ప్రజలకు బాసటగా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు

Spread the love

ప్రజలకు బాసటగా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు

నెల్లూరు, న‌వంబ‌ర్ 23 (స‌దా మీకోసం) :

నెల్లూరు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదలు వలన తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు బాసటగా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు నిలిచారు.

ఆర్థికంగా నష్టపోయిన వరద బాధిత కుటుంబాలు త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వారి వి పి ఆర్ ఫౌండేషన్ తరఫున రు. 50 లక్షలు చెక్కును కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్  కె వి ఎన్ చక్రధర్ బాబు ను కలసి విరాళం గా అందజేశారు.

ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వారి ఓఎస్డీ పెంచల్ రెడ్డి , వి పి ఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు విజయ్, సర్ఫరాజ్, వెంకట్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

రేపు భారీ వర్షాలతో తల్లడిల్లిన ప్రాంతాల్లో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌

Spread the loveరేపు భారీ వర్షాలతో తల్లడిల్లిన ప్రాంతాల్లో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌ ముంద‌స్తుగా భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన టీడీపీ బృందం నెల్లూరు ప్ర‌తినిధి, న‌వంబ‌ర్ 23 (స‌దా మీకోసం) : జిల్లాలో భారీ వర్షాలతో తల్లడిల్లిన ప్రాంతాల్లో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గురువారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకుల బృందం ముందస్తుగా నెల్లూరు జిల్లా లోని వరద ప్రభావిత […]

You May Like

error: Content is protected !!