ఎస్వీబీసీ సిఇవో గా బాధ్యతలు స్వీకరించిన సురేష్ కుమార్

SM News
Spread the love

ఎస్వీబీసీ సిఇవో గా బాధ్యతలు స్వీకరించిన సురేష్ కుమార్

-: తిరుపతి, ఆగస్టు 12 (సదా మీకోసం) :-

తిరుమల తిరుపతి దేవస్థానం స్పెషల్ ఆఫీసర్ ఏ.వీ.ధర్మా రెడ్డి నుండి ఎస్వీబీసీ సీఈవోగా సురేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు.

అయోధ్య రామాలయ భూమిపూజ లైవ్ ఎస్వీబీసీలో టెలికాస్ట్ కాకపోవటంతో బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో గతంలో టీటీడీ ఎస్వీబీసీ ఛానల్ సీఈవోగా ఉన్న నగేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది.

అలాగే కొత్త సీఈవోగా కేంద్ర సర్వీసుల్లో ఉన్న సురేష్ కుమార్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ క్రమంలో ఈరోజు సురేష్‌ కుమార్ ఎస్వీబీసీ సీఈవోగా బాధ్యతలను స్వీకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

కార‌కుల‌ను వ‌దిలి కార్మికుల పై చర్యలు తీసుకోవడం సబబు కాదు : మాదాల వెంకటేశ్వర్లు

Spread the loveకార‌కుల‌ను వ‌దిలి కార్మికుల పై చర్యలు తీసుకోవడం సబబు కాదు : మాదాల వెంకటేశ్వర్లు -: నెల్లూరు, జూన్ 25 (స‌దా మీకోసం) :- 37 వ డివిజన్ మాస్టర్ కేంద్రం నుండి నలుగురు కార్మికులను తొలగించడాన్ని నిరసిస్తూ, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో మాస్టర్ కేంద్రం వద్ద నిరసన కార్యక్రమం కార్మికులు నిర్వ‌హించారు. కార్యక్రమానికి హాజరైన సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మాదాల వెంకటేశ్వర్లు […]

You May Like

error: Content is protected !!