కోవిద్ – 19 హెల్త్ బులిటెన్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తేది : 05-08-2020 నిన్నటి వరకు తీసిన మొత్తం త్రోట్ శ్వాబ్ శాంపిల్ సంఖ్య 144719 నేడు తీసిన త్రోట్ శ్వాబ్ శాంపిల్స్ సంఖ్య 4327 మొత్తం తీసిన సంఖ్య 149046 నిన్నటి వరకు వచ్చిన పాజిటివ్ కేసులు సంఖ్య 9899 నేడు నమోదు అయిన పాజిటివ్ కేసులు సంఖ్య 537 మొత్తం పాజిటివ్ […]
Day: 5 August 2020
రామాలయం నిర్మాణం శరవేగంగా పూర్తి కావాలి
రామాలయం నిర్మాణం శరవేగంగా పూర్తి కావాలి -: కోట, ఆగస్టు 5 (సదా మీకోసం) :- శ్రీ రామ జన్మభూమి అయోధ్యలో బుధవారం రామాలయ నిర్మాణానికి భూమి పూజ ప్రారంభమైందని, ఏళ్ల నాటి భారతీయుల చిరకాల స్వప్నం ఇన్నాళ్లకు సాకారం అవుతున్న సందర్భంగా రామజన్మభూమి లో రామాలయ నిర్మాణం శరవేగంగా పూర్తయి భారతీయుల ఆకాంక్ష నెరవేరాలని ఎం. వి రావు పౌండేషన్, శంకర్ ట్రస్ట్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ […]
“హౌస్ ఫర్ ఆల్” లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్లను వెంటనే స్వాధీనం చేయాలి
“హౌస్ ఫర్ ఆల్” లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్లను వెంటనే స్వాధీనం చేయాలి -: నెల్లూరు, ఆగస్టు 5 (సదా మీకోసం) :- గత తెలుగుదేశం ప్రభుత్వం కాలంలో హౌస్ ఫర్ ఆల్ పథకం క్రింద కేటాయించి ఇళ్లను వెంటనే తమకు స్వాధీనం చేయాలని నిరసన తెలిపారు. హౌస్ ఫర్ ఆల్ పథకంలో నిర్మించిన ఇళ్లను వెంటనే లబ్దిదారులకు ఇవ్వాలని, అసంపూర్తిగా వున్న ఇళ్ళ నిర్మాణాలను వెంటనే పూర్తి చేసి […]
నమ్మించి అధికారంలోకి వచ్చాక రాజధాని రైతులతో పాటు, యావత్తు ఆంధ్రుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి దే : కాకర్ల తిరుమల నాయుడు
నమ్మించి అధికారంలోకి వచ్చాక రాజధాని రైతులతో పాటు, యావత్తు ఆంధ్రుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి దే : కాకర్ల తిరుమల నాయుడు -: నెల్లూరు నగరం, ఆగస్టు 5 (సదా మీకోసం) :- తెలుగు యువత నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ కాకర్ల తిరుమల నాయుడు ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని స్థానిక విఆర్సి సెంటర్ వద్ద గల అంబేద్కర్ బొమ్మ ఎదుట, మూడు రాజధానుల బిల్లు […]
పదవీ వ్యామోహంతో జిల్లా అధ్యక్ష పదవిలో ఊగులాడే నువ్వా మాట్లాడేది : రూప్ కుమార్
పదవీ వ్యామోహంతో జిల్లా అధ్యక్ష పదవిలో ఊగులాడే నువ్వా మాట్లాడేది టిడిపి నేత బీదా రవిచంద్ర పై రూప్ కుమార్ యాదవ్ ధ్వజం -: నెల్లూరు నగరం, ఆగస్టు 5 (సదా మీకోసం) :- నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నీ సమయంలోనే జిల్లాలో ఒక్క స్థానంలో కూడా గెలవకుండా పూర్తిస్థాయిలో తుడిచిపెట్టుకుపోయిందన్నారు. అయినా కనీస నైతిక విలువలకు కట్టుబడి జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా […]
రామ రాజ్య స్థాపనే ధ్యేయం గా రామమందిర నిర్మాణం చేపట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ : యశ్వంత్ సింగ్
రామ రాజ్య స్థాపనే ధ్యేయం గా రామమందిర నిర్మాణం చేపట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ : యశ్వంత్ సింగ్ -: నెల్లూరు నగరం, ఆగస్టు 5 (సదా మీకోసం) :- రామ రాజ్య స్థాపనే ధ్యేయంగా రామమందిర నిర్మాణం చేపట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ చరిత్రలో నిలిచిపోతారని భారతీయ జనతా పార్టీ యువ మోర్చా నాయకులు యశ్వంత్ సింగ్ వ్యాఖ్యానించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం సుదీర్ఘ […]

