“హౌస్ ఫర్ ఆల్” లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్లను వెంటనే స్వాధీనం చేయాలి -: నెల్లూరు, ఆగస్టు 5 (సదా మీకోసం) :- గత తెలుగుదేశం ప్రభుత్వం కాలంలో హౌస్ ఫర్ ఆల్ పథకం క్రింద కేటాయించి ఇళ్లను వెంటనే తమకు స్వాధీనం చేయాలని నిరసన తెలిపారు. హౌస్ ఫర్ ఆల్ పథకంలో నిర్మించిన ఇళ్లను వెంటనే లబ్దిదారులకు ఇవ్వాలని, అసంపూర్తిగా వున్న ఇళ్ళ నిర్మాణాలను వెంటనే పూర్తి చేసి […]
SPSR నెల్లూరు

నమ్మించి అధికారంలోకి వచ్చాక రాజధాని రైతులతో పాటు, యావత్తు ఆంధ్రుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి దే : కాకర్ల తిరుమల నాయుడు
నమ్మించి అధికారంలోకి వచ్చాక రాజధాని రైతులతో పాటు, యావత్తు ఆంధ్రుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి దే : కాకర్ల తిరుమల నాయుడు -: నెల్లూరు నగరం, ఆగస్టు 5 (సదా మీకోసం) :- తెలుగు యువత నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ కాకర్ల తిరుమల నాయుడు ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని స్థానిక విఆర్సి సెంటర్ వద్ద గల అంబేద్కర్ బొమ్మ ఎదుట, మూడు రాజధానుల బిల్లు […]
పదవీ వ్యామోహంతో జిల్లా అధ్యక్ష పదవిలో ఊగులాడే నువ్వా మాట్లాడేది : రూప్ కుమార్
పదవీ వ్యామోహంతో జిల్లా అధ్యక్ష పదవిలో ఊగులాడే నువ్వా మాట్లాడేది టిడిపి నేత బీదా రవిచంద్ర పై రూప్ కుమార్ యాదవ్ ధ్వజం -: నెల్లూరు నగరం, ఆగస్టు 5 (సదా మీకోసం) :- నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నీ సమయంలోనే జిల్లాలో ఒక్క స్థానంలో కూడా గెలవకుండా పూర్తిస్థాయిలో తుడిచిపెట్టుకుపోయిందన్నారు. అయినా కనీస నైతిక విలువలకు కట్టుబడి జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా […]
రామ రాజ్య స్థాపనే ధ్యేయం గా రామమందిర నిర్మాణం చేపట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ : యశ్వంత్ సింగ్
రామ రాజ్య స్థాపనే ధ్యేయం గా రామమందిర నిర్మాణం చేపట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ : యశ్వంత్ సింగ్ -: నెల్లూరు నగరం, ఆగస్టు 5 (సదా మీకోసం) :- రామ రాజ్య స్థాపనే ధ్యేయంగా రామమందిర నిర్మాణం చేపట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ చరిత్రలో నిలిచిపోతారని భారతీయ జనతా పార్టీ యువ మోర్చా నాయకులు యశ్వంత్ సింగ్ వ్యాఖ్యానించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం సుదీర్ఘ […]
మంత్రి అనీల్ అభివృద్ధేమో మీది… అవినీతితో మాత్రం సంబంధం లేదా?. : ఆనం వెంకటరమణ రెడ్డి
మంత్రి అనీల్ అభివృద్ధేమో మీది… అవినీతితో మాత్రం సంబంధం లేదా?. : ఆనం వెంకటరమణ రెడ్డి
ముఖ్యమంత్రి విద్యుత్తు శాఖకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు : కలెక్టర్ చక్రధర్ బాబు
ముఖ్యమంత్రి విద్యుత్తు శాఖకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు : కలెక్టర్ చక్రధర్ బాబు -: నెల్లూరు రూరల్, ఆగస్టు 3 (సదా మీకోసం) :- నెల్లూరులోని కొండాయపాలెం వద్ద నిర్మించిన 33/11 కె.వి. విద్యుత్తు సబ్ స్టేషన్ ని.., సోమవారం ఉదయం కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు, ఎమ్మెల్యే కె.శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి.., విద్యుత్తు శాఖకు ఎంతో ప్రాధాన్యం […]
గతంలో వస్తున్న పెంషన్ ఒక్కటి తొలగించిన తెలుగుదేశం పార్టీ ఒప్పుకోదు : ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్
గతంలో వస్తున్న పెంషన్ ఒక్కటి తొలగించిన తెలుగుదేశం పార్టీ ఒప్పుకోదు : ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ -: నెల్లూరు నగరం, ఆగస్టు 2 (సదా మీకోసం) :- నెల్లూరు నగరంలో ఆగస్టు నెలలో బ్రాహ్మణులకు పెంషన్లు పంపిణీ చేయడంపై బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ కో- ఆర్డినటర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆ ప్రకటనలో ఈ క్రింది వివరాలను అదించారు. ఆగస్టు […]
వికేంద్రీకరణ బిల్లును అడ్డుకునేందుకు చంద్రబాబు దుర్మార్గపు ఆలోచన చేశాడు : ఎమ్మెల్యే కాకాణి
చంద్రబాబు వికేంద్రీకరణ బిల్లును అడ్డుకునేందుకు దుర్మార్గపు ఆలోచన చేశాడు : ఎమ్మెల్యే కాకాణి -: నెల్లూరు, ఆగస్టు 2 (సదా మీకోసం) :- నెల్లూరు జిల్లా, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో ప్రజల ఆశయాలకు, ఆలోచనలకు అనుగుణంగా వికేంద్రీకరణకు జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. […]
గిరిజనులకు పౌష్టిక ఆహారం పంపిణీ చేసిన ఎం.వి.రావు ఫౌండేషన్
గిరిజనులకు పౌష్టిక ఆహారం పంపిణీ చేసిన ఎం.వి.రావు ఫౌండేషన్ -: నాయుడుపేట, ఆగస్టు 2 (సదా మీకోసం) :- నాయుడుపేట మండలం అన్నమేడు మడపొలం తదితర ప్రాంతాల్లో నివసించే నిరుపేద గిరిజనులకు కోట మండలం విద్యానగర్ గ్రామానికి చెందిన స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు పేరిట ఏర్పాటైన ఎం వి రావు పౌండేషన్, శంకర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు గిరిజనులకు పంపిణీ చేశారు. భారత […]
గిరిజన, దళిత, మత్స్యకారుల ఉపాధికి గండి కొట్టొద్దు
గిరిజన, దళిత, మత్స్యకారుల ఉపాధికి గండి కొట్టొద్దు -: నెల్లూరు, ఆగస్టు 2 (సదా మీకోసం) :- నెల్లూరులోని వెన్నెలకంటి రాఘవయ్య భవన్ లో యానాదుల (గిరిజన) సంక్షేమ సంఘం, మత్స్యకార సహకార సంఘాల ఆధ్వర్యంలో పత్రికా విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యానాదుల (గిరిజన) సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెసి పెంచలయ్య జిల్లాలోని 27 చెరువుల్లోని మత్స్య సంపదను వేలం వేయాలనే మత్స్యశాఖ […]

