ప్రజల జీవన స్థితిగతులను మెరుగు పరుస్తాం : మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి

ప్రజల జీవన స్థితిగతులను మెరుగు పరుస్తాం మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కోవూరు, న‌వంబ‌ర్ 23 (స‌దా మీకోసం) : భారీ వరదల కారణంగా నీటమునిగిన గ్రామాలకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించి ప్రజల జీవన స్థితిగతులను మెరుగు పరుస్తామని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఉదయం కోవూరు సమీపంలోని రుక్మిణి కళ్యాణ మండపంలో వరద […]

వరద ప్రభావిత ప్రాంతాల్లో కాకాణి పర్యటన

వరద ప్రభావిత ప్రాంతాల్లో కాకాణి పర్యటన వెంకటాచలం, న‌వంబ‌ర్ 23 (స‌దా మీకోసం) : వెంకటాచలం మండలంలో భారీ వర్షాల నేపథ్యంలో రిజర్వాయర్, చెరువులు, వరద ప్రభావిత ప్రాంతాలను రైతులు, ప్రజలతో కలిసి సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి సందర్శించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే కాకాణి మాట్లాడుతూ, భారీ వర్షాల నేపథ్యంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తక్షణమే సహాయక చర్యలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. చెరువులు, […]

జెన్నీ ర‌మ‌ణ‌య్య ఆధ్వ‌ర్యంలో అమ‌రావ‌తి రైతుల‌కు మ‌ద్ద‌తుగా కార్ల‌తో భారీ ర్యాలీ

జెన్నీ ర‌మ‌ణ‌య్య ఆధ్వ‌ర్యంలో అమ‌రావ‌తి రైతుల‌కు మ‌ద్ద‌తుగా కార్ల‌తో భారీ ర్యాలీ నెల్లూరు, న‌వంబ‌ర్ 23 (స‌దా మీకోసం) : నెల్లూరు జిల్లా దళిత గిరిజన, జెన్నీ రమణయ్య‌ల ఆధ్వర్యంలో న్యాయస్థానం టు దేవస్థానం అమరావతి రాజధాని రైతులు తలపెట్టిన మహా పాదయాత్రకు మ‌ద్ద‌తుగా దళిత గిరిజన జె ఏ సి నేతలు 60 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించి సంఘీభావం తెలియజేశారు. ఈ సంద‌ర్భంగా జెన్ని ర‌మ‌ణ‌య్య మాట్లాడుతూ, […]

అధికారుల నిర్లక్ష్యం, వైఫల్యంతోనే భారీ నష్టం : ఒట్టూరు సంపత్ యాదవ్

అధికారుల నిర్లక్ష్యం, వైఫల్యంతోనే భారీ నష్టం తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఒట్టూరు సంపత్ యాదవ్ ప్రతి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే సీఎం జగన్మోహన్ రెడ్డి గాలిలో షికార్లు చేయడం మాని నేలపైకి దిగొచ్చి బాధ్యతగా వ్యవహరించాలి నెల్లూరు, న‌వంబ‌ర్ 23 (స‌దా మీకోసం) : నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఒట్టూరు సంపత్ యాదవ్ […]

మానవత్వం చాటుకున్న కోటంరెడ్డి శ్రీ‌నివాసులు రెడ్డి

మానవత్వం చాటుకున్న కోటంరెడ్డి శ్రీ‌నివాసులు రెడ్డి నెల్లూరు న‌గ‌రం, న‌వంబ‌ర్ 20 (స‌దా మీకోసం) : నెల్లూరు న‌గ‌రంలోని వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల‌లో నెల్లూరు న‌గ‌ర తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీ‌నివాసులు రెడ్డి ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా వరద ముంపు ప్రాంతాల్లో నాలుగు వేల మందికి త్రాగునీరు, భోజనం అంద‌జేశారు. భగత్ సింగ్ కాలనీ లో ఉదయం నుండి ఒక గర్భిణి నొప్పులతో బాధపడుతుంటే ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేద‌ని తెలిసి […]

రైతుల మ‌హాపాద యాత్ర‌కు నెల్లూరు జిల్లా అఖిల ప‌క్ష‌ నేత‌ల ఘ‌న స్వాగ‌తం

రైతుల మ‌హాపాద యాత్ర‌కు నెల్లూరు జిల్లా అఖిల ప‌క్ష‌ నేత‌ల ఘ‌న స్వాగ‌తం కావ‌లి, న‌వంబ‌ర్ 20 (స‌దా మీకోసం) : “న్యాయస్థానం టు దేవస్థానం” పేరుతో అమ‌రావ‌తి రైతులు నిర్వ‌హిస్తున్న మ‌హా పాద‌యాత్ర‌కు నెల్లూరు జిల్లాకు చెందిన అఖిల ప‌క్ష నేత‌లు స్వాగ‌తం ప‌లికారు. రాజధాని అమరావతి రైతులకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర బీద రవిచంద్ర, నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, మాజీ […]

వరద బాధితులకు భోజన పంపిణీ చేసిన‌ అబ్దుల్ అజీజ్, జెడ్ శివ ప్రసాద్

వరద బాధితులకు భోజన పంపిణీ చేసిన‌ అబ్దుల్ అజీజ్, జెడ్ శివ ప్రసాద్ నెల్లూరు, న‌వంబ‌ర్ 20 (స‌దా మీకోసం) : నెల్లూరు లోని 1 వ డివిజన్ లోని దొరతోపు కాలనీలో శనివారం రాష్ట్ర వైద్య విభాగం అధ్యక్షుడు డా. జెడ్ శివ ప్రసాద్ ఆధ్వర్యంలో భోజన పంపిణీ నిర్వహించారు. నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ పాల్గొని భోజనం పంపిణీ […]

ప్రజలు నీట మునిగి అల్లో రామచంద్ర అంటుంటే ..! విజయోత్సవాల్లో ఉండటం ప్రసన్నకుమార్ రెడ్డికి మాత్రమే చెల్లింది

ప్రజలు నీట మునిగి అల్లో రామచంద్ర అంటుంటే ..! విజయోత్సవాల్లో ఉండటం ప్రసన్నకుమార్ రెడ్డికి మాత్రమే చెల్లింది – ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోవాలి విడవలూరు, న‌వంబ‌ర్ 20 (స‌దా మీకోసం) : పెన్నా నది ఉధృతంగా పారుతుంటే లోతట్టు ప్రాంతాలు అయిన విడవలూరు మండలం లోని ముదివర్ధి, వూటుకూరు,పెద్దపాళ్ళెం, రామతీర్థం గ్రామాలు నీట మునిగి ప్రజల జీవన విధానం పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంది ఈ పరిస్థితులును నేడు మాజీ […]

మాకు తిట్టేందుకు పచ్చి బూతులు వస్తాయి, కానీ మాకు మా పార్టీ నేర్పించిన సంస్కారం అడ్డొస్తోంది

మాకు తిట్టేందుకు పచ్చి బూతులు వస్తాయి, కానీ మాకు మా పార్టీ నేర్పించిన సంస్కారం అడ్డొస్తోంది టిడిపి మండల అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్ తిరుపతి పార్లమెంట్ రైతు విభాగం అధ్యక్షులు రావూరి రాధాకృష్ణమ నాయుడు వెంక‌టాచ‌లం, న‌వంబ‌ర్ 20 (స‌దా మీకోసం) : మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులను అవమానిస్తూ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను […]

ఖబడ్దార్ అంబటీ..! : టీడీపీ నేతలు..!!

ఖబడ్దార్ అంబటీ..! -టీడీపీ నేతలు..!! తోటపల్లిగూడూరు, న‌వంబ‌ర్ 20 (స‌దా మీకోసం) : మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిని అసభ్యకరంగా అవమానించిన వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యే లు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శనివారం తోటపల్లిగూడూరు మండలం నరుకూరు సెంటర్ వద్ద ధర్నా చేశారు. కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ కార్యదర్శి కొణతం రఘుబాబు, మండల ప్రధాన […]

You cannot copy content of this page