మడమనూరులో మెడికల్ క్యాంపు కార్యక్రమంలో పాల్గొన్న మలేరియా అధికారి ఈ. హుస్సేన మ్మ మనుబోలు, అక్టోబర్ 31 (సదా మీకోసం): మండలంలోని మడమనూరు గ్రామపంచాయతీలో జ్వరంతో ఎక్కువ మంది ఇబ్బందులు పడుతుండటంతో తగిన చర్యలు తీసుకోవడంలో భాగంగా జిల్లా మలేరియా అధికారి డా. ఈ. హుస్సేనమ్మ, మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ నాగరాజు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రాజయ్య ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపు లో […]
SPSR నెల్లూరు

ఉద్దేశపూర్వకంగా రిజెక్ట్ చేసినా బిఎల్ఓ లపై ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తాం
ఉద్దేశపూర్వకంగా రిజెక్ట్ చేసినా బిఎల్ఓ లపై ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తాం మాజీ మంత్రి, పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు, అక్టోబర్ 31 (సదా మీకోసం): నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం ఆత్మకూరు నియోజకవర్గ నాయకులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి […]
స్పందన వేదికను సద్వినియోగం చేసుకోండి – కమిషనర్ హరిత
స్పందన వేదికను సద్వినియోగం చేసుకోండి – కమిషనర్ హరిత – ప్రజా సమస్యల పరిష్కార వేదికగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలకు పరిష్కారం పొందాలని కమిషనర్ హరిత ఆకాంక్షించారు. తే17-10-22ది సోమవారం నాడు కార్యాలయంలో జరిగే స్పందన వేదికలో సమస్యల పరిష్కారం కోసం ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమంలో భాగంగా ఉదయం 9:30 నుంచి 10:30 వరకు 0861-2355678 నెంబరుకు ఫోన్ ద్వారా […]
మహర్షి వాల్మీకిని స్మరించుకోవడం అదృష్టం : మేయర్ పొట్లూరి స్రవంతి
మహర్షి వాల్మీకిని స్మరించుకోవడం అదృష్టం మేయర్ పొట్లూరి స్రవంతి నెల్లూరు కార్పొరేషన్, ఆక్టోబర్ 9 (సదా మీకోసం) : రామాయణ మహాకావ్యాన్ని రచించిన మహర్షి వాల్మీకిని స్మరించుకోవడం అదృష్టమని, భవిష్యత్ తరాలకు రామాయణ గ్రంధాన్ని పరిచయం చేయడం ప్రతిఒక్కరి బాధ్యత అని నగర పాలక సంస్థ మేయర్ పొట్లూరి స్రవంతి తెలిపారు. మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకుని కార్పొరేషన్ కార్యాలయ ప్రాంగణంలో ఆదివారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా […]
దుర్గాదేవి ఆశీస్సులతో జోరు వానలోనూ పవనన్న ప్రజాబాట
దుర్గాదేవి ఆశీస్సులతో జోరు వానలోనూ పవనన్న ప్రజాబాట నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 142వ రోజున 49వ డివిజన్ సంతపేటలోని తూగుమాలమిట్ట రోడ్డు ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ తిరిగి ప్రజాసమస్యల అధ్యయనం చేసి పరిష్కారం దిశగా పోరాడుతామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ దసరా […]
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రసన్న
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రసన్న ఇందుకూరుపేట: అక్టోబరు 02 (సదా మీకోసం) మండలంలోని డేవిస్ పేట గ్రామాన ఈ రోజు జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా తొలుత డేవిస్ పేట సచివాలయంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డేవిస్ పేట గ్రామంలో ఇంటింటికి వెళ్లి […]
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ల ద్రోహి జగన్ మోహన్ రెడ్డి : షేక్ అబ్దుల్ అజీజ్
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ల ద్రోహి జగన్ మోహన్ రెడ్డి నోటీసులు ఇచ్చి ఉద్యమాన్ని ఆపడంతో, ప్రభుత్వ అసమర్థత అర్థం అవుతుంది అరెస్టులు, నోటీసులతో ఉద్యమాలను ఆపలేరు నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి షేక్ అబ్దుల్ అజీజ్ నెల్లూరు రూరల్, సెప్టెంబర్ 20 (సదా మీకోసం) : దళిత సంక్షేమాన్ని, అణగారిన వర్గాలను నిర్వీర్యం చేసి, దళితులను, బీసీ లను, ముస్లిం లను […]
కేతంరెడ్డి వినోద్ రెడ్డిని అభినందించిన పవన్ కళ్యాణ్
కేతంరెడ్డి వినోద్ రెడ్డిని అభినందించిన పవన్ కళ్యాణ్ పవనన్న ప్రజాబాటతో పార్టీ సిద్ధాంతాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్తున్నారు మీ పోరాట పటిమ నచ్చింది, పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయండి, అంతా మంచే జరుగుతుంది ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా గమనిస్తున్నాను త్వరలో నియోజకవర్గాల వారీగా సమీక్షలను ఏర్పాటు చేస్తున్నాను కేతంరెడ్డి వినోద్ రెడ్డితో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంగళగిరి, సెప్టెంబర్ 18 (సదా మీకోసం) : జనసేన పార్టీ […]
ఐక్యంగా ఉంటేనే శక్తిగా ఎదుగుతాo : బుసగాని లక్ష్మయ్య యాదవ్
ఐక్యంగా ఉంటేనే శక్తిగా ఎదుగుతాo అఖిలభారత యాదవ మహా సంఘం జాతీయ అధ్యక్షులు బుసగాని లక్ష్మయ్య యాదవ్ రాపూరు, సెప్టెంబర్ 18 (సదా మీకోసం) : యాదవులు ఐక్యంగా ఉంటేనే శక్తిగా ఎదిగే సామర్థ్యం ఉందని,అయితే ఐక్యమత్యంతోనే అది సాధ్యమవుతుందని అఖిలభారత యాదవ మహా సంఘం జాతీయ అధ్యక్షులు బుసగాని లక్ష్మయ్య యాదవ్ అన్నారు. రాపూరు శ్రీబాలాజీ కళ్యాణ మండపంలో ఆదివారం జరిగిన అఖిల భారత యాదవ సంఘం ఆత్మీయ […]
భార్యభర్తల హత్య కేసులో సంఘటన స్థలాన్ని స్వయంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ
భార్యభర్తల హత్య కేసులో సంఘటన స్థలాన్ని స్వయంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ నెల్లూరు క్రైం, ఆగస్టు 28 (సదా మీకోసం): నెల్లూరు నగరం లోని అశోక్ నగర్ లో జరిగిన భార్యభర్తల హత్య కేసులో సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ విజయరావు స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, వేదాయపాలెం స్టేషన్ నందు కేసు నమోదు చేసి అన్ని కోణాలలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. హత్య జరిగిన […]

