ఎంపీటీసీ ఎన్నికల్లో నన్ను బేరం పెట్టిన నువ్వు…అబ్దుల్ అజీజ్ గురించి మాట్లాడడం దారుణం ఎంపీటీసీ ఎన్నికలప్పుడు ఏం ఉందని తెలుగుదేశం పార్టీకి వచ్చావు అని నన్ను స్వయంగా కీలారి అడిగారు. గతంలో ఎన్నో పాపపు పనులు చేసిన నువ్వు…ఒక పెద్ద మనిషివా కిలారి మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో నీ మీద ఫిర్యాదు చేసింది నేనే నంబూరి వెంకటరమణమ్మ, ఆమంచర్ల ఎంపీటీసీ అభ్యర్థి నెల్లూరు రూరల్, డిసెంబర్ 13 (సదా […]
తెదేపా
కుల,లింగ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన తొలితరం సామాజిక విప్లవ కారుడు మహాత్మా పూలే : చేజర్ల
కుల,లింగ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన తొలితరం సామాజిక విప్లవ కారుడు మహాత్మా పూలే నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి బలహీన వర్గాలు,ఆర్ధికంగా రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందలనే పూలే గారి ఆశయాలను అమలు చేసిన మొదటి వ్యకి ఎన్టీఆర్ కోవూరు, నవంబర్ 29 (సదా మీకోసం) : మహాత్మా జ్యోతిరావు పూలే గారి 131 వ వర్ధంతి సందర్భంగా కోవూరు తెలుగుదేశం పార్టీ […]
వైసీపీ చరమగీతం పాడేందుకు మహిళా లోకం సిద్దమైంది : మాజీ మంత్రి సోమిరెడ్డి
వైసీపీ చరమగీతం పాడేందుకు మహిళా లోకం సిద్దమైంది టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి – మహిళలను అగౌరవపరిస్తే ఎదురయ్యే పరిణామాలను వైసీపీ నేతలు చూడబోతున్నారు . కడప, నవంబర్ 23 (సదా మీకోసం) : కడప జిల్లా పర్యటనలో ఉన్న తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డిని దీప్తి మర్యాదపూర్వకంగా కలిసింది. ఏపీ అసెంబ్లీలో నారా భువనేశ్వరికి జరిగిన అవమానం, నారా […]
వరద సహాయం పై నాడు ప్రతిపక్ష నాయకుడిగా చెప్పింది నేడు ముఖ్యమంత్రి గా ఎందుకు అమలు చేయడం లేదు?
వరద సహాయం పై నాడు ప్రతిపక్ష నాయకుడిగా చెప్పింది నేడు ముఖ్యమంత్రి గా ఎందుకు అమలు చేయడం లేదు? తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి – నాడు తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తున్న సహాయం ఏ ములకూ సాలదన్నావు. నేడు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన దానిలో సగం కూడా ఇవ్వడం లేదు. – నీట మునిగిన ప్రతి ఇంటికి రూ.25 వేలు ఆర్థిక సహాయం చెయ్యాలి. […]
రేపు భారీ వర్షాలతో తల్లడిల్లిన ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన
రేపు భారీ వర్షాలతో తల్లడిల్లిన ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన ముందస్తుగా భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన టీడీపీ బృందం నెల్లూరు ప్రతినిధి, నవంబర్ 23 (సదా మీకోసం) : జిల్లాలో భారీ వర్షాలతో తల్లడిల్లిన ప్రాంతాల్లో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గురువారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకుల బృందం ముందస్తుగా నెల్లూరు జిల్లా లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. […]
అలుపెరుగని అమరావతి ఉద్యమం
అలుపెరుగని అమరావతి ఉద్యమం – 23 వ రోజు ఉప్పెనలా సాగుతున్నా మహా పాదయాత్ర… – మహా పాదయాత్రకు భారీ స్పందన..ప్రభంజనంలా జన సందోహం కావలి, నవంబర్ 23 (సదా మీకోసం) : నేడు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం కొండ బిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి సన్నిధి నుండి పాదయాత్ర ప్రారంభమైంది. జై అమరావతి… జయహో అమరావతి…ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని, అమరావతిని నిలుపుకుందాం.. అంటూ నినాదాలు మార్మోగాయి. […]
జెన్నీ రమణయ్య ఆధ్వర్యంలో అమరావతి రైతులకు మద్దతుగా కార్లతో భారీ ర్యాలీ
జెన్నీ రమణయ్య ఆధ్వర్యంలో అమరావతి రైతులకు మద్దతుగా కార్లతో భారీ ర్యాలీ నెల్లూరు, నవంబర్ 23 (సదా మీకోసం) : నెల్లూరు జిల్లా దళిత గిరిజన, జెన్నీ రమణయ్యల ఆధ్వర్యంలో న్యాయస్థానం టు దేవస్థానం అమరావతి రాజధాని రైతులు తలపెట్టిన మహా పాదయాత్రకు మద్దతుగా దళిత గిరిజన జె ఏ సి నేతలు 60 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా జెన్ని రమణయ్య మాట్లాడుతూ, […]
అధికారుల నిర్లక్ష్యం, వైఫల్యంతోనే భారీ నష్టం : ఒట్టూరు సంపత్ యాదవ్
అధికారుల నిర్లక్ష్యం, వైఫల్యంతోనే భారీ నష్టం తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఒట్టూరు సంపత్ యాదవ్ ప్రతి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే సీఎం జగన్మోహన్ రెడ్డి గాలిలో షికార్లు చేయడం మాని నేలపైకి దిగొచ్చి బాధ్యతగా వ్యవహరించాలి నెల్లూరు, నవంబర్ 23 (సదా మీకోసం) : నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఒట్టూరు సంపత్ యాదవ్ […]
మానవత్వం చాటుకున్న కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి
మానవత్వం చాటుకున్న కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నెల్లూరు నగరం, నవంబర్ 20 (సదా మీకోసం) : నెల్లూరు నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాలలో నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా వరద ముంపు ప్రాంతాల్లో నాలుగు వేల మందికి త్రాగునీరు, భోజనం అందజేశారు. భగత్ సింగ్ కాలనీ లో ఉదయం నుండి ఒక గర్భిణి నొప్పులతో బాధపడుతుంటే ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిసి […]
రైతుల మహాపాద యాత్రకు నెల్లూరు జిల్లా అఖిల పక్ష నేతల ఘన స్వాగతం
రైతుల మహాపాద యాత్రకు నెల్లూరు జిల్లా అఖిల పక్ష నేతల ఘన స్వాగతం కావలి, నవంబర్ 20 (సదా మీకోసం) : “న్యాయస్థానం టు దేవస్థానం” పేరుతో అమరావతి రైతులు నిర్వహిస్తున్న మహా పాదయాత్రకు నెల్లూరు జిల్లాకు చెందిన అఖిల పక్ష నేతలు స్వాగతం పలికారు. రాజధాని అమరావతి రైతులకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర బీద రవిచంద్ర, నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, మాజీ […]

