కరోనా మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండండి : లీలా మోహన్ కృష్ణ -: నాయుడుపేట, ఆగస్టు 12 (సదా మీకోసం) :- కరోనా మహమ్మారి పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ఎం. వి.రావు ఫౌండేషన్ ఛైర్మెన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ కోరారు. నాయుడుపేట మండలంలోని కుచివాడ కాలనీ లోని నిరుపేద గిరిజనులకు కరోనా వైరస్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎం.వి.రావు ఫౌండేషన్ కార్యదర్శి ముప్పవరపు విజయలక్ష్మి […]
సూళ్లూరుపేట
గిరిజనులకు పౌష్టిక ఆహారం పంపిణీ చేసిన ఎం.వి.రావు ఫౌండేషన్
గిరిజనులకు పౌష్టిక ఆహారం పంపిణీ చేసిన ఎం.వి.రావు ఫౌండేషన్ -: నాయుడుపేట, ఆగస్టు 2 (సదా మీకోసం) :- నాయుడుపేట మండలం అన్నమేడు మడపొలం తదితర ప్రాంతాల్లో నివసించే నిరుపేద గిరిజనులకు కోట మండలం విద్యానగర్ గ్రామానికి చెందిన స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు పేరిట ఏర్పాటైన ఎం వి రావు పౌండేషన్, శంకర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు గిరిజనులకు పంపిణీ చేశారు. భారత […]