ఉగాది పురస్కారాలతో మరింత ప్రోత్సాహం వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మేయర్ స్రవంతి జయవర్ధన్ నెల్లూరు కార్పొరేషన్, ఏప్రిల్ 8 (సదా మీకోసం) : సంక్షేమ పాలన కోసం ముఖ్యమంత్రి ఆలోచనలతో రూపొందించిన సచివాలయ వ్యవస్థలో వలంటీర్ల పాత్ర ఎంతో కీలకమని, ఉగాది పురస్కారాలతో వారికి మరింత ప్రోత్సాహం లభించిందని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మేయర్ స్రవంతి జయవర్ధన్ పేర్కొన్నారు. స్థానిక 25వ […]
Year: 2022
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేయడమె వలంటీర్లు లక్ష్యం
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేయడమె వలంటీర్లు లక్ష్యం నెల్లూరు నగరం, ఏప్రిల్ 8 (సదా మీకోసం) : నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 11వ డివిజన్ సచివాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన వలంటీర్ల ప్రోత్సాహక పురస్కారాల కార్యక్రమంలో కార్పొరేటర్ గోతం.అరుణ బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారం ముందుగా వలంటీర్ల ద్వారానే ప్రజలకు చేరాలి.సంక్షేమ పథకాల అమలులో వలంటీర్లే […]
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన గిరిధర్ రెడ్డి
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన గిరిధర్ రెడ్డి నెల్లూరు రూరల్, ఏప్రిల్ 8 (సదా మీకోసం) : రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో 8 లక్షల 59వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని ప్రతిష్టాత్మకంగా అమలుచేయడంతో పాటు పేద మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల నిమిత్తం […]
ఐదు రోజుల పాటు శ్రీరామ నవమి బ్రహ్మోత్సవములు
ఐదు రోజుల పాటు శ్రీరామ నవమి బ్రహ్మోత్సవములు వాకాడు, , ఏప్రిల్ 8 (సదా మీకోసం) : వాకాడు మండలం బాలిరెడ్డిపాళెం గ్రామంలో వెలసిన శ్రీ పట్టాభి రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు పంచాహ్నిక దీక్షతో ఐదు రోజుల పాటు జరుగనున్నట్లు ఆలయ అర్చకులు దీవి అనంతాచార్యులు తెలియజేశారు. తొలి రోజున హనుమత్సేవలో భాగంగా స్వామివారికి మేలుకొలుపు, సుప్రభాత సేవ, ప్రాతః కాలార్చన, పంచామృత స్నపనలు జరిపి శ్రీసీతారాములకు అష్టోత్తర […]
ఏప్రిల్ 10న “మన భూమి – మన ఆరోగ్యం – మన హక్కు – ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతం” సదస్సు
ఏప్రిల్ 10న “మన భూమి – మన ఆరోగ్యం – మన హక్కు – ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతం” సదస్సు నెల్లూరు వైద్యం, ఏప్రిల్ 8 (సదా మీకోసం) ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 10వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల 30 నిమిషాలకు నెల్లూరు నగరంలోని డాక్టర్ శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో “మన భూమి – మన ఆరోగ్యం – మన హక్కు – ప్రజారోగ్య […]
Sadha Meekosam Daily 8-4-2022 E-Paper Issue
Sadha Meekosam Daily 8-4-2022 E-Paper Issue దినపత్రికల జర్నలిస్టులపై చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరోధించండి Old Issues / More E Papers ఇవి కూడా చదవండి
పర్యావరణం తోనే మన జీవిత పయనం, ఆరోగ్యం ముడిపడి ఉంది
పర్యావరణం తోనే మన జీవిత పయనం, ఆరోగ్యం ముడిపడి ఉంది ప్రజారోగ్యవేధిక రాష్ట్ర అధ్యక్షులు డా.యం.వి.రమణయ్య విశాఖపట్నం వైద్యం, ఏప్రిల్ 7 (సదా మీకోసం) : ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజారోగ్య వేధిక రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డా.యం.వి.రమణయ్య, టి. కామేశ్వరరావు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సదర్భంగా ఈ సంవత్సరం ” మన భూమి – మన ఆరోగ్యం […]
అదానీ కృష్ణపట్నం పోర్టులో మెగా వైద్య శిబిరం
అదానీ కృష్ణపట్నం పోర్టులో మెగా వైద్య శిబిరం ముత్తుకూరు, ఏప్రిల్ 7 (సదా మీకోసం) : అదానీ కృష్ణపట్నం పోర్టు, అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం పోర్ట్ పునరావాస కాలనీ అదానీ చికిత్సాలయం వద్ద అదానీ కృష్ణపట్నం పోర్ట్ సీఈఓ అవినాష్ చంద్ రాయ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ ఆరోగ్య దినోత్సవం రోజున వైద్య […]
మీరు తలుచుకుంటే ప్రభుత్వాలు మారిపోతాయి
మీరు తలుచుకుంటే ప్రభుత్వాలు మారిపోతాయి వైసిపి అరాచకాలపై దళితులు తిరగబడాల్సిన సమయం ఆసన్నమైంది ఈ నెల 19న నెల్లూరులో దళితుల ప్రతిఘటన నెల్లూరులో చేసే దళితుల ప్రతిఘటన రాష్ట్రం మొత్తం చూడాలి నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ నెల్లూరు ప్రతినిధి, ఏప్రిల్ 7 (సదా మీకోసం) : నెల్లూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లాలోని తెలుగుదేశం పార్టీ ముఖ్య ఎస్సీ […]
ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ ను పరామర్శించిన మాజీ మంత్రి సోమిరెడ్డి
ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ ను పరామర్శించిన మాజీ మంత్రి సోమిరెడ్డి నెల్లూరు నగరం, ఏప్రిల్ 7 (సదా మీకోసం) : ఇటీవల మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకొని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న మాజీ కార్పరేటర్, నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ ను పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరామర్శించారు. బాలాజీ నగర్ లోని ఉచ్చి నివాసం లో సోమిరెడ్డి చంద్రమోహన్ […]

