గతంలో వస్తున్న పెంషన్ ఒక్కటి తొలగించిన తెలుగుదేశం పార్టీ ఒప్పుకోదు : ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ -: నెల్లూరు నగరం, ఆగస్టు 2 (సదా మీకోసం) :- నెల్లూరు నగరంలో ఆగస్టు నెలలో బ్రాహ్మణులకు పెంషన్లు పంపిణీ చేయడంపై బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ కో- ఆర్డినటర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆ ప్రకటనలో ఈ క్రింది వివరాలను అదించారు. ఆగస్టు […]
Day: 2 August 2020
వికేంద్రీకరణ బిల్లును అడ్డుకునేందుకు చంద్రబాబు దుర్మార్గపు ఆలోచన చేశాడు : ఎమ్మెల్యే కాకాణి
చంద్రబాబు వికేంద్రీకరణ బిల్లును అడ్డుకునేందుకు దుర్మార్గపు ఆలోచన చేశాడు : ఎమ్మెల్యే కాకాణి -: నెల్లూరు, ఆగస్టు 2 (సదా మీకోసం) :- నెల్లూరు జిల్లా, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో ప్రజల ఆశయాలకు, ఆలోచనలకు అనుగుణంగా వికేంద్రీకరణకు జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. […]
గిరిజనులకు పౌష్టిక ఆహారం పంపిణీ చేసిన ఎం.వి.రావు ఫౌండేషన్
గిరిజనులకు పౌష్టిక ఆహారం పంపిణీ చేసిన ఎం.వి.రావు ఫౌండేషన్ -: నాయుడుపేట, ఆగస్టు 2 (సదా మీకోసం) :- నాయుడుపేట మండలం అన్నమేడు మడపొలం తదితర ప్రాంతాల్లో నివసించే నిరుపేద గిరిజనులకు కోట మండలం విద్యానగర్ గ్రామానికి చెందిన స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు పేరిట ఏర్పాటైన ఎం వి రావు పౌండేషన్, శంకర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు గిరిజనులకు పంపిణీ చేశారు. భారత […]
గిరిజన, దళిత, మత్స్యకారుల ఉపాధికి గండి కొట్టొద్దు
గిరిజన, దళిత, మత్స్యకారుల ఉపాధికి గండి కొట్టొద్దు -: నెల్లూరు, ఆగస్టు 2 (సదా మీకోసం) :- నెల్లూరులోని వెన్నెలకంటి రాఘవయ్య భవన్ లో యానాదుల (గిరిజన) సంక్షేమ సంఘం, మత్స్యకార సహకార సంఘాల ఆధ్వర్యంలో పత్రికా విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యానాదుల (గిరిజన) సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెసి పెంచలయ్య జిల్లాలోని 27 చెరువుల్లోని మత్స్య సంపదను వేలం వేయాలనే మత్స్యశాఖ […]

