అక్రమ మైనింగ్ అరికట్టండి : కమీషనర్ ను కోరిన జనసేన పార్టీ నాయకులు

Spread the love

అక్రమ మైనింగ్ అరికట్టండి

కమీషనర్ ను కోరిన జనసేన పార్టీ నాయకులు

కోవూరు, ఏప్రిల్ 18 (సదా మీకోసం) :

కోవూరు అక్రమ గ్రావెల్ మైనింగ్ అరికట్టాల్సిందిగా ఎమ్మార్వో, కమిషనర్ లకు జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, సుదీర్ బద్దెపూడి, జనసైనికులు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అనుమతులు లేకుండా పరిమితులు మించి అక్రమంగా కోట్ల రూపాయల గ్రావెల్ నియోజకవర్గం తరలిపోతుందని అన్నారు.

పంచాయతీలు, నగరం పరిధిలో తిరుగుతున్న హెవీ వెహికల్స్ వలన రోడ్లు నాశనం అవుతున్నాయని వెంటనే అక్రమ మైనింగ్ అరికట్టడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ప్రాణాలు బలిగొంటున్న వైసిపి నాయకులు.. ! : టిడిపి నేత సుధాకర్ రెడ్డి ఆరోపణ

Spread the loveప్రాణాలు బలిగొంటున్న వైసిపి నాయకులు.. ! టిడిపి నేత సుధాకర్ రెడ్డి ఆరోపణ చౌడేపల్లి, ఏప్రిల్ 18 (సదా మీకోసం) : పుంగనూరు నియోజక వర్గం చౌడేపల్లి మండలంలో కొందరు వైసిపి నాయకులు వన్య మృగాలు, అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పుంగనూరు పరిశీలకుడు డాక్టర్ ఎన్ బి సుధాకర్ ఆరోపించారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ నాయకులు అడ్డు […]

You May Like

error: Content is protected !!