కక్ష్యలోకి వెళ్లిన ఆదిత్య-ఎల్1

Spread the love

కక్ష్యలోకి వెళ్లిన ఆదిత్య-ఎల్1

శ్రీహరికోట, సెప్టెంబర్ 2 (సదా మీకోసం) :

ఆదిత్య-ఎల్1ను పీఎస్ఎల్వీ-సి 57 రాకెట్.. కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. రాకెట్ నుంచి ఆదిత్య-ఎల్1 విడిపోయినట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. తర్వాత ‘ఎల్1’ (లగ్రాంజ్) పాయింట్ వైపు ఆదిత్యను నడిపిస్తారు.

ఈ క్రమంలో అది భూ గురుత్వాకర్షణ ప్రభావ ప్రాంతం (ఎస్వోఐ)ను దాటి వెళుతుంది. అనంతరం క్రూజ్ దశ ప్రారంభమవుతుంది. ఇలా నాలుగు నెలల ప్రయాణం తర్వాత ఉపగ్రహం.. ఎల్1 బిందువును చేరుకుంటుంది. ఈ ప్రదేశం నుంచి ఎలాంటి అవరోధాల్లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం ఆదిత్య-ఎల్ చేసే వీలుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

‘మోత మోగిద్దాం!’

Spread the loveరేపు ‘మోత మోగిద్దాం!’ వినూత్న నిరసనకు తెదేపా పిలుపు రాత్రి 7 నుంచి 7.05 గంటల మధ్య ప్రజలు తాము ఉన్నచోటే మోత మోగించి ప్రజాశబ్దం అమరావతి, సెప్టెంబ‌ర్ 29 (స‌దా మీకోసం) : తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెదేపా సెప్టెంబర్‌ 30న వినూత్న నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. […]
error: Content is protected !!