రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధిస్తుంది మంత్రి అనిల్ నెల్లూరు నగరాన్ని భ్రష్టు పట్టించాడు తెలుగుదేశం పార్టీ నగరం ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నెల్లూరు నగరం, ఫిబ్రవరి 16 (సదా మీకోసం) : నెల్లూరు నగరం, రూరల్ నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీ తో గెలవబోతున్నమని తెలుగుదేశం పార్టీ నగరం ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు నగరం 7వ డివిజన్ నందు […]
నెల్లూరు నగరం
ముంగమూరు శ్రీధర్ కృష్ణా రెడ్డి కన్నీటి వీడ్కోలు
ముంగమూరు శ్రీధర్ కృష్ణా రెడ్డి కన్నీటి వీడ్కోలు ఉస్మాన్ సాహెబ్ పేట నుంచి బోడి గాడి తోట వరకు అంతిమయాత్ర నెల్లూరు ప్రతినిధి, ఫిబ్రవరి 1 (సదా మీకోసం) : నెల్లూరు నగర మాజీ శాసనసభ్యులు ముంగమూరు శ్రీధర్ కృష్ణా రెడ్డి అంతిమయాత్ర మంగళవారం మధ్యాహ్నం వందలాది మంది అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు. నెల్లూరు నగర ప్రజలకు ఎమ్మెల్యేగా ముంగమూరు చేసిన సేవలను గుర్తు చేసుకొని పలువురు కన్నీటిపర్యంతమయ్యారు. […]
ముంగమూరుకు నివాళులర్పించిన తెదేపా నాయకులు
ముంగమూరుకు నివాళులర్పించిన తెదేపా నాయకులు నెల్లూరు ప్రతినిధి, ఫిబ్రవరి 1 (సదా మీకోసం) : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి భౌతికకాయానికి పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ లు నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు శ్రీధరకృష్ణారెడ్డి కుటుంబ […]
భగత్ సింగ్ కాలనీలో మంత్రి అనీల్ పర్యటన
భగత్ సింగ్ కాలనీలో మంత్రి అనీల్ పర్యటన నెల్లూరు, డిసెంబర్ 1 (సదా మీకోసం) : వరదలకు అతలాకుతలం అయిన నెల్లూరు 54వ డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ కాలనీలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ అధికారులతో కలిసి పర్యటించారు. వరదలకు దెబ్బతిన్న నివాసాలను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించాలని అక్కడే ఉన్న కమిషనర్ దినేష్ […]
రేపు భారీ వర్షాలతో తల్లడిల్లిన ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన
రేపు భారీ వర్షాలతో తల్లడిల్లిన ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన ముందస్తుగా భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన టీడీపీ బృందం నెల్లూరు ప్రతినిధి, నవంబర్ 23 (సదా మీకోసం) : జిల్లాలో భారీ వర్షాలతో తల్లడిల్లిన ప్రాంతాల్లో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గురువారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకుల బృందం ముందస్తుగా నెల్లూరు జిల్లా లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. […]
ప్రజలకు బాసటగా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు
ప్రజలకు బాసటగా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు నెల్లూరు, నవంబర్ 23 (సదా మీకోసం) : నెల్లూరు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదలు వలన తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు బాసటగా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు నిలిచారు. ఆర్థికంగా నష్టపోయిన వరద బాధిత కుటుంబాలు త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వారి వి పి ఆర్ ఫౌండేషన్ తరఫున రు. 50 లక్షలు […]
మానవత్వం చాటుకున్న కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి
మానవత్వం చాటుకున్న కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నెల్లూరు నగరం, నవంబర్ 20 (సదా మీకోసం) : నెల్లూరు నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాలలో నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా వరద ముంపు ప్రాంతాల్లో నాలుగు వేల మందికి త్రాగునీరు, భోజనం అందజేశారు. భగత్ సింగ్ కాలనీ లో ఉదయం నుండి ఒక గర్భిణి నొప్పులతో బాధపడుతుంటే ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిసి […]
వరద బాధితులకు భోజన పంపిణీ చేసిన అబ్దుల్ అజీజ్, జెడ్ శివ ప్రసాద్
వరద బాధితులకు భోజన పంపిణీ చేసిన అబ్దుల్ అజీజ్, జెడ్ శివ ప్రసాద్ నెల్లూరు, నవంబర్ 20 (సదా మీకోసం) : నెల్లూరు లోని 1 వ డివిజన్ లోని దొరతోపు కాలనీలో శనివారం రాష్ట్ర వైద్య విభాగం అధ్యక్షుడు డా. జెడ్ శివ ప్రసాద్ ఆధ్వర్యంలో భోజన పంపిణీ నిర్వహించారు. నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ పాల్గొని భోజనం పంపిణీ […]
కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచే దమ్ము లేక.. టీడీపీ అభ్యర్దులపై దాడులా..? : తెలుగుదేశం పార్టీ సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి ఆగ్రహం
కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచే దమ్ము లేక.. టీడీపీ అభ్యర్దులపై దాడులా..? తెలుగుదేశం పార్టీ సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి ఆగ్రహం మా అభ్యర్దులను చూసి మంత్రి అనీల్ ప్యాంట్ తడుపుకుంటున్నాడు.. అధికార మదంతో, గర్వం నెత్తికెక్కి.. టీడీపీ అభ్యర్దుల ఆస్తులపై దాడులు చేస్తున్నాడు.. జిప్ బాబా.. వీధి రౌడీలా ప్రవర్తించకు.. రాజకీయాల్లో గెలుపోటములు సహజం… చీప్ క్యారెక్టర్ ను బయటపెట్టుకోకు.. నెల్లూరు సిటీలో మంత్రి అనీల్ అగడాలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం […]
అఖిల పక్ష నేతల రౌండ్ టేబుల్ సమావేశం
అఖిల పక్ష నేతల రౌండ్ టేబుల్ సమావేశం -: నెల్లూరు నగరం, సెప్టెంబర్ 15 (సదా మీకోసం) :- నెల్లూరు రంగనాయకుల పేటలోని మాద్రసాలో బుధవారం అఖిల పక్షాల నాయకులు MHPS రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లి, మౌలానా మొహమ్మద్ గులాం అరెస్ట్ కు నిరసనగా భవిష్యత్తు కార్యాచరణ కోసం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అనంతరం అన్ని పార్టీల, ముస్లిం సంఘాల ఆమోదం తో భవిష్యత్తు కార్యాచరణ రూపొందించారు. […]

