కరోనా గురించి ఆందోళన వద్దు-ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉంది-కలెక్టర్ చక్రధర్ బాబు

SM News

కరోనా గురించి ఆందోళన వద్దు-ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉంది-కలెక్టర్ చక్రధర్ బాబు -: నెల్లూరు, ఆగ‌స్టు 1 (స‌దా మీకోసం) :- నెల్లూరు నగరంలోని నూతన జిల్లా పరిషత్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు, జాయింట్ కలెక్టర్  డా.ఎన్.ప్రభాకర్ రెడ్డి, ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాలు, వైద్యులతో కరోనా మహమ్మారి నివారణ చర్యలపై సమీక్షా, సమావేశం నిర్వహించారు. వచ్చే రెండు వారాల్లో జిల్లాలో అధికంగా కేసులు నమోదయ్యే […]

రైతు కుటుంబానికి ట్రాక్టర్‌ అందజేసిన సోనూసూద్

SM News

నటుడు సోనూసూద్ దాతృత్వాన్ని చాటుకున్నారు. రైతు, నాగేశ్వరరావు ఆయన భార్య, కూతుళ్లు పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయారు. నాగేశ్వరరావుకు ట్రాక్టర్‌ను కొని ఇస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రైతు నాగేశ్వరరావుకు ట్రాక్టర్‌ను అందించారు. దీంతో నాగేశ్వరరావు కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. సోనూసూద్‌కు రుణపడి ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా సోనూకు రైతు కృతజ్ఞతలు తెలిపారు. కాగా నాగేశ్వరరావు ఏపీ రాష్ట్రం చిత్తూరు జిల్లా మదనపల్లెలో టీ […]

కరోనా పరీక్షలకు సంజీవని – పరిశీలించిన కాకాణి

SM News

లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో పొదలకూరు మండలంలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండల కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంజీవిని మొబైల్ వాహనం ద్వారా జరుగుతున్న కరోనా పరీక్షలను పరిశీలించారు. అనంతరం సంజీవిని వాహన డ్రైవర్లను, సహాయకులను శాలువాలతో సత్కరించి, ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ […]

కరోనా చికిత్స కోసం అదనంగా వెయ్యి కోట్లు-సీఎం జగన్

SM News

తాడేపల్లి : రాష్ట్రంలో కరోనా రోగులకు చికిత్స అందించేందుకు మరిన్ని ఆస్పత్రులు అందుబాటులోకి తెస్తామని సీఎం జగన్​ వెల్లడించారు. వచ్చే ఆరు నెలల్లో కరోనా చికిత్స కోసం అదనంగా రూ.1,000 కోట్లు కేటాయిస్తామని అన్నారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, వైద్యుల నియామకానికి చర్యలు చేపడుతున్నామని స్ఫష్టం చేశారు. కొవిడ్ మందుల కోసం వచ్చే 6 నెలల్లో వెయ్యి కోట్లు ఖర్చు చేస్తామని ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేశారు. కొవిడ్-19 వ్యాప్తి, […]

కోవిడ్ సెంటర్లలో త్వరితగతిన మౌళిక వసతులు ఏర్పాట్లు చేయండి-అధికారులను ఆదేశించిన కలెక్టర్ చక్రధర్ బాబు

SM News

నెల్లూరు నగరంలోని నూతన జిల్లా పరిషత్ ప్రాంగణంలోని డి.ఈ.ఓ.సి నందు శుక్రవారం సాయంత్రం కలెక్టర్  కె.వి.ఎన్.చక్రధర్ బాబు, జాయింట్ కలెక్టర్  డా.వి.వినోద్ కుమార్ తో కలిసి.., కోవిడ్ సెంటర్లకు ఇంఛార్జిలుగా ఉన్న నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. రాబోయో రెండు నెలలు ఎంతో కీలకమని.., కరోనా పాజిటివ్ కేసులు పెరగడం వల్ల కోవిడ్ ఆస్పత్రులపై ఒత్తిడి పెరుగుతోందని.., అసెంథమాటిక్, మైల్డ్ లక్షణాలున్న యువకులు, 45 ఏళ్ల లోపు వారిని కోవిడ్ […]

అనాధలయ్యాం- ఆస్థులు పంపిణీ చేసిఆదుకోండి…

SM News

*న్యాయం కోసం మహిళ ఒంటరిపోరాటం…* *కుటుంబ ఆస్తులు పంపకం కొరకు అధికారులు సహకరించాలి* *న్యాయం జరిగే వరకు పోరాటం*  *మీడియా ముందు గోడు వెలగక్కిన మహిళ* అనాధలయ్యాం ఆస్థులు పంపిణీ చేసి ఆదుకోవాలని చిల్లకూరు మండలం ఓడూరు గ్రామానికి చెందిన మహిళ ఎద్దు పెంచలమ్మ రెవెన్యూ అధికారులు, పోలీసులను ఆభ్యర్థిస్తోంది. శుక్రవారం తన సమస్యలను పట్టణంలోని కటకరాజావీధిలో ఉన్న ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో ఏకరువు పెట్టారు. ఓడూరుకు […]

రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలు మంజూరు-ఎమ్మెల్యే కాకాణి

SM News

రాజకీయాలకు, పార్టీలకు ప్రమేయం లేకుండా అర్హులైన ప్రతి కుటుంబానికి ఇళ్ల స్థలాలు అందజేస్తామని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, టి.పి.గూడూరు మండల రెవిన్యూ కార్యాలయంలో “నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు” పథకంపై అధికారులతో సమీక్షించి, ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టి.పి.గూడూరు మండలంలో పేదలందరికీ ఇళ్లు పధకం కింద 3435 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం […]

ప్రగతి ఛారిటీస్ చిన్నారులకు అన్నదానం

SM News

జిల్లా ముస్లిం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక అయ్యప్పగుడి సమీపంలోని ప్రగతి ఛారిటీస్ మానసిక వికలాంగుల పాఠశాలలో అన్నదానం కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. అసోసియేషన్ సభ్యులు షేక్ షాజీర్, అప్సానా దంపతుల కుమారుడు ముహమ్మద్ అర్హాన్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాఠశాల చిన్నారుల సమక్షంలో కేక్ కట్ చేసి విద్యార్ధులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ ఖాలీద్ మాట్లాడుతూ మానసిక ఎదుగుదల లోపించిన […]

జూలై 31న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం…. వర్చువల్ సేవా టికెట్లకు భక్తుల నుండి విశేష స్పందన

SM News

జూలై 31న తిరుచానూరు  శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం వర్చువల్ సేవా టికెట్లకు భక్తుల నుండి విశేష స్పందన           సిరులత‌ల్లి తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జూలై  31న వరలక్ష్మీ వ్రతం ఏకాంతంగా జరుగనుంది.           ఈ వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తాన్ని భ‌క్తుల కోరిక మేర‌కు వర్చువల్ విధానంలో ‌నిర్వహించాలని టిటిడి నిర్ణ‌యించింది. భ‌క్తులు  […]

నెల్లూరులో లాక్‌డౌన్ అమలు.. నిబంధనలు ఇవే..

SM News

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపధ్యంలో రాష్ట్రంలోని పలు నగరాలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ విధించుకుంటున్నాయి. తాజాగా నేటి నుంచి నెల్లూరులో లాక్‌డౌన్ తరహా ఆంక్షలు అమలులోకి వచ్చాయి. జూలై 31 వరకు ఈ నిబంధనలు అమలవుతాయని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు వెల్లడించారు. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిత్యావసరాల దుకాణాలకు మాత్రమే […]

You cannot copy content of this page