పివి న‌ర్శింహారావుని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణం

పివి న‌ర్శింహారావుని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణం -: నెల్లూరు న‌గ‌రం, జూన్ 28 (స‌దా మీకోసం) :- నెల్లూరు తూర్పు ప్రాంతాలు బాలాజీ నగర్లో ఘనంగా మాజీ ప్రధాని పివి న‌ర్శింహ‌రావు సంస్మరణ కార్యక్రమం నిర్వ‌హించారు. బాలాజీ నగర్ ఉగాది సెంటర్లో పివి చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… యావత్ భారతదేశం […]

ముఖ్య‌మంత్రిని క‌లిసిన సిఎస్ ఆదిత్య‌నాథ్ దాస్‌

ముఖ్య‌మంత్రిని క‌లిసిన సిఎస్ ఆదిత్య‌నాథ్ దాస్‌ -: అమ‌రావ‌తి, జూన్ 28 (స‌దా మీకోసం) :- ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను క్యాంప్‌ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ కలిసారు. ఆదిత్యనాథ్‌ దాస్‌ పదవీ కాలాన్ని మూడు నెలల పాటు పొడిగించేందుకు కేంద్రం అనుమతించిన నేప‌థ్యంలో, ఆయన పదవీ కాలాన్ని జులై 1 నుంచి సెప్టెంబర్‌ నెలాఖరు వరకూ పొడిగిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ […]

మొగళ్లపాలెం ఇండోర్ స్టేడియం త్వ‌ర‌గా సిద్ధం చేయండి

మొగళ్లపాలెం ఇండోర్ స్టేడియం త్వ‌ర‌గా సిద్ధం చేయండి అధికారుల‌ను ఆదేశించిన క‌లెక్ట‌ర్ చ‌క్ర‌ధ‌ర్ బాబు -: నెల్లూరు క‌లెక్ట‌రేట్‌, జూన్ 28 (స‌దా మీకోసం) :- సెట్న‌ల్‌, ఆర్ & బి అధికారుల‌తో నెల్లూరు నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు సమీక్షా, సమావేశం నిర్వహించారు. మొగళ్లపాలెం ఇండోర్ స్టేడియం పనులు ఎంత వరకూ వచ్చాయి? పెండింగ్ పనులు ఏమైనా ఉన్నాయా? ఉంటే వాటిని […]

ప్ర‌జ‌ల‌పై మోపే భారాల‌కు వ్య‌తిరేకంగా జ‌రిగే ధ‌ర్నాను విజ‌యవంతం చేయండి

ప్ర‌జ‌ల‌పై మోపే భారాల‌కు వ్య‌తిరేకంగా జ‌రిగే ధ‌ర్నాను విజ‌యవంతం చేయండి ప్రజలపై భారాలు మోపే మున్సిపల్ చట్ట సవరణ ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి. జూన్ 30 తేదీన కార్పొరేషన్ ఆఫీస్ వద్ద జరుగు ధర్నాను ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలి. మాదాల వెంకటేశ్వర్లు (సింహపురి పౌర సమాఖ్య జిల్లా కన్వీనర్) -: నెల్లూరు రూర‌ల్‌, జూన్ 28 (స‌దా మీకోసం) :- సింహపురి పౌర సమైక్య నెల్లూరు […]

పార‌శుధ్య ప‌నుల‌ను ప‌రిశీలించిన క‌ర్తం ప్ర‌తాప్‌రెడ్డి

పార‌శుధ్య ప‌నుల‌ను ప‌రిశీలించిన క‌ర్తం ప్ర‌తాప్‌రెడ్డి -: నెల్లూరు న‌గ‌రం, జూన్ 28 (స‌దా మీకోసం) :- 14వ డివిజన్ వైసీపీ ఇంచార్జ్ కర్త0 ప్రతాప్ రెడ్డి ఈ రోజు డివిజన్ పరిధిలోని ఏసీ నగర్ ప్రాంతంలోని డ్రైనేజీ కాలువలు, పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రాష్ట్ర ఇరిగేషన్ శాఖామంత్రి పి.అనిల్ కుమార్ యాదవ్ ఆదేశాలపై ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్లు తెలిపారు. మురుగునీటి పారుదలకు ఆటంకాలు కలుగకుండా […]

మాదక ద్రవ్యాలకు బానిస కావొద్దు, జీవితాన్ని బలి చేసుకోవద్దు : ఎస్‌.ఇ.బి. జాయింట్ డైరెక్టర్

మాదక ద్రవ్యాలకు బానిస కావొద్దు, జీవితాన్ని బలి చేసుకోవద్దు : ఎస్‌.ఇ.బి. జాయింట్ డైరెక్టర్ మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాలలో భాగంగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహణ ఒక్కరిని బాగు చేస్తే ఒక కుటుంబాన్ని బాగుచేసినట్లే అక్రమంగా మాదకద్రవ్యాలు విక్రయిస్తే క్రిమినల్ కేసులు, కఠిన చర్యలు తీసుకుంటాం, ఎవరినీ ఉపేక్షించేది లేదు యువత, విద్యార్థులు చెడు స్నేహాలతో సరదాగా ప్రారంభించిన మాదక ద్రవ్యాల వినియోగం వారి భవిష్యత్‌ ను నాశనం […]

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి -: హైదరాబాద్‌, జూన్ 26 (సదా మీకోసం) :- తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్‌రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ(అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ) ప్రకటించింది. ప్రస్తుతం ఆయన తెలంగాణ కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్స్‌గా మహ్మద్‌ అజారుద్దీన్‌, జె.గీతారెడ్డి, ఎం.అంజన్‌కుమార్‌ యాదవ్‌, టి.జగ్గారెడ్డి, బి.మహేశ్‌కుమార్‌ గౌడ్‌లు నియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర్‌ సంబని, దామోదర్‌రెడ్డి, […]

నెల్లూరు జిల్లాకు మొదటి విడతలో 53,953 ఇళ్లు కేటాయించాం

నెల్లూరు జిల్లాకు మొదటి విడతలో 53,953 ఇళ్లు కేటాయించాం -: నెల్లూరు, జూన్ 26 (స‌దా మీకోసం) :- నవ రత్నాలలో భాగంగా పేదలందరికీ ఇళ్లు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 17 వేల జగనన్న కాలనీలను నిర్మిస్తున్నారని హౌసింగ్ శాఖామంత్రి సిహెచ్.రంగనాథ రాజు తెలిపారు. నెల్లూరు నగరంలోని కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో శనివారం.., జిల్లా ఇంఛార్జి మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, పరిశ్రమల […]

జిల్లా ఇంచార్జ్ మంత్రి బాలినేనిని క‌లిసిన ఆనంద‌య్య‌

జిల్లా ఇంచార్జ్ మంత్రి బాలినేనిని క‌లిసిన ఆనంద‌య్య‌ -: నెల్లూరు, జూన్ 26 (స‌దా మీకోసం) :- ఆయుర్వేద వైద్యులు ఆనందయ్య ఈ రోజు నెల్లూరు లోని రహదారులు భవనాలు శాఖ అతిధి గృహంలో జిల్లా ఇంచార్జి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిశారు. కరోనా నివారణకు తాను తయారుచేసిన ఆయుర్వేద ముందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని అన్నారు. అయితే నేడు ప్రజలందరు మందు అడుగుతున్నారని, ఇప్పుడు ఉండే వసతులతో ఎక్కువ […]

అవ్వా తాతల, ముస్లిం మైనారిటీ ల విషయం లో మాట మార్చారు : సాబీర్ ఖాన్

అవ్వా తాతల, ముస్లిం మైనారిటీ ల విషయం లో మాట మార్చారు : సాబీర్ ఖాన్ -: నెల్లూరు, జూన్ 26 (స‌దా మీకోసం) :- నెల్లూరు నగర మైనారిటీ అధ్యక్షులు సాబీర్ ఖాన్ శనివారం నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయం లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాబీర్ ఖాన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అక్కచెల్లెళ్ళ విషయంలో అవ్వా తాతల, ముస్లిం మైనారిటీ […]

You cannot copy content of this page