పంటకు గిట్టుబాటు ధరలు అందించాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ శాసన సభ్యులు పాసిం సునీల్ కుమార్ గూడూరు , మార్చి 17 (సదా మీకోసం) : గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ సమన్వయ కమిటీ సభ్యులతో మాజీ శాసన సభ్యులు పాసిం సునీల్ కుమార్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతులు పండించిన పంటకు ప్రభుత్వం గిట్టుబాటు […]
Year: 2022
Sadha Meekosam Daily 17-03-2022 E-Paper Issue
Sadha Meekosam Daily 17-03-2022 E-Paper Issue దినపత్రికల జర్నలిస్టులపై చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరోధించండి Old Issues / More E Papers ఇవి కూడా చదవండి
19న ఆల్ ఇండియా కళారంగం నూతన కార్యవర్గ ఎన్నిక
19న ఆల్ ఇండియా కళారంగం నూతన కార్యవర్గ ఎన్నిక నెల్లూరు సాంస్కృతికం, మార్చి 16 (సదా మీకోసం) : నెల్లూరు నగరంలోని రేబాల లక్ష్మీ నరసారెడ్డి పురమందిరంలో మార్చి 19వ తేది సకల వృత్తి కళారంగం (ఆల్ ఇండియా కళారంగం) నూతన కార్యవర్గం ఎన్నిక సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రాష్ట్ర స్థాయి కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో […]
జడ్పీలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు
జడ్పీలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఆయన ప్రాణ త్యాగమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పటు జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ నెల్లూరు జడ్పీ, మార్చి 16 (సదా మీకోసం) : అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్బంగా జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం నందు శ్రీ పొట్టి శ్రీరాములు గారి చిత్రపటానికి పూలమాల […]
“కాకాని” వర్సెస్ “సోమిరెడ్డి”..!
“కాకాని” వర్సెస్ “సోమిరెడ్డి”..! -ఆగని విమర్శల పర్వం…!! -నలిగిపోతున్న క్యాడర్..!!! తోటపల్లిగూడూరు, మార్చి 15 (సదా మీకోసం) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు రాజకీయ ప్రత్యర్ధులు అన్న విషయం “రాష్ట్ర మెరిగిన సత్యం”. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు నాయకులు పరస్పరం ఒకరిపై మరొకరు ఆరోపణలు సంధించుకుంటుండడం పెద్దగా […]
Sadha Meekosam Daily 16-03-2022 E-Paper Issue
Sadha Meekosam Daily 16-03-2022 E-Paper Issue దినపత్రికల జర్నలిస్టులపై చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరోధించండి Old Issues / More E Papers ఇవి కూడా చదవండి
ముత్తుకూరులో కాన్షిరామ్ జయంతి వేడుకలు
ముత్తుకూరులో కాన్షిరామ్ జయంతి వేడుకలు -: ముత్తుకూరు, మార్చి 15 (సదా మీకోసం) :- మండలం కేంద్రం లోని ముత్తుకూరు సెంటర్ స్థానిక శ్రీ ఆంజనేయస్వామి దేవాలయ ప్రాంగణంలో బహుజన సమాజ్ వాది పార్టీ ఆధ్వర్యంలో కాన్షీరాం 88వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్తుకూరు మండల బి.యస్.పి అధ్యక్షులు కోవూరు సురేష్ మాట్లాడుతూ అంబేడ్కర్ గారి వారసుడుగా కాన్షిరామ్ బహుజన వాదాన్ని ప్రతీ పల్లెకు కరపత్రాల […]
అదనపు తరగతి గదులుకు భూమి పూజ చేసిన చైర్ పర్సన్ అరుణమ్మ
అదనపు తరగతి గదులుకు భూమి పూజ నాడు నేడులో భాగంగా భూమిపూజ చేసిన చైర్ పర్సన్ అరుణమ్మ 72 లక్షలతో అదనపు గదులు పిల్లల భవిష్యత్తుకోసం బంగారు బాట బుచ్చిరెడ్డిపాళెం, మార్చి 15 (సదా మీకోసం) : రేబాల పి.ఆర్.యం జిల్లా పరిషత్ హై స్కూల్ లో నాడు – నేడు రెండవ విడత సంధర్భంగా అదనపు గదులకు భూమి పూజ కార్యక్రమంనకు జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ […]
Sadha Meekosam Daily 15-03-2022 E-Paper Issue
Sadha Meekosam Daily 15-03-2022 E-Paper Issue దినపత్రికల జర్నలిస్టులపై చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరోధించండి Old Issues / More E Papers ఇవి కూడా చదవండ రత్నంలో ఘనంగా ” సైన్స్ ఎపిటోమ్” వైద్య ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపులు పెంచాలి : ప్రజారోగ్య వేదిక అధ్యక్షులు డాక్టర్ ఎం వి రమణయ్య
ములుముడి గ్రామలో వైసిపి ఆవిర్భావ వేడుకలు…… కార్యక్రమంలో పాల్గొన్న జడ్పి ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ
ములుముడి గ్రామలో వైసిపి ఆవిర్భావ వేడుకలు కార్యక్రమంలో పాల్గొన్న జడ్పి ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ డీ.సీ.సీ.బీ మాజీ ఛైర్మన్ ఆనం విజయ కుమార్ రెడ్డి బ్రహ్మరధం పట్టిన ములుమూడి గ్రామ ప్రజలు కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం నెల్లూరు జడ్పీ, మార్చి 12 (సదా మీకోసం) : నెల్లూరు రూరల్ నియోజకవర్గం ములుమూడి గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, డీ.సీ.సీ.బీ మాజీ ఛైర్మన్ […]

