కోవిద్ 19 కార‌ణంగా న‌గ‌రంలో దుకాణాల స‌మ‌యాలు ప్ర‌క‌టించిన‌ క‌లెక్ట‌ర్‌

SM News
Spread the love

కోవిద్ 19 కార‌ణంగా న‌గ‌రంలో దుకాణాల స‌మ‌యాలు ప్ర‌క‌టించిన‌ క‌లెక్ట‌ర్‌

-: నెల్లూరు న‌గ‌రం, ఆగస్టు 7 (స‌దా మీకోసం) :-

జిల్లాలో కోవిడ్ – 19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోన వైరస్ నియంత్రణకు ఆగష్టు 9వ తేది నుండి 23వ తేది వరకు 15 రోజులపాటు నగరంలో దుకాణాల స‌మ‌యాల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు ఒక‌ప్ర‌క‌ట‌నలో తెలిపారు.

కోవిద్‌-19 కేసులు అధికంగా న‌మోద‌వుతున్న నేప‌థ్యంలో న‌గ‌రంలో ఉదయం 6.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు మాత్రమే దుకాణాలు పనిచేస్తాయని జిల్లా కలెక్టరు తెలిపారు.

వ్యాపారస్తులు స్వచ్చందగా ముందుకురావడంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ఈ విషయమై ప్రజలందరూ సహకరించవలసిందిగా ఆయ‌న‌ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

రవీంద్రనాథ్ ఠాగూర్ స్వామినాథన్ కు ఘన నివాళులు

Spread the loveరవీంద్రనాథ్ ఠాగూర్ స్వామినాథన్ కు ఘన నివాళులు -: కోట, ఆగస్టు 7 (స‌దా మీకోసం) :- కోట మండలం చెన్నూరు గ్రామం లోని విద్యా ప్రదాత శ్రీ విద్యా వికాస్ ఎడ్యుకేషన్ సొసైటీ మాజీ కార్యవర్గ సభ్యులు స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు పేరిట ఏర్పాటైన ఎం.వి.రావ్ ఫౌండేషన్ కార్యాలయంలో శుక్రవారం లో జాతీయ చేనేత దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఎం.వి.రావు.ఫౌండేషన్ మరియు శంకర్ […]

You May Like

error: Content is protected !!