అలుపెరుగని అమరావతి ఉద్యమం

అలుపెరుగని అమరావతి ఉద్యమం – 23 వ రోజు ఉప్పెనలా సాగుతున్నా మహా పాదయాత్ర… – మహా పాదయాత్రకు భారీ స్పందన..ప్రభంజనంలా జన సందోహం కావలి, న‌వంబ‌ర్ 23 (స‌దా మీకోసం) : నేడు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం కొండ బిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి సన్నిధి నుండి పాదయాత్ర ప్రారంభ‌మైంది. జై అమరావతి… జయహో అమరావతి…ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని, అమరావతిని నిలుపుకుందాం.. అంటూ నినాదాలు మార్మోగాయి. […]

రైతుల మ‌హాపాద యాత్ర‌కు నెల్లూరు జిల్లా అఖిల ప‌క్ష‌ నేత‌ల ఘ‌న స్వాగ‌తం

రైతుల మ‌హాపాద యాత్ర‌కు నెల్లూరు జిల్లా అఖిల ప‌క్ష‌ నేత‌ల ఘ‌న స్వాగ‌తం కావ‌లి, న‌వంబ‌ర్ 20 (స‌దా మీకోసం) : “న్యాయస్థానం టు దేవస్థానం” పేరుతో అమ‌రావ‌తి రైతులు నిర్వ‌హిస్తున్న మ‌హా పాద‌యాత్ర‌కు నెల్లూరు జిల్లాకు చెందిన అఖిల ప‌క్ష నేత‌లు స్వాగ‌తం ప‌లికారు. రాజధాని అమరావతి రైతులకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర బీద రవిచంద్ర, నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, మాజీ […]

జిల్లా పరిషత్ ప్రాధమిక పాఠశాలలో తెలుగు భాష దినోత్సవం

జిల్లా పరిషత్ ప్రాధమిక పాఠశాలలో తెలుగు భాష దినోత్సవం -: బోగోలు, ఆగ‌ష్టు 29 (స‌దా మీకోసం) :- బోగోలు మండలం విఎన్ఆర్ పంచాయతీ కోత్తూరు గ్రామంలో జిల్లా పరిషత్ ప్రాధమిక పాఠశాలలో బిజెపి మండల మహిళాఅధ్యక్షురాలు అధ్వర్యంలో తెలుగు భాష దినోత్సవం నిర్వ‌హించారు. ఈ సంధర్భంగా తెలుగుపండిట్ అయినా పసుపులేటి లక్ష్మీని సన్మానించాడం జరిగింది. తెలుగు ప్రావీణ్యం గురించి లక్ష్మీ, ఎనుగుల ప్రతాప్ రెడ్డి, మండల అధ్యక్షులు పసుపులేటి […]

బాస్ (చంద్ర‌బాబు) చెప్తె సిద్దం… స్ప‌ష్టం చేసిన బొల్లినేని

బాస్ (చంద్ర‌బాబు) చెప్తె సిద్దం… స్ప‌ష్టం చేసిన బొల్లినేని -: కావ‌లి,జూలై 16 (స‌దా మీకోసం) :- తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు త‌న‌కు ఏ ఆదేశాలిస్తే ఆ ఆదేశాలు పాటించడానికి సిద్ధంగా వున్నానని ఉదయగిరి మాజీ శాసనసభ్యులు బొల్లినేని రామారావు స్పష్టం చేశారు. కావలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా బొల్లినేని నియ‌మిస్తున్నార‌ని వ‌స్తున్న‌ వార్తల నేప‌థ్య‌మంలో ఆ వార్త‌లో నిజానిజాలు తెలుసుకునేందుకు […]

error: Content is protected !!