స్పంద‌న‌లో పాల్గొన్న చైర్ ప‌ర్స‌న్‌

Spread the love

స్పంద‌న‌లో పాల్గొన్న చైర్ ప‌ర్స‌న్‌

బుచ్చిరెడ్డి పాళెం, మార్చి 21 (స‌దా మీకోసం) :

బుచ్చిరెడ్డి పాళెం నగర పంచాయితీ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజామురళీ పాల్గొని పలు అర్జీ లను స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు.

ఈ సంద‌ర్భ‌గా ఛైర్ పర్సన్ మాట్లాడుతూ.. స్పందనలో నేడు వచ్చిన పెన్షన్లు, ఇళ్ళు స్థలాలు సంబంధించిన అర్జీలను అధికారులతో మాట్లాడి పరిష్కరించిన‌ట్లు తెలి పారు.

బైపాస్ రోడ్డుకి ఇరువైపుల, రెయన్ బో స్కూలు ప్రక్కన సైడు కాలువలు నిర్మాణం చేపట్టాలని అక్కడి మహిళలు విజ్ఞప్తిని కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తో మాట్లాడి పరిష్కరిస్తానని తెలిపారు.

కార్యక్రమంలో కౌన్సిలర్లు షకీలా బేగం, సత్యనారాయణ,ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

నిర్దిష్ట గడువులోపు పరిష్కారం అందించండి : స్పందనలో డిప్యూటీ కమిషనర్

Spread the loveనిర్దిష్ట గడువులోపు పరిష్కారం అందించండి – స్పందనలో డిప్యూటీ కమిషనర్ నెల్లూరు కార్పొరేష‌న్‌, మార్చి 21 (స‌దా మీకోసం) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఉన్నత ఆశయాలతో రూపొందించిన స్పందన వేదిక ద్వారా ప్రజా సమస్యలకు నిర్దిష్ట గడువులోపు పరిష్కారం అందజేయాలని డిప్యూటీ కమిషనర్ చెన్నుడు అధికారులకు సూచించారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో సోమవారం స్పందన వేదికను కార్యాలయం కౌన్సిల్ సమావేశ […]

You May Like

error: Content is protected !!