పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసిన జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ

Spread the love

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసిన జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ

తిరుపతి, మార్చి 20 (సదా మీకోసం) :

నెల్లూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, మాజీ డీసీసీబీ చైర్మన్ ఆనం విజయకుమార్ రెడ్డి లు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిని తిరుపతిలోని మంత్రి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాల పై చర్చించారు.

అనంతరం రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డితో పార్టీకి సంబంధించిన పలు అంశాలపై మాజీ డీసీసీబీ చైర్మన్ ఆనం విజయకుమార్ రెడ్డి కొద్దిసేపు ముచ్చటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

మహిళల మాంగల్యాలను తెంచే ఈ "జే" బ్రాండ్లు పోవాలి : మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ డిమాండ్

Spread the loveమహిళల మాంగల్యాలను తెంచే ఈ “జే” బ్రాండ్లు పోవాలి..! జే ‘ బ్రాండ్స్ పోవాలి., ప్రజల ప్రాణాలు నిలవాలి..! అమ్మ ఒడి ఇచ్చి జే బ్రాండ్ లతో పిల్లలకు నాన్న ఒడిని దూరం జగన్ బ్రాండ్స్ వచ్చాయి సంసారాలు బుగ్గి ఎన్నికల ముందు మధ్య నిషేధం అంటూ ప్రజలకు హామీ అధికారంలో వచ్చిన తరువాత దేశమంతా దొరికే మద్యం బ్రాండ్లను మాత్రమే నిషేదం జే బ్రాండ్స్ అంటూ […]

You May Like

error: Content is protected !!