Sadha Meekosam Daily 31-03-2022 E-Paper Issue దినపత్రికల జర్నలిస్టులపై చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరోధించండి Old Issues / More E Papers ఇవి కూడా చదవండి
Year: 2022
Sadha Meekosam Daily 30-03-2022 E-Paper Issue
Sadha Meekosam Daily 30-03-2022 E-Paper Issue దినపత్రికల జర్నలిస్టులపై చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరోధించండి Old Issues / More E Papers ఇవి కూడా చదవండి
Sadha Meekosam Monthly March 2022 E-Paper Issue
Sadha Meekosam Monthly March 2022 E-Paper Issue Old Issues / More E Papers
Sadha Meekosam Daily 29-03-2022 E-Paper Issue
Sadha Meekosam Daily 29-03-2022 E-Paper Issue దినపత్రికల జర్నలిస్టులపై చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరోధించండి Old Issues / More E Papers ఇవి కూడా చదవండి మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటా : ముఖమంత్రి జగన్ మోహన్ రెడ్డి మోడీ వినాశకర విధానాలను తిప్పి కొట్టండి : కార్మిక సంఘాల నాయకులు ప్రశాంతంగా దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి సంతాపసభ […]
హజరత్ నాయుడు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ
హజరత్ నాయుడు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నెల్లూరు రూరల్, మార్చి28 (సదా మీకోసం) : దివంగత నేత మేకపాటి గౌతంరెడ్డి సంతాప సభకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విచ్చేసిన సందర్భంగా కోటంరెడ్డి బ్రదర్స్ సూచనల మేరకు సోమవారం 33వ డివిజన్ అధ్యక్షులు కరణం హజరత్ నాయుడు ఆధ్వర్యంలో డివిజన్ నుండి కనుపర్తిపాడు విపీఆర్ కన్వెన్షన్ హాల్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం 33వ డివిజన్ […]
రత్నం మోడల్ స్కూల్ లో ఘనంగా “మ్యాథ్స్ ఎగ్జిబిషన్”
రత్నం మోడల్ స్కూల్ లో ఘనంగా “మ్యాథ్స్ ఎగ్జిబిషన్” నెల్లూరు విద్య మార్చి 28 (సదా మీకోసం) : నగరంలోని డైకసరోడ్ లో గల డా. కిషోర్స్ రత్నం మోడల్ స్కూల్ లో ప్రైమరీ స్కూల్ విద్యార్థులు “మ్యాథ్స్ ఎగ్జిబిషన్” ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా రత్నం స్కూల్స్ జనరల్ మేనేజర్ రాముర్తి నాయుడు పాల్గొని పిల్లలు చేసిన మ్యాథ్స్ మోడల్స్ ను, ప్రాబ్లమ్స్ ను […]
పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలి : మాజీ శాసన సభ్యులు పాశిం సునీల్ కుమార్
పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలి మాజీ శాసన సభ్యులు పాశిం సునీల్ కుమార్ గూడూరు, మార్చి 28 (సదా మీకోసం) : గూడూరులో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని మాజీ శాసన సభ్యులు పాశిం సునీల్ కుమార్ కోరారు. సోమవారం గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూడు,గూడు,గుడ్డ నినాదాలతో తెలుగు నేలపై తెలుగు ప్రజల సమక్షంలో […]
ప్రశాంతంగా దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి సంతాపసభ
ప్రశాంతంగా దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి సంతాపసభ నెల్లూరు క్రైం, మార్చి 28 (సదా మీకోసం) : విపిఆర్ కన్వెన్షన్ హాల్ లో దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి గారి సంతాపసభ కార్యక్రమానికి జిల్లాకు విచ్చేసిన ముఖ్యమంత్రి పర్యటన పటిష్ట బందోబస్తు నడుమ ప్రశాంతంగా నిర్వహంచినట్లు జిల్లా ఎస్పీ విజయరావు ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనలో సహకరించిన అన్ని విభాగాలు, ప్రజలు, నాయకులు, మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. […]
స్పందనలో పాల్గొన్న ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజా మురళీ
స్పందనలో పాల్గొన్న ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజా మురళీ బుచ్చిరెడ్డి పాళెం, మార్చి 28 (సదా మీకోసం) : బుచ్చి నగర పంచాయితీ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజామురళీ పాల్గొని పలు అర్జీ లను స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు. ఛైర్ పర్సన్ మాట్లాడుతూ, స్పందనలో నేడు వచ్చిన ఇళ్ళు స్థలాలు, కాలనీ ఇళ్లకు సంబంధించిన అర్జీలను రెవెన్యూ, హౌసింగ్ శాఖ అధికారులతో […]
కేంద్ర విద్యా పథకాలపై అవగాహన కలిగించారా? పార్లమెంట్ లో అడిగిన ఎంపీ ఆదాల
కేంద్ర విద్యా పథకాలపై అవగాహన కలిగించారా? పార్లమెంట్ లో అడిగిన ఎంపీ ఆదాల ఢిల్లీ, మార్చి 28 (సదా మీకోసం) : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా పథకాలపై దేశవ్యాప్తంగా ఎలాంటి అవగాహనను కలిగించారని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్లమెంట్లో సోమవారం రాతపూర్వకంగా ప్రశ్నించారు. ఇందుకు అనుసరించిన మార్గాలేమిటని కూడా అడిగారు. దీనికి కేంద్ర విద్యా, అక్షరాస్యత మంత్రి అన్నపూర్ణ దేవి సమాధానమిస్తూ విద్య, అక్షరాస్యత […]

