సింహాచలం ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది : ఎంపీ వేమిరెడ్డి సింహాచలం ఘటన కలచివేసింది : ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి కోవూరు, ఏప్రిల్ 30 (సదా మీకోసం) : విశాఖ జిల్లా సింహాచలం అప్పన్న సన్నిధిలో గోడ కూలి 8 మంది భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అన్నారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు […]
విశాఖపట్నం
ముఖ్యమంత్రికి ప్రజా ఆరోగ్య వేదిక లేఖ
ముఖ్యమంత్రికి ప్రజా ఆరోగ్య వేదిక లేఖ సీజనల్ వ్యాధులపై ప్రభుత్వం తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోండి విశాఖపట్నం, జూలై 25 (సదా మీకోసం) : సీజనల్ వ్యాధులపై ప్రభుత్వం తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర కమిటీ అధ్యక్షులు డా. యం.వి. రమణయ్య, ప్రధాన కార్యదర్శి టి. కామేశ్వరరావులు లేఖ రూపంలో ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేశారు. ఆ లేఖలో వర్షాకాలపు వ్యాధుల నివారణకు అన్ని జిల్లాలలో తక్షణ […]
పర్యావరణం తోనే మన జీవిత పయనం, ఆరోగ్యం ముడిపడి ఉంది
పర్యావరణం తోనే మన జీవిత పయనం, ఆరోగ్యం ముడిపడి ఉంది ప్రజారోగ్యవేధిక రాష్ట్ర అధ్యక్షులు డా.యం.వి.రమణయ్య విశాఖపట్నం వైద్యం, ఏప్రిల్ 7 (సదా మీకోసం) : ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజారోగ్య వేధిక రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డా.యం.వి.రమణయ్య, టి. కామేశ్వరరావు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సదర్భంగా ఈ సంవత్సరం ” మన భూమి – మన ఆరోగ్యం […]
ఆరోగ్య రంగ సమస్యలు పరిష్కరించండి : వైద్య ఆరోగ్య శాఖా మంత్రికి పంపిన ప్రజారోగ్యవేదిక
ఆరోగ్య రంగ సమస్యలు పరిష్కరించండి వైద్య ఆరోగ్య శాఖా మంత్రికి పంపిన ప్రజారోగ్యవేదిక విశాఖపట్నం, ఫిబ్రవరి 28 (సదా మీకోసం) : ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్యవేధిక అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ ఎం.వి. రమణయ్య, కామేశ్వరరావులు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానికి వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని సమస్యలపై లేఖ పంపారు. ఈ లేఖలో “ప్రజలందరికీ ఆరోగ్యం అందాలంటే ముఖ్యమైనది ఆర్థిక వనరులు ఏర్పాటని జాతీయ స్థూల ఆదాయంలో ఆరు […]