ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనవాణి జనసేన భరోసా ప్రజల కష్టాలను స్వయంగా అధ్యయనం చేస్తున్న నాయకులు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ జనవాణికి ప్రజల నుండి అపూర్వ స్పందన జగన్ ప్రభుత్వంలో పరిష్కారం కాని సమస్యలను పవనన్న ప్రభుత్వంలో పరిష్కరించేందుకు ప్రణాళికల రూపకల్పన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాగానే ఈ ప్రణాళికలు అమలు చేస్తారు పవనన్న ప్రజాబాటలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి -: నెల్లూరు […]
నెల్లూరు నగరం
పెన్షన్ సమయానికి పడక విశ్రాంత ఉద్యోగులకు తిప్పలు : కేతంరెడ్డి వినోద్ రెడ్డి
పెన్షన్ సమయానికి పడక విశ్రాంత ఉద్యోగులకు తిప్పలు పవనన్న ప్రజాబాటలో కేతంరెడ్డి వినోద్ రెడ్డి వద్ద ఆవేదన చెందిన పలువురు విశ్రాంత ఉద్యోగులు నెల్లూరు నగరం, జూన్ 4 (సదా మీకోసం) : గత 19 రోజులుగా నెల్లూరు నగర నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిరంతరాయంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 19వ రోజు మైపాడు రోడ్డు, జాఫర్ సాహెబ్ కాలువ కట్ట […]
వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ ని జగన్ ఎత్తేసాడు : కేతంరెడ్డి
వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ ని జగన్ ఎత్తేసాడు జగనన్న విద్యాదీవెన కాదది విద్యార్థుల పాలిట జగనన్న భస్మాసుర హస్తం పవనన్న ప్రజాబాటలో కేతంరెడ్డి వినోద్ రెడ్డి వద్ద ఆవేదన చెందిన పలువురు ప్రజలు నెల్లూరు నగరం, జూన్ 3 (సదా మీకోసం) :- నెల్లూరు నగర నియోజకవర్గంలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 18వ రోజుకి చేరింది. 18వ […]
లో వోల్టేజి సమస్యని పరిష్కరించండి : కేతంరెడ్డి వినోద్ రెడ్డి
లో వోల్టేజి సమస్యని పరిష్కరించండి పవనన్న ప్రజాబాటలో కేతంరెడ్డి వినోద్ రెడ్డిని కోరిన ప్రజలు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో గత 17 రోజులుగా జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట నేడు మైపాడు రోడ్డు జాఫర్ సాహెబ్ కాలువ కట్ట ప్రాంతంలో జరిగింది. ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్క కుటుంబాన్ని పలుకరించిన కేతంరెడ్డి వినోద్ రెడ్డి వారి సమస్యల అధ్యయనం చేసారు. […]
పవనన్న ప్రజాబాటకు విశేష ఆదరణ లభిస్తోంది : కేతంరెడ్డి వినోద్ రెడ్డి
పవనన్న ప్రజాబాటకు విశేష ఆదరణ లభిస్తోంది ప్రజలంతా ధైర్యంగా తమ సమస్యలు చెప్తున్నారన్న జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి నెల్లూరు నగరం, మే 29 (సదా మీకోసం) : నెల్లూరు నగర నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట 13వ రోజుకి చేరింది. మైపాడు రోడ్డు సింహపురి కాలనీలోని పలు వీధుల్లో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను పలుకరించిన […]
కుంటిసాకులు చూపి అమ్మవడి తొలగిస్తున్నారు : కేతంరెడ్డి వినోద్ రెడ్డి
కుంటిసాకులు చూపి అమ్మవడి తొలగిస్తున్నారు అమ్మఒడి పేరుతో డబ్బులు వేస్తున్న సీఎం జగన్ నెలనెలా వందకు పదిహేను రూపాయల లెక్కన వడ్డీ వసూలు చేస్తున్నారు ఆరో రోజు పవనన్న ప్రజాబాటలో కేతంరెడ్డి వినోద్ రెడ్డి దగ్గర వైసీపీ ప్రభుత్వ మోసాలపై ఎంతో చైతన్యంతో మాట్లాడిన మహిళలు నెల్లూరు, మే 22 (సదా మీకోసం): నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కేతంరెడ్డి వినోద్ రెడ్డి చేపట్టిన పవనన్న ప్రజాబాట […]
800 కోట్లు అభివృద్ధి ఎక్కడ..? అనీల్
800 కోట్లు అభివృద్ధి ఎక్కడ..? అనీల్ భూతద్దం పెట్టి వెతికినా కనిపించడం లేదు ఇరిగేషన్ పనుల్లో వాటాలు మాత్రం దండుకున్నావు హరినాథపురం సెంటర్ వద్ద పెట్టిన టైమర్ ఏమైంది మంత్రి అనిల్ పై ధ్వజమెత్తిన టిడిపి నేత కోటంరెడ్డి నెల్లూరు నగరం, ఏప్రిల్ 13 (సదా మీకోసం) : నెల్లూరు నగరం నియోజకవర్గం పరిధిలోని 51,వ డివిజన్ కపాడి పాలెం లో తెలుగుదేశం పార్టీ నగర నియోజకవర్గ ఇన్చార్జి కోటంరెడ్డి […]
టిడిపి ఆధ్వర్యంలో ఇంటింటికీ విసనకర్రలు, కొవ్వొత్తుల పంపిణీ…!
ప్రతి ఇంటికి రెండు విసనకర్రలు.. రెండు కొవ్వొత్తులు మూడేళ్ల పాలనలో జగన్ సాధించిన ఘనత ఇది ధ్వజమెత్తిన టిడిపి నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి టిడిపి ఆధ్వర్యంలో ఇంటింటికీ విసనకర్రలు, కొవ్వొత్తుల పంపిణీ నెల్లూరు నగరం, ఏప్రిల్ 09 (సదా మీకోసం) : గత మూడేళ్ల పరిపాలన కాలంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని విద్యుత్ కోతలతో చీకటిమయం చేశాడని టిడిపి నెల్లూరు నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ధ్వజమెత్తారు. […]
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేయడమె వలంటీర్లు లక్ష్యం
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేయడమె వలంటీర్లు లక్ష్యం నెల్లూరు నగరం, ఏప్రిల్ 8 (సదా మీకోసం) : నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 11వ డివిజన్ సచివాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన వలంటీర్ల ప్రోత్సాహక పురస్కారాల కార్యక్రమంలో కార్పొరేటర్ గోతం.అరుణ బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారం ముందుగా వలంటీర్ల ద్వారానే ప్రజలకు చేరాలి.సంక్షేమ పథకాల అమలులో వలంటీర్లే […]
ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ ను పరామర్శించిన మాజీ మంత్రి సోమిరెడ్డి
ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ ను పరామర్శించిన మాజీ మంత్రి సోమిరెడ్డి నెల్లూరు నగరం, ఏప్రిల్ 7 (సదా మీకోసం) : ఇటీవల మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకొని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న మాజీ కార్పరేటర్, నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ ను పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరామర్శించారు. బాలాజీ నగర్ లోని ఉచ్చి నివాసం లో సోమిరెడ్డి చంద్రమోహన్ […]

