జగన్ పాలనలో  దుర్భరంగా కార్మికుల పరిస్థితి

జగన్ పాలనలో  దుర్భరంగా కార్మికుల పరిస్థితి తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ -: నెల్లూరు మార్చి 20 (స‌దా మీకోసం) :- గత మూడేళ్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రంలో కార్మికులు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (టీఎన్ టీయూసీ) గంటుపల్లి శేషగిరిరావు విమర్శలు గుప్పించారు. నెల్లూరు టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వివిధ […]

మార్చి 28, 29 సమ్మెని జయప్రదం చేయండి : సిఐటియు నగర అధ్యక్ష, కార్యదర్శులు

మార్చి 28, 29 సమ్మెని జయప్రదం చేయండి సిఐటియు నగర అధ్యక్ష, కార్యదర్శులు ప్రజలను రక్షించండి.. దేశాన్ని కాపాడండి -: నెల్లూరు మార్చి 20 (స‌దా మీకోసం) :- ప్రజలను రక్షించండి.. దేశాన్ని కాపాడండి అనే నినాదంతో ఈ నెల 28, 29 తేదీలలో జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను చేయాలని సిఐటియు నగర అధ్యక్ష, కార్యదర్శులు ఎ. శ్రీనివాసులు, జి. నాగేశ్వర్ రావు పిలుపునిచ్చారు. ఆదివారం నెల్లూరు నగరం […]

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసిన జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసిన జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ తిరుపతి, మార్చి 20 (సదా మీకోసం) : నెల్లూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, మాజీ డీసీసీబీ చైర్మన్ ఆనం విజయకుమార్ రెడ్డి లు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిని తిరుపతిలోని మంత్రి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాల పై […]

మత్స్యకారుల జీవితాలను ధ్వంసం చేసే 217 జీవోను రద్దు చేయాలి

మత్స్యకారుల జీవితాలను ధ్వంసం చేసే 217 జీవోను రద్దు చేయాలి.. మత్స్యకార హోరులో ప్రధాన డిమాండ్… మత్స్యకారుల జీవనోపాధిని ధ్వంసం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 217రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ లో మత్స్యకార హోరు కార్యక్రమం ప్రారంభమైంది.. ఈ దీక్ష కార్యక్రమానికి మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నేత కొల్లు రవీంద్ర హాజరయ్యారు…. ఈ సందర్భంగా నెల్లూరు […]

సచివాలయ అధికారులతో మరియు వాలంటీర్లతో స‌మావేశం నిర్వ‌హించిన గిరిధ‌ర్ రెడ్డి

సచివాలయ అధికారులతో మరియు వాలంటీర్లతో స‌మావేశం నిర్వ‌హించిన గిరిధ‌ర్ రెడ్డి నెల్లూరు రూర‌ల్‌, మార్చి 19 (స‌దా మీకోసం) నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కందమూరు, ఉప్పుటూరు, ములుముడి మరియు కొమ్మరపూడి గ్రామాలలోని సచివాలయ అధికారులతో, వాలంటీర్లతో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, రూరల్ మండల అధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి […]

మే 1 లోగా నెల్లూరు, సంగం బ్యారేజీ ప్రారబిస్తున్నాం : మంత్రి అనిల్

మే 1 లోగా నెల్లూరు, సంగం బ్యారేజీ ప్రారబిస్తున్నాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాక ప్రకటించిన ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు ప్రతినిధి, మార్చి 19న (సదా మీకోసం) : నెల్లూరు జిల్లాలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు అయిన సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజ్ లను మే 1వ తేదీ లోగా ప్రారంభించబోతున్నామని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. […]

నెల్లూరులో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

నెల్లూరులో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం నెల్లూరు న‌గ‌రం, మార్చి 18 (స‌దా మీకోసం) : భారతీయ జనతా యువమోర్చా నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో గాంధీ బొమ్మ సెంటర్ వద్ద తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ ను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు యశ్వంత్ సింగ్ మాట్లాడుతూ నోటుకు ఓటు కేసులో ఉన్న‌ రేవంత్ […]

మత్స్యకారులకు ఇళ్ళ పట్టాల పంపిణీ

మత్స్యకారులకు ఇళ్ళ పట్టాల పంపిణీ ముత్తుకూరు, మార్చి18 (సదా మీ కోసం) మండలంలోని ముత్తుకూరు గ్రామపంచాయతీ సి వి ఆర్ ఆదాలనగర్ కు చెందిన మత్స్యకారులకు వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల నాయకులు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి, వై.సి.పి. కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అజీజ్ ను ఎమ్మెల్యే చేసే వరకు రూరల్ లో గడప గడప కు తిరుగుతా

అజీజ్ ను ఎమ్మెల్యే చేసే వరకు రూరల్ లో గడప గడప కు తిరుగుతా అజీజ్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తా మాజీ మంత్రి రమేష్ రెడ్డి శుక్రవారం నెల్లూరు నగరంలోని 32 వ డివిజన్ లోని ఇందిరా నగర్ లో డివిజన్ నాయకులతో జిల్లా టీడీపీ నేతలు సమావేశం నిర్వహించారు… ముందుగా ఇందిరా నగర్ లోని అమ్మవారి గుడి లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం సమావేశం నిర్వహించారు… సమావేశంలో […]

చేనేత కార్మికులకు చేయూత నివ్వాలి : జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు

చేనేత కార్మికులకు చేయూత నివ్వాలి జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు నెల్లూరు, మార్చి18 (సదా మీకోసం): వారంలో ఒక్కరోజైనా చేనేత వస్త్రాలు ధరించి చేనేత కార్మికులకు చేయూత నివ్వాలని ప్రజలకు జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు విజ్ణప్తి చేశారు. శుక్రవారం ఉదయం నగరంలోని ఎన్జీవో హోం నందు రాష్ట్ర ప్రభుత్వ చేనేత జౌళి శాఖ వారు ఏర్పాటుచేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను […]

You cannot copy content of this page