భగత్ సింగ్ కాలనీలో మంత్రి అనీల్ పర్యటన

Spread the love

భగత్ సింగ్ కాలనీలో మంత్రి అనీల్ పర్యటన

నెల్లూరు, డిసెంబ‌ర్ 1 (స‌దా మీకోసం) :

వరదలకు అతలాకుతలం అయిన నెల్లూరు 54వ డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ కాలనీలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ అధికారులతో కలిసి పర్యటించారు. వరదలకు దెబ్బతిన్న నివాసాలను పరిశీలించారు.

స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా స‌మ‌స్య‌ల‌ను వెంటనే పరిష్కరించాలని అక్కడే ఉన్న కమిషనర్ దినేష్ కుమార్ ను ఆదేశించారు. పారిశుధ్య కార్యక్రమాలు మెరుగుపరచాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ షేక్ సఫియా బేగం పాల్గొన్నారు. ఈనెల 3వ తేదీనా భగత్ సింగ్ కాలనీని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిశీలించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

నూతనంగా ఇళ్లు మంజూరు చేయించి, నిర్మిస్తాం : సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి

Spread the loveనూతనంగా ఇళ్లు మంజూరు చేయించి, నిర్మిస్తాం సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి మ‌నుబోలు, డిసెంబ‌ర్ 1 (స‌దా మీకోసం) : మ‌నుబోలు మండ‌లం వెంకన్నపాళెం, బద్దేవోలు, పల్లెపాళెం, కట్టువపల్లి, కొలనకుదురు గ్రామాలలో సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటించారు.ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే కాకాణి మాట్లాడుతూ, భారీ వర్షాలతో, వరదలతో ఇబ్బందులకు గురవుతున్న ప్రదేశాలను పరిశీలించి, ప్రజలను పరామర్శించి, సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తున్నామ‌న్నారు. సర్వేపల్లి […]

You May Like

error: Content is protected !!