ముస్లిం సమాజానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీరని మోసం చేసింది : అబ్దుల్ అజీజ్

ముస్లిం సమాజానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీరని మోసం చేసింది వైసీపీ ప్రభుత్వం గద్దె దిగే వరకు ముస్లింలు అంతా రాష్ట్ర వ్యాప్తంగా సమర భేరీ మోగిస్తునే ఉంటాం…. మేక తోలు కప్పుకున్న పులి వైఎస్ జగన్ దివంగత వైఎస్ఆర్ వేరు నేడు జగన్ వేరు ఎన్టీఆర్ క్యాంటీన్ లు మూసివేసి పేదల నోటి కాడ కూడు తీశారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే … కోటంరెడ్డి ఓ డ్రామా యాక్టర్…. […]

పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలి : మాజీ శాసన సభ్యులు పాశిం సునీల్ కుమార్

పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలి మాజీ శాసన సభ్యులు పాశిం సునీల్ కుమార్ గూడూరు, మార్చి 28 (స‌దా మీకోసం) : గూడూరులో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని మాజీ శాసన సభ్యులు పాశిం సునీల్ కుమార్ కోరారు. సోమ‌వారం గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాల‌యంలో విలేఖ‌రుల స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, కూడు,గూడు,గుడ్డ నినాదాలతో తెలుగు నేలపై తెలుగు ప్రజల సమక్షంలో […]

మేనమామ అని చెప్పుకునే జగన్ రెడ్డి, ఆడబిడ్డల పై అత్యాచారాలు జరుగుతుంటే ఏం అయిపోయారు

మేనమామ అని చెప్పుకునే జగన్ రెడ్డి, ఆడబిడ్డల పై అత్యాచారాలు జరుగుతుంటే ఏం అయిపోయారు. మంత్రి అనీల్ కు మహిళల పై చిత్తశుద్ధి ఉంటే తన అనుచరుడికి కఠిన శిక్ష వేయాలి. పనబాక భూలక్ష్మి, నెల్లూరు పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు -: నెల్లూరు, మార్చి 27 (సదా మీకోసం) :- నెల్లూరు నగరంలోని ఎన్టీఆర్ భవన్ లో తెలుగుమహిళా విభాగం నాయకులు ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ […]

ఇంటిప‌న్నులు క‌ట్టమంటే తిర‌గ‌బ‌డండి : నెల్లూరు న‌గ‌ర ప్ర‌జ‌లకు టీడీపీ సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి

ఇంటిప‌న్నులు క‌ట్టమంటే తిర‌గ‌బ‌డండి నెల్లూరు న‌గ‌ర ప్ర‌జ‌లకు టీడీపీ సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి -: నెల్లూరు న‌గ‌రం, మార్చి 27 (స‌దా మీకోసం) :- 15 ఏళ్లు రాజ‌కీయాల్లో ఉన్న మంత్రి అనీల్ నెల్లూరు న‌గరాన్ని ఏం అభివృద్ది చేశారో చెప్పాల‌ని టీడీపీ నెల్లూరుసిటీ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసుల‌రెడ్డి డిమాండ్ చేశారు. గ‌త ప్ర‌భుత్వంలో పైసా ప‌న్నులు పెంచ‌కుండా తాము అభివృద్ది చేశామ‌ని ఆయ‌న అన్నారు. నెల్లూరులోని ఎన్టీయార్ భ‌వ‌న్లో […]

వెంకటాచలంలో అమరావతి రైతుల కృతజ్ఞత పాదయాత్రకు ఘన స్వాగతం

వెంకటాచలంలో అమరావతి రైతుల కృతజ్ఞత పాదయాత్రకు ఘన స్వాగతం -: వెంకటాచలం, మార్చి 26 సదా మీకోసం) :- అమరావతి రైతుల కృతజ్ఞత పాదయాత్ర శనివారం వెంకటాచలానికి చేరుకుంది. ఈ సందర్భంగా వెంకటాచలంలో అమరావతి రైతుల కృతజ్ఞత పాదయాత్రకు టీడీపీ మండల అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఆంధ్ర ప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్ కొలికిపూడి శ్రీనివాసరావుతోపాటు పాదయాత్ర […]

మార్చి 31న ముస్లింల దీక్ష… ముస్లింలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాట దీక్ష

మార్చి 31న ముస్లింల దీక్ష ముస్లింలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాట దీక్ష ముస్లింలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది ముస్లింల హక్కుల కోసం తెలుగుదేశం పార్టీ పోరాడుతోంది నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ నెల్లూరు రూర‌ల్‌, మార్చి 24 (స‌దా మీకోసం) : మార్చి 31న జరగబోవు ముస్లింల దీక్ష లో భాగంగా నగరంలోని చెరుకుపల్లి పిచ్చి రెడ్డి కళ్యాణ మండపాన్ని […]

మూడు పూటలా అన్నం పెట్టే రైతు నోట్లో, జగన్ రెడ్డి మట్టి కొడుతున్నారు

మూడు పూటలా అన్నం పెట్టే రైతు నోట్లో, జగన్ రెడ్డి మట్టి కొడుతున్నారు లాభ నష్టాలను లెక్క చేయకుండా, రైతులు పంటలు పండించి మనకు అన్నం పెడుతున్నారు జగన్ రెడ్డి రైతులను ఆదుకోవాల్సింది పోయి, అబద్ధపు కరపత్రాలు విడుదల చేస్తున్నారు రైతుల ఆత్మహత్య లో ఆంధ్ర రాష్ట్రం రెండో స్థానంలో ఉంది రైతు పండించిన ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు పోరాడుతాం జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు […]

సింహపురి గడ్డ అదిరింది…. రైతులు త‌మ స‌త్తా చాటారు…!

సింహపురి గడ్డ అదిరింది రైతులు త‌మ స‌త్తా చాటారు అన్నం పెట్టే అన్నదాత గిట్టుబాటు ధర కోసం అల్లాడుతుంటే ప్రజాప్రతినిధులున్నది ఫిడేలు వాయించుకునేందుకా కనీస మద్దతు ధర పొందడం రైతు హక్కు..ఆ హక్కును జగన్ రెడ్డి ప్రభుత్వం కాలరాస్తోంది ధాన్యం కొనుగోలు చేయలేమని చెప్పిన చోట రైతు భరోసా కేంద్రాలకు తాళం వేయండి రైతన్న రోడ్డెక్కితే ఎంతటి మొండి ప్రభుత్వమైనా దిగిరావల్సిందే.. కేంద్రంలో వ్యవసాయ బిల్లులు, రాష్ట్రంలో మూడు రాజధానుల […]

పార్టీల‌క‌తీంతంగా రైతుల నిర‌స‌న కార్య‌క్ర‌మంలో పాల్గొనండి… గూడూరులో పిలుపునిచ్చిన పాశిం సునీల్‌

పార్టీల‌క‌తీంతంగా రైతుల నిర‌స‌న కార్య‌క్ర‌మంలో పాల్గొనండి గూడూరులో పిలుపునిచ్చిన పాశిం సునీల్‌ గూడూరు, మార్చి 22 (స‌దా మీకోసం) : తెలుగుదేశం పార్టీ పాలిట్ భ్యూరో స‌భ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ధాన్యం గిట్టుబాటు ధర పై బుధ‌వారం నెల్లూరు నందు జరిగే నిరసన కార్యక్రమంలో పార్టీల కతీతముగా నియోజకవర్గంలోని రైతులందరూ పాల్గొనాలని గూడూరు మాజీ శాసన సభ్యులు పాశిం సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. గూడూరు […]

నాడు చ‌క్కెర ఫ్యాక్ట‌రీని పున‌రుద్ధ‌రిస్తామ‌ని….. నేడు అమ్మ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు

నాడు చ‌క్కెర ఫ్యాక్ట‌రీని పున‌రుద్ధ‌రిస్తామ‌ని నేడు అమ్మ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు మాట తప్పని,మడమ తిప్పని ముఖ్యమంత్రి…. కోవూరు సహకార చక్కెర ఫ్యాక్టరీని పునరుద్దరిస్తానని పాదయాత్ర సాక్షిగా బుచ్చి లో చెప్పి నేడు మాట ఎందుకు తప్పారు ? సహకార చక్కెర ఫ్యాక్టరీల పునరుద్ధరణ కోసం రూ.100 కోట్ల నిధులు కేటాయిస్తున్నామని తొలి బడ్జెట్ లో ప్రకటించి దానిని అమలు చేయకుండా ఎందుకు మడమ తిప్పారు ? కోవూరు తో సహా […]

You cannot copy content of this page