బాలిరెడ్డిపాళెంలో విశేషంగా పూజలు

Spread the love

బాలిరెడ్డిపాళెంలో విశేషంగా పూజలు

-: వాకాడు, ఆగష్టు 29 (సదా మీకోసం) :-

నెల్లూరు జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాళెం గ్రామం లోని శ్రీ పట్టాభిరామాలయంలో 12వ వార్షికోత్సవ పూజా కార్యక్రమాలు విశేషంగా జరిగాయి…

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు దీవి అనంతాచార్యులు స్వామివారికి విశేష అర్చనలు జరిపి, సహస్రనామార్చనలు, కుంకుమ పూజలు జరిపించారు.. ఉభయకర్తలుగా బుర్లా బలరామిరెడ్డి, కామాక్షమ్మ, సాయి నీరవ్ రెడ్డి , సాయి నిర్వేద్ రెడ్డి లు వ్యవహరించారు…

పూజా కార్యక్రమాలు శ్రీరామ సేన అధ్యక్ష కార్యదర్శులు హరీష్ రెడ్డి ,శివకుమార్, వంశీ, రాజేష్, గురుమూర్తి, గురు ప్రసాద్, దిణేష్ తదితరులు పాల్గొన్నారు.,,

ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

పర్సంటేజీల కోసమే పెన్నా బ్యారేజీ కాపర్ డ్యాంను తెగ్గొట్టారా...మంత్రి అనిల్ గారూ..... : కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

Spread the loveపర్సంటేజీల కోసమే పెన్నా బ్యారేజీ కాపర్ డ్యాంను తెగ్గొట్టారా…మంత్రి అనిల్ గారూ….. సోమశిల నుంచి వదలకపోతే నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి.. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మంత్రి అనిల్ దే.. ఇరిగేషన్ మంత్రి అనిల్, అవినీతి అక్రమాలను వదిలేప్రసక్తే లేదు..వెంటాడుతాం.. తెలుగుదేశం పార్టీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి.. -: నెల్లూరు నగరం, ఆగష్టు 29 (సదా మీకోసం) :- […]
error: Content is protected !!