నిత్యం ప్రజల్లో ఉంటా… ప్రజల తోనే నడుస్తా గ్రామీణ ప్రాంతాల్లోని గడపగడపకు వెళుతున్నా గొల్ల కందుకూరు నుంచి శ్రీకారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్, ఏప్రిల్ 09 (సదా మీకోసం) : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో ఏ్రపిల్ 11 నుంచి జగనన్న మాట – గడప గడపకు కోటంరెడ్డి బాట పేరిట కార్యక్రమం చేపట్టినట్టు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే […]
వైకాపా
ఉగాది పురస్కారాలతో మరింత ప్రోత్సాహం
ఉగాది పురస్కారాలతో మరింత ప్రోత్సాహం వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మేయర్ స్రవంతి జయవర్ధన్ నెల్లూరు కార్పొరేషన్, ఏప్రిల్ 8 (సదా మీకోసం) : సంక్షేమ పాలన కోసం ముఖ్యమంత్రి ఆలోచనలతో రూపొందించిన సచివాలయ వ్యవస్థలో వలంటీర్ల పాత్ర ఎంతో కీలకమని, ఉగాది పురస్కారాలతో వారికి మరింత ప్రోత్సాహం లభించిందని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మేయర్ స్రవంతి జయవర్ధన్ పేర్కొన్నారు. స్థానిక 25వ […]
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేయడమె వలంటీర్లు లక్ష్యం
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేయడమె వలంటీర్లు లక్ష్యం నెల్లూరు నగరం, ఏప్రిల్ 8 (సదా మీకోసం) : నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 11వ డివిజన్ సచివాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన వలంటీర్ల ప్రోత్సాహక పురస్కారాల కార్యక్రమంలో కార్పొరేటర్ గోతం.అరుణ బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారం ముందుగా వలంటీర్ల ద్వారానే ప్రజలకు చేరాలి.సంక్షేమ పథకాల అమలులో వలంటీర్లే […]
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన గిరిధర్ రెడ్డి
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన గిరిధర్ రెడ్డి నెల్లూరు రూరల్, ఏప్రిల్ 8 (సదా మీకోసం) : రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో 8 లక్షల 59వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని ప్రతిష్టాత్మకంగా అమలుచేయడంతో పాటు పేద మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల నిమిత్తం […]
మార్కెట్ ను పరిశుభ్రంగా ఉంచుకోవాలి : మేయర్ స్రవంతి జయవర్ధన్
మార్కెట్ ను పరిశుభ్రంగా ఉంచుకోవాలి దుకాణలు వెనుకకు జరుపుకోవాలి మేయర్ స్రవంతి జయవర్ధన్ నెల్లూరు కార్పొరేషన్, ఏప్రిల్ 7 (సదా మీకోసం) : జిల్లా వ్యాప్తంగా ప్రముఖ కూరగాయల విక్రయ కేంద్రంగా నడుస్తున్న ఏసీ సుబ్బారెడ్డి మార్కెట్ ను పరిశుభ్రంగా ఉంచుకోవడం మన అందరి బాధ్యత అని నగర మేయర్ స్రవంతి జయవర్ధన్ పేర్కొన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి మేయర్ కూరగాయల మార్కెట్ ను గురువారం పరిశీలించారు. ఈ […]
ఆదర్శనీయులు బాబు జగ్జీవన్ రామ్
ఆదర్శనీయులు బాబు జగ్జీవన్ రామ్ మేయర్ స్రవంతి జయవర్ధన్ -: నెల్లూరు కార్పొరేషన్, మార్చి 5 (సదా మీకోసంం) :- స్వాతంత్య్ర పోరాట యోధునిగా, దళిత జనోద్ధరణ నాయకునిగా బాబు జగ్జీవన్ రామ్ అందరికీ ఆదర్శప్రాయులని నగర పాలక సంస్థ మేయర్ పొట్లూరి స్రవంతి జయవర్ధన్ కీర్తించారు. జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని రూరల్ శాసన సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి స్థానిక వేదాయపాలెం కూడలిలోని ఆయన విగ్రహానికి […]
జడ్పీలో జగ్జీవన్ రాం జయంతి
జడ్పీలో జగ్జీవన్ రాం జయంతి -: నెల్లూరు (జడ్పీ), మార్చి 5 (సదా మీకోసంం) :- డా. బాబు జగ్జీవన్ రాం గారి జయంతి సందర్బంగా జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం నందు బాబు జగ్జీవన్ రావు చిత్రపటమునకు పూలమాల వేసి దేశానికి ఆయన చేసిన సేవలు చాలా ఆదర్శనీయం అని కొనియాడారు. ఈ సందర్బం గా వారు మాట్లాడుతూ, […]
మండలం లో పర్యటించిన మందల వెంకట శేషయ్య
మండలం లో పర్యటించిన మందల వెంకట శేషయ్య వెంకటాచలం, ఏప్రిల్ 03 (సదా మీ కోసం) : వెంకటాచలం మండలం లోని పలు గ్రామాలలో వైయస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. మం దల వెంకట శేషయ్య పర్యటించారు. రైతులతో మాట్లాడి. ధాన్యం అమ్మకాలను సమీక్షించిన అనంతరం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు.. ఏరోజైనా రైతులు దాన్యం రాశుల దగ్గరికి వచ్చావా అని ప్రశ్నించారు. […]
హజరత్ నాయుడు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ
హజరత్ నాయుడు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నెల్లూరు రూరల్, మార్చి28 (సదా మీకోసం) : దివంగత నేత మేకపాటి గౌతంరెడ్డి సంతాప సభకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విచ్చేసిన సందర్భంగా కోటంరెడ్డి బ్రదర్స్ సూచనల మేరకు సోమవారం 33వ డివిజన్ అధ్యక్షులు కరణం హజరత్ నాయుడు ఆధ్వర్యంలో డివిజన్ నుండి కనుపర్తిపాడు విపీఆర్ కన్వెన్షన్ హాల్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం 33వ డివిజన్ […]
స్పందనలో పాల్గొన్న ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజా మురళీ
స్పందనలో పాల్గొన్న ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజా మురళీ బుచ్చిరెడ్డి పాళెం, మార్చి 28 (సదా మీకోసం) : బుచ్చి నగర పంచాయితీ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజామురళీ పాల్గొని పలు అర్జీ లను స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు. ఛైర్ పర్సన్ మాట్లాడుతూ, స్పందనలో నేడు వచ్చిన ఇళ్ళు స్థలాలు, కాలనీ ఇళ్లకు సంబంధించిన అర్జీలను రెవెన్యూ, హౌసింగ్ శాఖ అధికారులతో […]

