టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతినే రాజధానికి ప్రకటిస్తాం : కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

SM News
Spread the love

 

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతినే రాజధానికి ప్రకటిస్తాం

: తెలుగుదేశంవ పార్టీ నెల్లూరు నగర ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి :

-: ‌నెల్లూరు న‌గ‌రం, ఆగ‌స్టు 1 (స‌దా మీకోసం) :-

మూడు రాజధానుల బిల్లును గవర్నర్ ఆమోదించడంపై తెలుగుదేశంవ పార్టీ నెల్లూరు నగర ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మండిపడ్డారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ…

  • మూడు ప్రాంతాల ప్రజల మనోభావాలతో సీఎం జగన్ చెలగాటం ఆడుతున్నారు..
  • ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసిన పార్టీలకు పుట్ట గతులుండవ్..
  • రాజధాని బిల్లు సెలెక్ట్ కమిటీలో ఉండగా.. దాన్ని గవర్నర్ ఎలా ఆమోదిస్తారు..
  • ఎన్నికల సమయంలో రాజధాని మార్పు ఉంటుందని ఎందుకు చెప్పలేదు..
  • రాజధానిగా అమరావతికి మద్దతిచ్చిన జగన్.. ఇప్పుడేందుకు మాట మార్చారు..
  • రాజధాని రైతుల గుండె ఘోషను సీఎం జగన్ ఎందుకు పట్టించుకోవడం లేదు..
  • 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులను వైసీపీ ప్రభుత్వం మోసం చేసింది..
  • రాజకీయ లబ్ది కోసం మూడు రాజధానులు కాన్సెప్ట్ తెరమీదకు తెచ్చారు..
  • ఈ వ్యవహారం పై బీజేపీ నేతలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు…
  • టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతినే రాజధానికి ప్రకటిస్తాం

అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

గిరిజన, దళిత, మత్స్యకారుల ఉపాధికి గండి కొట్టొద్దు

Spread the loveగిరిజన, దళిత, మత్స్యకారుల ఉపాధికి గండి కొట్టొద్దు -: నెల్లూరు, ఆగస్టు 2 (స‌దా మీకోసం) :- నెల్లూరులోని వెన్నెలకంటి రాఘవయ్య భవన్ లో యానాదుల (గిరిజన) సంక్షేమ సంఘం, మత్స్యకార సహకార సంఘాల ఆధ్వర్యంలో పత్రికా విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా యానాదుల (గిరిజన) సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెసి పెంచలయ్య జిల్లాలోని 27 చెరువుల్లోని మత్స్య సంపదను వేలం […]
error: Content is protected !!