అలంకార ప్రాయంగా ఆర్బీకేలు..అందని ద్రాక్షలా మద్దతు ధర : సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

అలంకార ప్రాయంగా ఆర్బీకేలు..అందని ద్రాక్షలా మద్దతు ధర వెంక‌టాచ‌లం, మార్చి 20 (స‌దా మీకోసం) : వెంకటాచలం మండలం కసుమూరు పంచాయతీలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. చింతలపాళెం, శ్రీరామ‌పురం రైతులతో మాట్లాడి మద్దతు ధర, ఆర్భీకేల పనితీరుపై సోమిరెడ్డి ఆరా తీశారు. ఆర్భీకేకి తాళం వేసి ఉండ‌డంతో అధికారుల‌పై అసహనం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా సోమిరెడ్డి […]

23 న చలో నెల్లూరు…. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి

23 న చలో నెల్లూరు…. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలిని కోరుతూ 23 న చలో నెల్లూరు నెల్లూరు నర్తకి సెంటర్ నుండి కలెక్టర్ వరకు ర్యాలీ రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు ఎక్కడ? రైతుల నడ్డి విరుస్తున్న వైసీపీ ప్రభుత్వం మాజీమంత్రి సోమిరెడ్డి ధ్వజం -: గూడూరు, మార్చి 20 (స‌దా మీకోసం) :- రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర […]

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెంకటాచలం గ్రామానికి చెందిన మండల మైనార్టీ సీనియర్ నాయకులు, మాజీ మండల కోఆప్షన్ సభ్యులు పఠాన్ ఖాయ్యుమ్ ఖాన్ చిన్న కుమారుడు పఠాన్ ఫిరోజ్ ఖాన్ వివాహ కార్యక్రమం ఆదివారం పొదలకూరు టౌన్ పరిధిలోని బోగోలు కృష్ణారెడ్డి కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరై […]

జగన్ పాలనలో  దుర్భరంగా కార్మికుల పరిస్థితి

జగన్ పాలనలో  దుర్భరంగా కార్మికుల పరిస్థితి తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ -: నెల్లూరు మార్చి 20 (స‌దా మీకోసం) :- గత మూడేళ్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రంలో కార్మికులు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (టీఎన్ టీయూసీ) గంటుపల్లి శేషగిరిరావు విమర్శలు గుప్పించారు. నెల్లూరు టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వివిధ […]

మార్చి 28, 29 సమ్మెని జయప్రదం చేయండి : సిఐటియు నగర అధ్యక్ష, కార్యదర్శులు

మార్చి 28, 29 సమ్మెని జయప్రదం చేయండి సిఐటియు నగర అధ్యక్ష, కార్యదర్శులు ప్రజలను రక్షించండి.. దేశాన్ని కాపాడండి -: నెల్లూరు మార్చి 20 (స‌దా మీకోసం) :- ప్రజలను రక్షించండి.. దేశాన్ని కాపాడండి అనే నినాదంతో ఈ నెల 28, 29 తేదీలలో జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను చేయాలని సిఐటియు నగర అధ్యక్ష, కార్యదర్శులు ఎ. శ్రీనివాసులు, జి. నాగేశ్వర్ రావు పిలుపునిచ్చారు. ఆదివారం నెల్లూరు నగరం […]

మహిళల మాంగల్యాలను తెంచే ఈ “జే” బ్రాండ్లు పోవాలి : మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ డిమాండ్

మహిళల మాంగల్యాలను తెంచే ఈ “జే” బ్రాండ్లు పోవాలి..! జే ‘ బ్రాండ్స్ పోవాలి., ప్రజల ప్రాణాలు నిలవాలి..! అమ్మ ఒడి ఇచ్చి జే బ్రాండ్ లతో పిల్లలకు నాన్న ఒడిని దూరం జగన్ బ్రాండ్స్ వచ్చాయి సంసారాలు బుగ్గి ఎన్నికల ముందు మధ్య నిషేధం అంటూ ప్రజలకు హామీ అధికారంలో వచ్చిన తరువాత దేశమంతా దొరికే మద్యం బ్రాండ్లను మాత్రమే నిషేదం జే బ్రాండ్స్ అంటూ ప్రపంచంలోనే ఎక్కడ […]

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసిన జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసిన జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ తిరుపతి, మార్చి 20 (సదా మీకోసం) : నెల్లూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, మాజీ డీసీసీబీ చైర్మన్ ఆనం విజయకుమార్ రెడ్డి లు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిని తిరుపతిలోని మంత్రి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాల పై […]

Sadha Meekosam Daily 20-03-2022 E-Paper Issue

Sadha Meekosam Daily 20-03-2022 E-Paper Issue       దినపత్రికల జర్నలిస్టులపై చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరోధించండి Old Issues / More E Papers   ఇవి కూడా చ‌ద‌వండి  

You cannot copy content of this page