కార్పొరేషన్ అధికారులు చేస్తున్న దౌర్జన్యాలు, దాడులను తక్షణమే ఆపాలి సిపిఎం నెల్లూరు నగర కమిటీ డిమాండ్ నెల్లూరు కార్పొరేషన్, మార్చి 22 (సదా మీకోసం) : నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ఇంటి పన్నుల వసూళ్ల పేరుతో కార్పొరేషన్ అధికారులు చేస్తున్న దౌర్జన్యాలు, దాడులను తక్షణమే ఆపాలని సిపిఎం నెల్లూరు నగర కమిటీ డిమాండ్ చేసింది. ఈ విషయమై మంగళవారం బాలాజీ నగర్ లోని సిపిఎం కార్యాలయంలో విలేకరుల సమావేశం […]
సిపియం
ప్రజలను రక్షించేందుకు… దేశాన్ని కాపాడేందుకు సార్వత్రిక సమ్మెను జయప్రదం చేద్దాం : కె. అజయ్ కుమార్
ప్రజలను రక్షించేందుకు – దేశాన్ని కాపాడేందుకు సార్వత్రిక సమ్మెను జయప్రదం చేద్దాం : కె అజయ్ కుమార్ ప్రజలను రక్షించేందుకు, దేశాన్ని కాపాడుకునేందుకు ఈ నెల 28, 29 తేదీలలో భారత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగనున్న సార్వత్రిక సమ్మెను కార్మికులు, కర్షకులు, వ్యాపారులు, ప్రజలు ఐక్యమై జయప్రదం చేయాలని సి.ఐ.టి.యు జిల్లా కార్యదర్శి పి. అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ రెండు రోజుల […]
మార్చి 28, 29 సమ్మెని జయప్రదం చేయండి : సిఐటియు నగర అధ్యక్ష, కార్యదర్శులు
మార్చి 28, 29 సమ్మెని జయప్రదం చేయండి సిఐటియు నగర అధ్యక్ష, కార్యదర్శులు ప్రజలను రక్షించండి.. దేశాన్ని కాపాడండి -: నెల్లూరు మార్చి 20 (సదా మీకోసం) :- ప్రజలను రక్షించండి.. దేశాన్ని కాపాడండి అనే నినాదంతో ఈ నెల 28, 29 తేదీలలో జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను చేయాలని సిఐటియు నగర అధ్యక్ష, కార్యదర్శులు ఎ. శ్రీనివాసులు, జి. నాగేశ్వర్ రావు పిలుపునిచ్చారు. ఆదివారం నెల్లూరు నగరం […]
అఖిల పక్షాల ర్యాలీ విజయవంతం
అఖిల పక్షాల ర్యాలీ విజయవంతం జెన్కొ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిల పక్షాల పిలుపు ప్రజల హక్కులకు భవిష్యత్తుకు ఆటంకం కలిగించవద్దు సోమిరెడ్డికి స్వల్ప అస్వస్థత నెల్లూరు ప్రతినిధి, మార్చి 17 (సదా మీకోసం) : ఎన్ని ఆటంకాలు కలిగించిన కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్రాజెక్టును అదాని కంపెనీకు అప్పగించే రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ నిర్ణయంపై నెల్లూరు జిల్లా ప్రజానీకంతో పాటు కార్మికులు తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా కాసేపు […]
గూడూరు బంద్కు సహకరించండి
గూడూరు బంద్కు సహకరించండి శ్రీ బాలాజీ జిల్లాలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ గూడూరు సాధన సమితి పిలుపు నెల్లూరు, మార్చి 1 (సదా మీకోసం) : గూడూరు పట్టణ సిపిఎం కార్యాలయంలో గూడూరు సాధన సమితి అఖిలపక్షం ఆధ్వర్యంలో, గూడూరు సాధన సమితి కన్వీనర్ సిపిఐ నాయకులు ఎస్.కె. కాలేషా అధ్యక్షతన జరిగిన విలేఖరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ, మార్చి 2వ తేదీన జరిగే గూడూరు బంద్ ను గూడూరు పట్టణ […]
అలుపెరుగని అమరావతి ఉద్యమం
అలుపెరుగని అమరావతి ఉద్యమం – 23 వ రోజు ఉప్పెనలా సాగుతున్నా మహా పాదయాత్ర… – మహా పాదయాత్రకు భారీ స్పందన..ప్రభంజనంలా జన సందోహం కావలి, నవంబర్ 23 (సదా మీకోసం) : నేడు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం కొండ బిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి సన్నిధి నుండి పాదయాత్ర ప్రారంభమైంది. జై అమరావతి… జయహో అమరావతి…ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని, అమరావతిని నిలుపుకుందాం.. అంటూ నినాదాలు మార్మోగాయి. […]
రైతుల మహాపాద యాత్రకు నెల్లూరు జిల్లా అఖిల పక్ష నేతల ఘన స్వాగతం
రైతుల మహాపాద యాత్రకు నెల్లూరు జిల్లా అఖిల పక్ష నేతల ఘన స్వాగతం కావలి, నవంబర్ 20 (సదా మీకోసం) : “న్యాయస్థానం టు దేవస్థానం” పేరుతో అమరావతి రైతులు నిర్వహిస్తున్న మహా పాదయాత్రకు నెల్లూరు జిల్లాకు చెందిన అఖిల పక్ష నేతలు స్వాగతం పలికారు. రాజధాని అమరావతి రైతులకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర బీద రవిచంద్ర, నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, మాజీ […]
ప్రజలపై మోపే భారాలకు వ్యతిరేకంగా జరిగే ధర్నాను విజయవంతం చేయండి
ప్రజలపై మోపే భారాలకు వ్యతిరేకంగా జరిగే ధర్నాను విజయవంతం చేయండి ప్రజలపై భారాలు మోపే మున్సిపల్ చట్ట సవరణ ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి. జూన్ 30 తేదీన కార్పొరేషన్ ఆఫీస్ వద్ద జరుగు ధర్నాను ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలి. మాదాల వెంకటేశ్వర్లు (సింహపురి పౌర సమాఖ్య జిల్లా కన్వీనర్) -: నెల్లూరు రూరల్, జూన్ 28 (సదా మీకోసం) :- సింహపురి పౌర సమైక్య నెల్లూరు […]
కారకులను వదిలి కార్మికుల పై చర్యలు తీసుకోవడం సబబు కాదు : మాదాల వెంకటేశ్వర్లు
కారకులను వదిలి కార్మికుల పై చర్యలు తీసుకోవడం సబబు కాదు : మాదాల వెంకటేశ్వర్లు -: నెల్లూరు, జూన్ 25 (సదా మీకోసం) :- 37 వ డివిజన్ మాస్టర్ కేంద్రం నుండి నలుగురు కార్మికులను తొలగించడాన్ని నిరసిస్తూ, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో మాస్టర్ కేంద్రం వద్ద నిరసన కార్యక్రమం కార్మికులు నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మాదాల వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ…. […]
“సేవ్ ఇండియాసేవ్ వర్కింగ్ క్లాస్ సేవ్ పీపుల్” అంటున్నసిఐటియు
“సేవ్ ఇండియాసేవ్ వర్కింగ్ క్లాస్ సేవ్ పీపుల్” అంటున్నసిఐటియు -: నెల్లూరు రూరల్, ఆగస్టు 9 (సదా మీకోసం) :- కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ “సేవ్ ఇండియాసేవ్ వర్కింగ్ క్లాస్ సేవ్ పీపుల్” నినాదంతో కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు నెల్లూరు రూరల్ పరిధిలోని 21 22 డివిజన్ల సిఐటియు కమిటీ ఆధ్వర్యంలో ఉమ్మారెడ్డి గుంట సెంటర్ నందు గల ప్రభుత్వ […]

