మేకపాటి రాజమోహన్ రెడ్డి నీ పరామర్శించిన అబ్దుల్ అజీజ్

Spread the love

మేకపాటి రాజమోహన్ రెడ్డి నీ పరామర్శించిన అబ్దుల్ అజీజ్

నెల్లూరు రూర‌ల్‌, మార్చి 1 (స‌దా మీకోసం) :

మాజీ పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డిని నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ పరామర్శించారు. నగరంలోని డైకాస్ రోడ్ లో గల వారి నివాసంలో రాజమోహన్ రెడ్డి నీ పరామర్శించారు. భగవంతుడు ఆయనకు, ఆయన కుటుంబానికి తోడుగా ఉండాలని, కొండంత ధైర్యాన్ని ప్రసాదించాలని కోరారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Sadha Meekosam Daily 02-03-2022 E-Paper Issue

Spread the loveSadha Meekosam Daily 02-03-2022 E-Paper Issue     దినపత్రికల జర్నలిస్టులపై చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరోధించండి Old Issues / More E Papers   ఇవి కూడా చ‌ద‌వండి   సిసి రోడ్ల ప‌నుల‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి అమ్మ‌వారికి ల‌క్ష కుంకుమార్చ‌న‌ మేకపాటి రాజమోహన్ రెడ్డి నీ పరామర్శించిన అబ్దుల్ అజీజ్ ఎమ్మెల్యే శ్రీధరన్న అంటే కార్యకర్తలకు భరోసా గూడూరు బంద్‌కు స‌హ‌క‌రించండి […]

You May Like

error: Content is protected !!