రక్తదానం చేసి ప్రాణదాతలు కండి రెడ్ క్రాస్ సహకారంతో మెగా వైద్య శిబిరం నేడు 154 మంది రక్తదానం అదాని కృష్ణపట్నం పోర్ట్ సీఈఓ జిజే రావు ముత్తుకూరు, సదా మీకోసం : రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని అ దాని కృష్ణపట్నం పోర్టు సీఈఓ జి జె రావు పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం అదాని కృష్ణపట్నం పోర్టు ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సహకారంతో నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి […]
SPSR నెల్లూరు

విద్యుత్ స్థంభం ఏర్పాటును అడ్డుకున్న స్థానికులు
విద్యుత్ స్థంభం ఏర్పాటును అడ్డుకున్న స్థానికులు నెల్లూరు రూరల్, సదా మీకోసం : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 33వ డివిజన్ నేతాజీ నగర్ లో నడిరోడ్డులో విద్యుత్ స్థంభం ఏర్పాటు చేయడాన్ని స్థానికులు అడ్డుకున్నారు. స్థానికులు, అధికారులతో 33వ డివిజన్ కార్పొరేటర్ కరణం మంజుల, కరణం హజరత్ నాయుడు మాట్లాడారు. సాధారణంగానే ఇది చిన్న రహదారి. నిత్యం వందలాది వాహనాలు తిరుగుతుంటాయి. హైటెన్షన్ వైర్లతో కూడిన విద్యుత్ స్తంభాన్ని […]
బయో ఎనర్జీ ప్లాంట్ల శంఖుస్థాపన కు అన్ని ఏర్పాట్లు చేయండి : కలెక్టర్ హరి నారాయణన్
బయో ఎనర్జీ ప్లాంట్ల శంఖుస్థాపన కు అన్ని ఏర్పాట్లు చేయండి కలెక్టర్ హరి నారాయణన్ వెంకటాచలం, సదా మీకోసం : వెంకటాచలం మండలం సర్వేపల్లి లో ఏర్పాటు చేయనున్న బయో ఎనర్జీ ప్లాంట్లకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు. క్రిబ్కో గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ వారు సర్వేపల్లి లో బయో ఇథనాల్ ప్లాంట్, విశ్వసముద్ర ఎనర్జీ ప్రైవేట్ లిమటెడ్ మరోబయో […]
అక్రమ మైనింగ్ అరికట్టండి : కమీషనర్ ను కోరిన జనసేన పార్టీ నాయకులు
అక్రమ మైనింగ్ అరికట్టండి కమీషనర్ ను కోరిన జనసేన పార్టీ నాయకులు కోవూరు, ఏప్రిల్ 18 (సదా మీకోసం) : కోవూరు అక్రమ గ్రావెల్ మైనింగ్ అరికట్టాల్సిందిగా ఎమ్మార్వో, కమిషనర్ లకు జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, సుదీర్ బద్దెపూడి, జనసైనికులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అనుమతులు లేకుండా పరిమితులు మించి అక్రమంగా కోట్ల రూపాయల గ్రావెల్ నియోజకవర్గం తరలిపోతుందని అన్నారు. […]
రాష్ట్రంలో బీసీలపై జరుగుతున్న దాడులను ఎండ కట్టడానికే రౌండ్ టేబుల్ సమావేశం : తెలుగుదేశం పార్టీ నాయకులు
రాష్ట్రంలో బీసీలపై జరుగుతున్న దాడులను ఎండ కట్టడానికే రౌండ్ టేబుల్ సమావేశం తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరు, ఏప్రిల్ 18 (సదా మీకోసం) : జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చంచల బాబు యాదవ్, బీసీ సాధికార సమితి రాష్ట్ర కోఆర్డినేటర్ కొండూరు పాల్ శెట్టి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 19వ తేదీన నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి […]
వైద్యాధికారులందరూ భాద్యతాయుతంగా పనిచేయాలి
వైద్యాధికారులందరూ భాద్యతాయుతంగా పనిచేయాలి జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్ నెల్లూరు కలెక్టరేట్, ఏప్రిల్ 18 (సదా మీకోసం) : రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ వైద్యానికి అగ్రతాంబూలం ఇస్తున్న నేపథ్యంలో వైద్యాధికారులందరూ భాద్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్ ఆదేశించారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో వైద్యాధికారులు, ఐసిడిఎస్ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష లో జిల్లా కలెక్టర్ […]
శిశు గృహ, బాలసదనాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్
శిశు గృహ, బాలసదనాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ చిన్నారులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూడాలి ఐసిడిఎస్ అధికారులను సూచించిన కలెక్టర్ నెల్లూరు నగరం, ఏప్రిల్ 18 (సదా మీకోసం) : నగరంలోని ఐసిడిఎస్ కార్యాలయం సమీపంలో గల అనాధ బాలల సంరక్షణ కేంద్రం శిశు గృహ, బాలల సదనంను మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ ఎం హరి నారాయణన్ సందర్శించారు. శిశు గృహలోని చిన్నారుల యోగక్షేమాలను సంరక్షకులను అడిగి తెలుసుకున్నారు. […]
వేసవిలో మంచినీటి సరఫరాకు పటిష్ట చర్యలు తీసుకోండి : కమీషనర్ హరిత
వేసవిలో మంచినీటి సరఫరాకు పటిష్ట చర్యలు తీసుకోండి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పరిశీలనలో కమిషనర్ నెల్లూరు కార్పొరేషన్ (సదా మీకోసం) : రానున్న వేసవికాలం నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని నగర వ్యాప్తంగా మంచినీటి సరఫరాకు ఏలాంటి అంతరాయం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నగర పాలక సంస్థ కమిషనర్ హరిత అధికారులకు సూచించారు. స్థానిక 31 వ డివిజన్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ రోడ్డులోని చవటగుంట, విజయలక్ష్మి నగర్ […]
అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాలు మరవలేనిది : జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ
అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాలు మరవలేనిది జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ నెల్లూరు నగరం, నవంబర్ 1 (సదా మీకోసం) : భాషా ప్రయుక్త రాష్ట్రాల సాధనకోసం అహర్నిశలు కృషిచేసి అసువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాలు మరవలేనిదని, వారిని స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపై వుందని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ అన్నారు. మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని […]
సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం ఆదర్శనీయం : మేయర్ పి.స్రవంతి
సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం ఆదర్శనీయం మేయర్ పి.స్రవంతి నెల్లూరు కార్పొరేషన్, అక్టోబర్ 31 (సదా మీకోసం) : మాజీ ఉపప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం ప్రజలందరికీ ఆదర్శనీయమని, ఆయన జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకోవడం అభినందనీయమని నగర పాలక సంస్థ మేయర్ పి.స్రవంతి తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఐక్యతా దివస్ రన్ ను సోమవారం ఉదయం స్థానిక కస్తూర్భా కళాక్షేత్రం […]

