత దినోత్సవ సందర్భంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత రంగాన్ని ఉదారంగా ఆదుకోవాలి ఎన్నికలు ముందు చేనేత కార్మికులు అందరికీ నేతన్న నేస్తం ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి,అధికారం లోకి వచ్చిన తరువాత కేవలం మగ్గ మున్నవారికే ఇస్తున్నారు కుంటి సాకులు […]

ఎమ్మెల్యే చేతుల మీదుగా నూతన ఫించన్లు పంపిణీ

ఎమ్మెల్యే చేతుల మీదుగా నూతన ఫించన్లు పంపిణీ ఇందుకూరుపేట: జూలై 31 (సదా మీకోసం) మండలంలోని కొత్తూరు మండల పరిషత్ కార్యాలయంలో వై.యస్.ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమం మండల పరిషత్ అభివృద్ధి అధికారి పఠాన్ రఫీఖాన్ అధ్యక్షత జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు శాసనసభ సభ్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విచ్చేశారు. అందులో భాగంగా నూతనంగా మంజూరైన 337 కొత్త పెన్షన్లు లబ్దిదారులకు తన చేతుల మీదగా ఫింఛన్ […]

మీరు, మీ ప్రభుత్వం రైతును నిలువునా ముంచి ఐఏఎస్ లపై నెపం నెడతారా!

మీరు, మీ ప్రభుత్వం రైతును నిలువునా ముంచి ఐఏఎస్ లపై నెపం నెడతారా! ✍️ప్రసన్న గారు…. మీ ప్రభుత్వం, మీరు కలిసి ధాన్యం రైతులను నిలువునా ముంచి, ఆ నెపం ఐఏఎస్ అధికారాలు పై నెడతారా! ✍️ఈరాష్ట్రంలో మీ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించమని చెప్పి ఉంటే ఆ మాటకు ఎదురు చెప్పే ధైర్యం ఏ అధికారికైనా ఉందా! ఉంటే మీ ప్రభుత్వం చెప్పిన […]

స్పంద‌న‌లో పాల్గొన్న ఛైర్ ప‌ర్స‌న్ మోర్ల సుప్ర‌జా ముర‌ళీ

స్పంద‌న‌లో పాల్గొన్న ఛైర్ ప‌ర్స‌న్ మోర్ల సుప్ర‌జా ముర‌ళీ బుచ్చిరెడ్డి పాళెం, మార్చి 28 (స‌దా మీకోసం) : బుచ్చి నగర పంచాయితీ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజామురళీ పాల్గొని పలు అర్జీ లను స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు. ఛైర్ పర్సన్ మాట్లాడుతూ, స్పందనలో నేడు వచ్చిన ఇళ్ళు స్థలాలు, కాలనీ ఇళ్లకు సంబంధించిన అర్జీలను రెవెన్యూ, హౌసింగ్ శాఖ అధికారులతో […]

ధాన్యం న‌గ‌దు రైతుల ఖాతాల్లొ జ‌మ చేయాలని.. ఆర్బీకేల‌పై త‌హ‌సిల్దార్‌కు మిడ‌త‌ల ర‌మేస్ విజ్ఞ‌ప్తి

ధాన్యం న‌గ‌దు రైతుల ఖాతాల్లొ జ‌మ చేయాలి ఆర్బీకేల‌పై త‌హ‌సిల్దార్‌కు మిడ‌త‌ల ర‌మేస్ విజ్ఞ‌ప్తి కొడవలూరు, మార్చి 22 (స‌దా మీకోసం) : ఆర్ బి కె లు కొనుగోలు చేసిన ధాన్యానికి రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని అలాగే మండలంలో మద్దతు ధరకే ధాన్యం విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కొడవలూరు తహసిల్దారు కు బిజెపి నమామి గంగే రాష్ట్ర ప్రముక్ మిడతల రమేష్ విజ్ఞప్తి చేశారు. […]

error: Content is protected !!