వర్షాలకు దెబ్బతిన్న రైతులకు సబ్సిడీపై విత్తనాలు..! -వ్యవసాయ అధికారి గీతాకుమారి..!! తోటపల్లిగూడూరుడిసెంబర్ 1 (సదా మీకోసం) : వర్షాలకు దెబ్బతిన్న బాధిత రైతులకు సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారి యు. గీతాకుమారి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె చెప్పారు. ఈ సందర్భంగా గీతాకుమారి మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలో 498 ఎకరాలకు సరిపడా […]
SPSR నెల్లూరు

నీటిలో దిగి పరిశీలించి, ట్రాఫిక్ పునరుద్దరణ సూచనలు చేసిన ఎస్పీ విజయరావు
నీటిలో దిగి పరిశీలించి, ట్రాఫిక్ పునరుద్దరణ సూచనలు చేసిన ఎస్పీ విజయరావు నెల్లూరు క్రైం, డిసెంబర్ 1 (సదా మీకోసం) : గూడూరు ఆదిశంకర కాలేజీ వద్ద నేషనల్ హైవే 16 వద్ద 3.5 అడుగుల వరదనీటి ఉధృతిలో జిల్లా యస్.పి. విజయ రావు స్వయంగా దిగి పరిశీలించి, ట్రాఫిక్ పునరుద్ధరణకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, గత మూడు రోజులుగా పోలీసు అధికారులు, సిబ్బంది […]
కుల,లింగ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన తొలితరం సామాజిక విప్లవ కారుడు మహాత్మా పూలే : చేజర్ల
కుల,లింగ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన తొలితరం సామాజిక విప్లవ కారుడు మహాత్మా పూలే నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి బలహీన వర్గాలు,ఆర్ధికంగా రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందలనే పూలే గారి ఆశయాలను అమలు చేసిన మొదటి వ్యకి ఎన్టీఆర్ కోవూరు, నవంబర్ 29 (సదా మీకోసం) : మహాత్మా జ్యోతిరావు పూలే గారి 131 వ వర్ధంతి సందర్భంగా కోవూరు తెలుగుదేశం పార్టీ […]
దుప్పట్లు పంపిణీ చేసిన ధర్మసింధు
దుప్పట్లు పంపిణీ చేసిన ధర్మసింధు ఇందుకూరుపేట నవంబరు 28 (సదా మీకోసం) మండలంలోని గంగపట్నం మజరా కాలువమూలకండ్రిగ గ్రామ వరద బాధితులకు ధర్మసింధు ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో దుప్పట్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ధర్మసింధు అధ్యక్షుడు ధన్వి శ్రీనివాస్ మాట్లాడుతూ మొన్న వచ్చిన వరదలకు అన్నీ పోగొట్టుకుని నిరాశ్రయులైన నిరుపేదలకు సమితి తరపున దుప్పట్లు పంపిణీ చేయడం చాలా ఆనందంగా వుందన్నారు. సమితి సేవా కార్యక్రమాల్లో […]
వరద సహాయం పై నాడు ప్రతిపక్ష నాయకుడిగా చెప్పింది నేడు ముఖ్యమంత్రి గా ఎందుకు అమలు చేయడం లేదు?
వరద సహాయం పై నాడు ప్రతిపక్ష నాయకుడిగా చెప్పింది నేడు ముఖ్యమంత్రి గా ఎందుకు అమలు చేయడం లేదు? తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి – నాడు తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తున్న సహాయం ఏ ములకూ సాలదన్నావు. నేడు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన దానిలో సగం కూడా ఇవ్వడం లేదు. – నీట మునిగిన ప్రతి ఇంటికి రూ.25 వేలు ఆర్థిక సహాయం చెయ్యాలి. […]
రేపు భారీ వర్షాలతో తల్లడిల్లిన ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన
రేపు భారీ వర్షాలతో తల్లడిల్లిన ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన ముందస్తుగా భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన టీడీపీ బృందం నెల్లూరు ప్రతినిధి, నవంబర్ 23 (సదా మీకోసం) : జిల్లాలో భారీ వర్షాలతో తల్లడిల్లిన ప్రాంతాల్లో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గురువారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకుల బృందం ముందస్తుగా నెల్లూరు జిల్లా లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. […]
ప్రజలకు బాసటగా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు
ప్రజలకు బాసటగా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు నెల్లూరు, నవంబర్ 23 (సదా మీకోసం) : నెల్లూరు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదలు వలన తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు బాసటగా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు నిలిచారు. ఆర్థికంగా నష్టపోయిన వరద బాధిత కుటుంబాలు త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వారి వి పి ఆర్ ఫౌండేషన్ తరఫున రు. 50 లక్షలు […]
ఆరోగ్యం మన చేతుల్లోనే..! : -సర్పంచ్ “ఇంగిలేల”..!!
ఆరోగ్యం మన చేతుల్లోనే..! -సర్పంచ్ “ఇంగిలేల”..!! తోటపల్లిగూడూరు, నవంబర్ 23 (సదా మీకోసం) : మన ఆరోగ్యం మన చేతుల్లోనే వుందని తోటపల్లిగూడూరు ఇస్కపాలెం సర్పంచ్ ఇంగిలేల వెంకట చైతన్య కుమార్ పేర్కొన్నారు. పంచాయతీ రాజ్, ఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో మంగళవారం ఇస్కపాలెం గ్రామంలో “మన ఆరోగ్యం మన చేతుల్లోనే” అనే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరో వస్తారని ఎదో చేస్తారని ఎదురు చూడకుండా మన […]
అలుపెరుగని అమరావతి ఉద్యమం
అలుపెరుగని అమరావతి ఉద్యమం – 23 వ రోజు ఉప్పెనలా సాగుతున్నా మహా పాదయాత్ర… – మహా పాదయాత్రకు భారీ స్పందన..ప్రభంజనంలా జన సందోహం కావలి, నవంబర్ 23 (సదా మీకోసం) : నేడు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం కొండ బిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి సన్నిధి నుండి పాదయాత్ర ప్రారంభమైంది. జై అమరావతి… జయహో అమరావతి…ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని, అమరావతిని నిలుపుకుందాం.. అంటూ నినాదాలు మార్మోగాయి. […]
ప్రభుత్వం ప్రకటించిన విధంగా పరిహారం కచ్చితంగా అందించేలా చర్యలు తీసుకోవాలి : మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి
ప్రభుత్వం ప్రకటించిన విధంగా పరిహారం కచ్చితంగా అందించేలా చర్యలు తీసుకోవాలి అధికారులను ఆదేశించిన జిల్లా ఇన్ చార్జి మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి నెల్లూరు కలెక్టరేట్, నవంబర్ 23 (సదా మీకోసం) : వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయడంతో పాటు, ముంపుకు గురైన ప్రతి ఇంటికి ప్రభుత్వం ప్రకటించిన విధంగా పరిహారం కచ్చితంగా అందించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ శాస్త్ర […]

