ముఖ్యమంత్రి విద్యుత్తు శాఖకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు : కలెక్టర్ చక్రధర్ బాబు -: నెల్లూరు రూరల్, ఆగస్టు 3 (సదా మీకోసం) :- నెల్లూరులోని కొండాయపాలెం వద్ద నిర్మించిన 33/11 కె.వి. విద్యుత్తు సబ్ స్టేషన్ ని.., సోమవారం ఉదయం కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు, ఎమ్మెల్యే కె.శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి.., విద్యుత్తు శాఖకు ఎంతో ప్రాధాన్యం […]
Year: 2020
ఎన్.ఈ.సీ గా మరోసారి బాధ్యతలు స్వీకరించిన నిమ్మగడ్డ
ఎన్.ఈ.సీ గా మరోసారి బాధ్యతలు స్వీకరించిన నిమ్మగడ్డ -: అమరావతి, ఆగస్టు 3 (సదా మీకోసం) :- ఆంధ్రపదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేశ్కుమార్ మరోసారి బాధ్యతలు తీసుకున్నారు. ఇటీవల హైకోర్టు నిమ్మగడ్డను ఎన్.ఈ.సీగా కొనసాగాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో ఆయనను పునర్నియమించిన విషయం తెలిసిందే. ఆంధ్రపదేశ్ గవర్నర్ హరిచందన్ నోటిఫికేషన్ మేరకు శుక్రవారం నాడే హైదరాబాద్లో తాను బాధ్యతలు చేపట్టినట్లు రమేశ్కుమార్ తెలిపారు. తాను బాధ్యతలు చేపట్టినట్లు […]
గతంలో వస్తున్న పెంషన్ ఒక్కటి తొలగించిన తెలుగుదేశం పార్టీ ఒప్పుకోదు : ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్
గతంలో వస్తున్న పెంషన్ ఒక్కటి తొలగించిన తెలుగుదేశం పార్టీ ఒప్పుకోదు : ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ -: నెల్లూరు నగరం, ఆగస్టు 2 (సదా మీకోసం) :- నెల్లూరు నగరంలో ఆగస్టు నెలలో బ్రాహ్మణులకు పెంషన్లు పంపిణీ చేయడంపై బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ కో- ఆర్డినటర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆ ప్రకటనలో ఈ క్రింది వివరాలను అదించారు. ఆగస్టు […]
వికేంద్రీకరణ బిల్లును అడ్డుకునేందుకు చంద్రబాబు దుర్మార్గపు ఆలోచన చేశాడు : ఎమ్మెల్యే కాకాణి
చంద్రబాబు వికేంద్రీకరణ బిల్లును అడ్డుకునేందుకు దుర్మార్గపు ఆలోచన చేశాడు : ఎమ్మెల్యే కాకాణి -: నెల్లూరు, ఆగస్టు 2 (సదా మీకోసం) :- నెల్లూరు జిల్లా, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో ప్రజల ఆశయాలకు, ఆలోచనలకు అనుగుణంగా వికేంద్రీకరణకు జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. […]
గిరిజనులకు పౌష్టిక ఆహారం పంపిణీ చేసిన ఎం.వి.రావు ఫౌండేషన్
గిరిజనులకు పౌష్టిక ఆహారం పంపిణీ చేసిన ఎం.వి.రావు ఫౌండేషన్ -: నాయుడుపేట, ఆగస్టు 2 (సదా మీకోసం) :- నాయుడుపేట మండలం అన్నమేడు మడపొలం తదితర ప్రాంతాల్లో నివసించే నిరుపేద గిరిజనులకు కోట మండలం విద్యానగర్ గ్రామానికి చెందిన స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు పేరిట ఏర్పాటైన ఎం వి రావు పౌండేషన్, శంకర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు గిరిజనులకు పంపిణీ చేశారు. భారత […]
గిరిజన, దళిత, మత్స్యకారుల ఉపాధికి గండి కొట్టొద్దు
గిరిజన, దళిత, మత్స్యకారుల ఉపాధికి గండి కొట్టొద్దు -: నెల్లూరు, ఆగస్టు 2 (సదా మీకోసం) :- నెల్లూరులోని వెన్నెలకంటి రాఘవయ్య భవన్ లో యానాదుల (గిరిజన) సంక్షేమ సంఘం, మత్స్యకార సహకార సంఘాల ఆధ్వర్యంలో పత్రికా విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యానాదుల (గిరిజన) సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెసి పెంచలయ్య జిల్లాలోని 27 చెరువుల్లోని మత్స్య సంపదను వేలం వేయాలనే మత్స్యశాఖ […]
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతినే రాజధానికి ప్రకటిస్తాం : కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతినే రాజధానికి ప్రకటిస్తాం : తెలుగుదేశంవ పార్టీ నెల్లూరు నగర ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి : -: నెల్లూరు నగరం, ఆగస్టు 1 (సదా మీకోసం) :- మూడు రాజధానుల బిల్లును గవర్నర్ ఆమోదించడంపై తెలుగుదేశంవ పార్టీ నెల్లూరు నగర ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మూడు ప్రాంతాల ప్రజల మనోభావాలతో సీఎం జగన్ […]
కోవిడ్ – 19 నివారణ చర్యలకు కృష్ణపట్నం పోర్టు చేయూత
కోవిడ్ – 19 నివారణ చర్యలకు కృష్ణపట్నం పోర్టు చేయూత -: నెల్లూరు, ఆగస్టు 1 (సదా మీకోసం) :- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కోవిడ్ – 19 నివారణకై మరింత విస్తృత చర్యలు చేపట్టుటలో భాగంగా కృష్ణపట్నం పోర్టు తరఫున 25 లక్షల రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ కె.వి. ఎన్ చక్రధర్ బాబుకు శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కృష్ణపట్నం పోర్ట్ పి ఆర్ […]
14వ డివిజన్ లో పింఛన్ల పంపిణీ చేసిన కర్తం ప్రతాప్ రెడ్డి
14వ డివిజన్ లో పింఛన్ల పంపిణీ చేసిన కర్తం ప్రతాప్ రెడ్డి -: నెల్లూరు, ఆగస్టు 1 (సదా మీకోసం) :- 14వ డివిజన్ లోని లబ్ధిదారులకు డివిజన్ వైసీపీ ఇంచార్జ్ కర్త0 ప్రతాపరెడ్డి ఇంటి0టింకి వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అందజేస్తున్న పింఛన్లను నీటిపారుదల శాఖా మంత్రి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ ఆదేశాలతో 14వ డివిజన్లో పించన్లు అందజేస్తున్నట్లు తెలిపారు. బ్రాహ్మణ కుటుంబాలకు […]
అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి పించన్లు అందిస్తున్నారు : ఎమ్మెల్యే కాకాణి
అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి పించన్లు అందిస్తున్నారు : ఎమ్మెల్యే కాకాణి -: వెంకటాచలం, ఆగస్టు 1 (సదా మీకోసం) :- వెంకటాచలం మండలం, గొలగమూడి గ్రామంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటించి, కొత్తగా మంజూరైన పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేసారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అన్ని వర్గాలకు సంబంధించిన అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు జగన్మోహన్ రెడ్డి […]

