Sadha Meekosam Daily 6-4-2022 E-Paper Issue దినపత్రికల జర్నలిస్టులపై చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరోధించండి Old Issues / More E Papers ఇవి కూడా చదవండి
Month: April 2022
ఆదర్శనీయులు బాబు జగ్జీవన్ రామ్
ఆదర్శనీయులు బాబు జగ్జీవన్ రామ్ మేయర్ స్రవంతి జయవర్ధన్ -: నెల్లూరు కార్పొరేషన్, మార్చి 5 (సదా మీకోసంం) :- స్వాతంత్య్ర పోరాట యోధునిగా, దళిత జనోద్ధరణ నాయకునిగా బాబు జగ్జీవన్ రామ్ అందరికీ ఆదర్శప్రాయులని నగర పాలక సంస్థ మేయర్ పొట్లూరి స్రవంతి జయవర్ధన్ కీర్తించారు. జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని రూరల్ శాసన సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి స్థానిక వేదాయపాలెం కూడలిలోని ఆయన విగ్రహానికి […]
జడ్పీలో జగ్జీవన్ రాం జయంతి
జడ్పీలో జగ్జీవన్ రాం జయంతి -: నెల్లూరు (జడ్పీ), మార్చి 5 (సదా మీకోసంం) :- డా. బాబు జగ్జీవన్ రాం గారి జయంతి సందర్బంగా జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం నందు బాబు జగ్జీవన్ రావు చిత్రపటమునకు పూలమాల వేసి దేశానికి ఆయన చేసిన సేవలు చాలా ఆదర్శనీయం అని కొనియాడారు. ఈ సందర్బం గా వారు మాట్లాడుతూ, […]
Sadha Meekosam Daily 5-4-2022 E-Paper Issue
Sadha Meekosam Daily 5-4-2022 E-Paper Issue దినపత్రికల జర్నలిస్టులపై చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరోధించండి Old Issues / More E Papers ఇవి కూడా చదవండి
CPM News : ధరలు పెంచడాన్ని నిరసిస్తూ సిపియం నిరసన
ధరలు పెంచడాన్ని నిరసిస్తూ సిపియం నిరసన నెల్లూరు రూరల్, ఏప్రిల్ 4 (సదా మీకోసం) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజల్, గ్యాస్, విద్యుత్, నిత్యావసర వస్తువుల ధరలను పెంచడాన్ని నిరసిస్తూ, సిపిఎం నెల్లూరు రూరల్ కమిటీ ఆధ్వర్యంలో అయ్యప్ప గుడి సెంటర్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. CPM News కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాదాల […]
బాధ్యతలు స్వీకరించిన నూతన కమిషనర్ జాహ్నవి
బాధ్యతలు స్వీకరించిన నూతన కమిషనర్ జాహ్నవి నెల్లూరు కార్పొరేషన్, ఏప్రిల్ 4 (సదా మీకోసం) : నెల్లూరు నగర పాలక సంస్థ నూతన కమిషనర్ గా ఎమ్.జాహ్నవి సోమవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కార్యాలయంలోని అన్ని విభాగాల అధికారులతో సమీక్షించి నగరాభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నెల్లూరు కార్పొరేషన్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. సాధారణ బదిలీల్లో భాగంగా నెల్లూరు నగర […]
మండలం లో పర్యటించిన మందల వెంకట శేషయ్య
మండలం లో పర్యటించిన మందల వెంకట శేషయ్య వెంకటాచలం, ఏప్రిల్ 03 (సదా మీ కోసం) : వెంకటాచలం మండలం లోని పలు గ్రామాలలో వైయస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. మం దల వెంకట శేషయ్య పర్యటించారు. రైతులతో మాట్లాడి. ధాన్యం అమ్మకాలను సమీక్షించిన అనంతరం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు.. ఏరోజైనా రైతులు దాన్యం రాశుల దగ్గరికి వచ్చావా అని ప్రశ్నించారు. […]
సంచలన నిర్ణయంతో ముందుకు వస్తున్న వాట్సాప్
సంచలన నిర్ణయంతో ముందుకు వస్తున్న వాట్సాప్ ప్రపంచంలో ఎక్కువగా వాడే సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్. సుమారు 2 బిలియన్లకు పైగా యూజర్లు వాట్సాప్ సొంతం. ఎప్పుడూ యూజర్లకు సరికొత్త ఫీచర్లను అందబాటులోకి తెస్తూ మరింత పటిష్టంగా యాప్ను రూపొందిస్తోంది వాట్సాప్. కాగా తాజాగా ఫార్వర్డ్ మెసేజ్స్పై వాట్సాప్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫార్వర్డ్ మెసెజ్స్కు కళ్లెం..! ఫార్వెర్డెడ్ మెసేజ్స్కు కళ్లెం వేయాలని వాట్సాప్ నిర్ణయించుకుంది. అందులో భాగంగా ఫార్వర్డ్ […]
కమనీయంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం
కమనీయంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం – : కోట – నెల్లూరుపల్లి కొత్తపాలెం, ఏప్రిల్ 4 (సదా మీకోసం) :- కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామంలో వెలసిన శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో లో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం రాత్రి శ్రీనివాస కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ గూడూరు డివిజన్ కన్వీనర్ దీవి […]
మీరు, మీ ప్రభుత్వం రైతును నిలువునా ముంచి ఐఏఎస్ లపై నెపం నెడతారా!
మీరు, మీ ప్రభుత్వం రైతును నిలువునా ముంచి ఐఏఎస్ లపై నెపం నెడతారా! ✍️ప్రసన్న గారు…. మీ ప్రభుత్వం, మీరు కలిసి ధాన్యం రైతులను నిలువునా ముంచి, ఆ నెపం ఐఏఎస్ అధికారాలు పై నెడతారా! ✍️ఈరాష్ట్రంలో మీ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించమని చెప్పి ఉంటే ఆ మాటకు ఎదురు చెప్పే ధైర్యం ఏ అధికారికైనా ఉందా! ఉంటే మీ ప్రభుత్వం చెప్పిన […]

