తాళిబొట్లు తెంచేందుకేనా ప్ర‌జ‌లు అధికార‌మిచ్చింది..? : సీఎం జ‌గ‌న్ పై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తిన టీడీపీ సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి

తాళిబొట్లు తెంచేందుకేనా ప్ర‌జ‌లు అధికార‌మిచ్చింది..? సీఎం జ‌గ‌న్ పై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తిన టీడీపీ సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి కల్తీ మ‌ద్యం తాగి వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు మీడియా ముందుకు రాని మ‌ర‌ణాలు ఎన్నో జ‌రుగుతున్నాయి ‘జంగారెడ్డిగూడెం కల్తీ మ‌ర‌ణాల‌కు ప్ర‌భుత్వ హ‌త్య‌లు కాదా..? నెల్లూరులో కూడా క‌ల్తీమ‌ద్యం తాగి ఒక వ్య‌క్తి మ‌ర‌ణిస్తే.. ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డంలేదు తాళిబొట్లు తెంచుతున్న జ‌గ‌న్ కు పుట్ట‌గ‌తులుండ‌వ్ ఆడ‌వారి క‌న్నిటీల్లో వైసీపీ […]

దగాపడిన ధాన్యం రైతాంగం నమామి గంగే రాష్ట్ర ప్రముఖ మిడతల రమేష్

దగాపడిన ధాన్యం రైతాంగం నమామి గంగే రాష్ట్ర ప్రముఖ మిడతల రమేష్ నెల్లూరు న‌గ‌రం, మార్చి 21 (స‌దా మీకోసం) : రాష్ట్ర ప్రభుత్వ విధానాల వలన నెల్లూరు జిల్లా ధాన్యం రైతులు తమ పంటలకు మద్దతు ధర కోల్పోయారని బిజెపి నమామి గంగే రాష్ట్ర ప్రముఖ మిడతల రమేష్ స్పందన కార్యక్రమం లో నల్ల కండువాలు ధరించి జెసి హరేంద్ర ప్రసాద్ కు విన‌తి ప‌త్రం అంద‌జేశారు. అంతకు […]

“స్పందన” కార్యక్రమంను నిర్వహించిన జిల్లా ఎస్పీ

“స్పందన” కార్యక్రమంను నిర్వహించిన జిల్లా ఎస్పీ నెల్లూరు క్రైం, మార్చి 21 (స‌దా మీకోసం) : జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ విజ‌య‌రావు నిర్వహించిన స్పందన కార్యక్రమానికి ప్ర‌జ‌లు పాల్గొని త‌మ‌ ఫిర్యాదులను, సమస్యలను వివ‌రించారు. సమస్యలతో వచ్చిన ప్రజలతో వినయంగా, అంకిత భావం, సేవా దృక్పథం కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ సూచన చేశారు. మ‌హిళలను వేధించడం, ఇతర సమస్యలపై వెంటనే స్పందించాలని, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే […]

నిర్దిష్ట గడువులోపు పరిష్కారం అందించండి : స్పందనలో డిప్యూటీ కమిషనర్

నిర్దిష్ట గడువులోపు పరిష్కారం అందించండి – స్పందనలో డిప్యూటీ కమిషనర్ నెల్లూరు కార్పొరేష‌న్‌, మార్చి 21 (స‌దా మీకోసం) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఉన్నత ఆశయాలతో రూపొందించిన స్పందన వేదిక ద్వారా ప్రజా సమస్యలకు నిర్దిష్ట గడువులోపు పరిష్కారం అందజేయాలని డిప్యూటీ కమిషనర్ చెన్నుడు అధికారులకు సూచించారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో సోమవారం స్పందన వేదికను కార్యాలయం కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించారు. […]

స్పంద‌న‌లో పాల్గొన్న చైర్ ప‌ర్స‌న్‌

స్పంద‌న‌లో పాల్గొన్న చైర్ ప‌ర్స‌న్‌ బుచ్చిరెడ్డి పాళెం, మార్చి 21 (స‌దా మీకోసం) : బుచ్చిరెడ్డి పాళెం నగర పంచాయితీ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజామురళీ పాల్గొని పలు అర్జీ లను స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు. ఈ సంద‌ర్భ‌గా ఛైర్ పర్సన్ మాట్లాడుతూ.. స్పందనలో నేడు వచ్చిన పెన్షన్లు, ఇళ్ళు స్థలాలు సంబంధించిన అర్జీలను అధికారులతో మాట్లాడి పరిష్కరించిన‌ట్లు తెలి పారు. […]

పెండింగ్లో ఉన్న స్పందన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు

పెండింగ్లో ఉన్న స్పందన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు నెల్లూరు క‌లెక్ట‌రేట్‌, మార్చి 21 (స‌దా మీకోసం) : జిల్లాలో పెండింగ్లో ఉన్న స్పందన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం నగరంలోని తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ స్పందన కార్యక్రమం నిర్వహించి జిల్లా ప్రజల నుండి అర్జీలను […]

సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు ప్రజా సమస్యలను ప‌రిష్క‌రించాలి : వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు ప్రజా సమస్యలను ప‌రిష్క‌రించాలి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నెల్లూరు రూర‌ల్‌, మార్చి 21 (స‌దా మీకోసం) : నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదేశాలమేరకు 4వ రోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పెనుబర్తి, కాకుపల్లి గ్రామాలలోని సచివాలయ అధికారులు, వాలంటీర్లతో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, రూరల్ మండల […]

నెర‌సం ఆధ్వ‌ర్యంలో మార్చి 3న ఉగాది పుర‌స్కారాలు

నెర‌సం ఆధ్వ‌ర్యంలో మార్చి 3న ఉగాది పుర‌స్కారాలు నెల్లూరు సాంస్కృతికం, మార్చి 21 (స‌దా మీకోసం) : నెల్లూరు జిల్లా రచయితల సంఘం (నెర‌సం) ఉగాది పురస్కారాలను ఏప్రిల్ 3తేదీ ఆదివారం టౌన్ హాల్ లోని రీడింగ్ రూమ్ లో ఉదయం 11 గంటలకు అందజేయడం జరుగుతుందని సంఘం అధ్యక్షుడు జయప్రకాశ్ అన్నారు. సోమవారం ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రముఖ కవి సాహిత్యానికి […]

అలంకార ప్రాయంగా ఆర్బీకేలు..అందని ద్రాక్షలా మద్దతు ధర : సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

అలంకార ప్రాయంగా ఆర్బీకేలు..అందని ద్రాక్షలా మద్దతు ధర వెంక‌టాచ‌లం, మార్చి 20 (స‌దా మీకోసం) : వెంకటాచలం మండలం కసుమూరు పంచాయతీలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. చింతలపాళెం, శ్రీరామ‌పురం రైతులతో మాట్లాడి మద్దతు ధర, ఆర్భీకేల పనితీరుపై సోమిరెడ్డి ఆరా తీశారు. ఆర్భీకేకి తాళం వేసి ఉండ‌డంతో అధికారుల‌పై అసహనం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా సోమిరెడ్డి […]

23 న చలో నెల్లూరు…. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి

23 న చలో నెల్లూరు…. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలిని కోరుతూ 23 న చలో నెల్లూరు నెల్లూరు నర్తకి సెంటర్ నుండి కలెక్టర్ వరకు ర్యాలీ రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు ఎక్కడ? రైతుల నడ్డి విరుస్తున్న వైసీపీ ప్రభుత్వం మాజీమంత్రి సోమిరెడ్డి ధ్వజం -: గూడూరు, మార్చి 20 (స‌దా మీకోసం) :- రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర […]

You cannot copy content of this page